prajatantra_news

prajatantra_news

కృష్ణా ప్రాజెక్టులపై ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక స‌మీక్ష‌

– ప్రాముఖ్య‌త ఆధారంగా ప్రాజెక్టుల బిల్లులు చెల్లింపులు – అసెంబ్లీలో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 3ః కృష్ణా న‌దిపైనున్న ప్రాజెక్టులు ముఖ్యంగా పాల‌మూరు-రంగారెడ్డి స‌హా అన్నింటిపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌త్యేకంగా స‌మీక్ష‌లు చేశారని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క అసెంబ్లీలో చెప్పారు. ఎస్.ఎల్.బీ.సీ ట‌న్నెల్‌కు సంబంధించి ప్ర‌జాప్రభుత్వం చాలా…

మావోయిస్ట్ అ‌గ్రనేత బర్సే సుక్కా లొంగుబాట

– ఆయుధాలు, డబ్బును అప్పగించిన మావోయిస్టులు – డీజీపీ శివధర్‌ ‌రెడ్డి ముందు లొంగుబాటు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 3:మావోయిస్టుల లొంగుబాటు కొనసాగింది. మరికొందరు అగ్రనేతలు లొంగుబాట పట్టారు. అగ్రనేత బర్సే సుక్కా అలియాస్‌ ‌దేవా, తెలంగాణకు చెందిన రాజిరెడ్డి అతని భార్యతో పాటు 20 మంది సభ్యులు భారీగా ఆయుధాలు, నగదు అప్పగించి తెలంగాణ…

అసెంబ్లీ స్పీకర్‌ది పక్షపాత వైఖరి

– సీఎం రేవంత్‌ ‌తీరు అధ్వాన్నం – అందుకు అసెంబ్లీకి వెళ్లడం లేదు – మాజీ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జనవరి 3: అసెంబ్లీలో స్పీకర్‌ ‌పక్షపాత వైఖరిని తెలంగాణ సమాజం గమనించిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో సుదీర్ఘ ప్రసంగం చేయడం శాసనసభ చరిత్రలో ఇప్పటివరకు…

బీఆర్‌ఎస్‌ ‌హయాంలో ఏపీ కృష్ణా జలాల దోపిడీ

– శ్రీశైలం బ్యాక్‌ ‌వాటర్‌ ‌నుంచి అక్రమంగా తరలింపు – రోజుకు 13 టిఎంసిల నీరు తరలించుకుపోయిన ఏపి – పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకోని బీఆర్‌ఎస్‌ -‌ చోద్యం చూస్తూ కూర్చున్న నాటి సీఎం కేసీఆర్‌ ‌- కృష్ణా నదీ జలాల హక్కులపై లఘు చర్చ – మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి స‌మాధానం హైదరాబాద్‌,‌…

అడ్డగోలుగా హైదరాబాద్‌ ‌విభజన

– ప్రభుత్వ తీరుపై మండిపడ్డ తలసాని – దమ్ముంటే హైదరాబాద్‌ ‌పేరు మార్చాలని డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 3: హైదరాబాద్‌ ‌మహా నగరాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారని అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ‌డిప్యూటీ ప్లోర్‌ ‌లీడర్‌ ‌తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌విమర్శించారు. గూగల్‌ ‌మ్యాప్‌ ఆధారంగా హైదరాబాద్‌ను విభజించినట్లు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ…

ఈసీఐనెట్ యాప్ మెరుగుదలకు క‌స‌ర‌త్తు

– పౌరుల నుంచి సూచ‌న‌లు కోరుతున్న ఈసీఐ న్యూదిల్లీ, జ‌న‌వ‌రి 3ః ఈసీఐనెట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని అందులోని స‌బ్‌మిట్ అండ్ స‌జెష‌న్స్ ట్యాబ్ ద్వారా తమ సూచనలు తెలియజేయాలని దేశ ప్ర‌జ‌ల‌ను భార‌త ఎన్నిక‌ల సంఘం ఆహ్వానిస్తోంది.. పౌరులు జనవరి 10 వరకు తమ సూచనలు పంపవచ్చన్న‌ది. కొత్త ఈసీఐ నెట్ యాప్ ట్రయల్…

ఉమ్మడి ఏపీలో కూడా ఇలా జరగలేదు

– స్పీకర్‌ ‌తీరు బాధాకరం : గంగుల కమలాకర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 3: ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని అవమానాలు ఎదుర్కోలేదని మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ ‌తెలిపారు. కిరణ్‌కుమార్‌ ‌రెడ్డి అప్పట్లో స్పీకర్‌గా ఉండే అని.. ఆ తర్వాత మనోహర్‌ అయ్యారని.. అయినా ఉద్యమ సమయంలో ఇలాంటి అవమానాలు జరగలేదని పేర్కొన్నారు. ఇక్కడ…

ప్రాజెక్టులు, నిర్వాసిత రైతుల స‌మ‌స్య‌ల సంగ‌తేమిటి?

– మూడో రోజు అసెంబ్లీ ప్రారంభం – త‌మ నియోజ‌క‌వ‌ర్గాల స‌మ‌స్య‌ల‌పై బీజేపీ స‌భ్యుల ప్ర‌స్తావ‌న‌ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 3: అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు శనివారం ప్రారంభం అయ్యాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా బీజేపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో సమస్యలను సభ…

ఆనాడు విపక్షంలో అన్నదేమిటి.. ఇప్పుడు చేస్తున్నదేమిటి

– పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌కు హాజరు కామనలేదా – నాటి ఉత్తమ్‌ ‌లేఖను బయటపెట్టిన ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 3 : మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌నేత హరీష్‌ ‌రావు నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో ఆడియో, వీడియో ప్రజెంటేషన్‌ ‌నిర్వహిస్తే సభకు హాజరుకాబోమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు…

కవులు, కళాకారులను ప్ర‌భుత్వం గౌరవిస్తుంది

– జయ జయహే ద్వారా ప్రజలను ఏకం చేసిన అందెశ్రీ‌ – సాంస్కృతిక, సామాజిక పురోగతికి కృషిచేసిన ఆయ‌న కుటుంబంలో ఒకరికి ఉద్యోగం – శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌నవ‌రి 3ః జయ జయహే తెలంగాణ గీతం ద్వారా రాష్ట్ర ప్రజలను ఏకం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన అందెశ్రీ…