prajatantra_news

prajatantra_news

12న గ్రామ‌, ప‌ట్ట‌ణ ప్రజాప్రతినిధులకు శిక్షణ

– 99 రోజుల కార్యాచరణపై అవగాహన కల్పించాలి – కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10 : ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 12న సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, మేయర్లకు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు,…

హామీలకు చట్టబద్ధత కోసం నిలదీస్తాం

– అందుకు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతాం – అసెంబ్లీలో కమిటీలు కూడా లేవు – కాంగ్రెస్‌ది బుల్డోజర్ టాక్టిక్స్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: కాంగ్రెస్‌కు ఇప్పటికే సగం పదవీ కాలం అయిపోయిందని, హామీల అమలులో ప్రజలు ఇచ్చిన వ్యవధి అయిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

పారదర్శక సేవలే లక్ష్యం

– రీ-సర్వే కోసం ఆధునిక రోవర్ల కొనుగోలు : పొంగులేటి – డిప్యూటీ సీఎం భట్టితో బడ్జెట్ సన్నాహక సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: రాష్ట్రంలో భూ లావాదేవీలను మరింత పారదర్శకంగా నిర్వహించి, ప్రజలకు ముఖ్యంగా రైతులకు అత్యుత్తమ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి…

రంగనాయక్‌ ‌సాగర్‌పై ఎందుకీ తాత్సారం

– ఆందోళన చేస్తున్న రైతుల అరెస్ట్ ‌దుర్మార్గం – మండిపడ్డ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి10: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రంగనాయక్‌ ‌సాగర్‌ ‌కెనాల్‌ ‌పనులు పూర్తి చేయాలంటూ నిరసనకు దిగిన రైతులను అరెస్ట్ ‌చేయడాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్‌ ‌ఖండించారు. సమస్యలపై ఆందోళన చేస్తే అరెస్ట్ ‌చేస్తారా అని ప్రశ్నించారు. ఇదేనా ప్రజాప్రభుత్వం…

గ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలు

– టూరిజాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలి – అడ్వాన్స్ డ్‌ టెక్నాలజీ సెంటర్లలో ఉపాధి కోర్సులు – ప్రీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 10: రాబోయే మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో శాశ్వత భవనాలు లేని గ్రామపంచాయతీల‌న్నింటికీ శాశ్వత భవనాలు నిర్మించాలని ఆ మేరకు పంచాయతీరాజ్ శాఖ…

మిలియన్‌ ‌మార్చ్‌కు 15 ఏళ్లు

– ఉద్యమ ప్రస్తానంలో కీలక ఘట్టం :  కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 10: స్వరాష్ట్ర సాధన కోసం ట్యాంక్‌బండ్‌పై యావత్‌ ‌తెలంగాణ ప్రజలు ఏకమై గర్జించి నేటికి 15 ఏళ్లు పూర్తయిందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌గుర్తుచేశారు. స్వరాష్ట్ర సాధన కోసం నాడు ఉద్యమ ప్రస్థానం ఉవ్వెత్తున ఎగిసిందని, తెలంగాణ ఉద్యమాన్ని…

ఇరాన్‌ ‌యుద్ద ప్రభావంతో ధరల మోత

– గ్యాస్‌ ‌ధరలు పెరగడంతో పెట్రో ధరలపై ఆందోళన – ఇప్పటికిప్పుడు ప్రమాదం లేదని వెల్లడించిన కేంద్రం న్యూదిల్లీ, మార్చి 10:  పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మనదేశ నిత్యావసరాలపై తీవ్ర ప్రభావం చూపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పెట్రోల్‌, ‌గ్యాస్‌, ఎరువుల దిగుమతులకు ఆటంకం ఏర్పడడంతో అతి త్వరలోనే వీటి నిల్వలు నిండుకుంటాయని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే…

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురి మృ తి

– గురుగ్రామ్‌లో ప్ర‌మాదం గురుగ్రామ్, మార్చి 10 : హర్యానాలోని గురుగ్రామ్‌లో నిర్మాణంలో ఉన్న గోడ కూలడంతో ఏడుగురు కూలీలు మరణించారు. మరో నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. గురుగ్రామ్ సిధ్రావాలి ప్రాంతంలోని సిగేచర్ గ్లోబల్ సొసైటీలో సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి పెద్ద శబ్దంతో గోడ కూలిపోయింది. సుమారు 15మంది…

విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం

– ఆగి ఉన్న వాహనాలను ఢీకొన్న లారీ – ఇద్దరు బస్సు డ్రైవ‌ర్ల దుర్మరణం, క్లీనర్‌కు గాయాలు నల్గొండ, ప్రజాతంత్ర, మార్చి 10: హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై నార్కట్‌పల్లి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు బ‌స్సు డ్రైవ‌ర్లు దుర్మ‌ర‌ణం చెందారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటల ప్రాంతంలో కాకినాడ…

బాసర టు భద్రా ద్రి ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు

– పుష్కరాల సబ్ కమిటీ సమావేశంలో మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రధాన ఆలయాలు, పురాతన ఆలయాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు తయారు చేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ…