prajatantra_news

prajatantra_news

కాంగ్రెస్ అరాచకాలను ఓడించిన ప్రజాస్వామ్యం

BRS leader KTR criticizes Modi and Rahul

– చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్‌లకు కేటీఆర్‌అభినంద‌న‌లు మంచిర్యాల‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 4: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల విజయంపై కేటీఆర్ హర్షం వ్య‌క్తం చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ  కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలను ఎదిరించి, మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి  సాధించిన ఘనవిజయాన్ని ప్రజాస్వామ్య జయకేతనంగా…

శ్వాస మార్గాన్ని మూసిన క్యాన్సర్

– అరుదైన శస్త్రచికిత్సతో యువకుడికి కొత్త జీవితం – ప్ర‌సాదించిన‌ కేర్ వైద్యులు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 4: కేర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ వైద్యులు అరుదైన, క్లిష్టమైన శస్త్రచికిత్స ద్వారా మహారాష్ట్రలోని యవత్మాల్‌కు చెందిన 30 ఏళ్ల మనోజ్ భానుదాస్‌కు కొత్త జీవితం ప్ర‌సాదించారు. ఆయనకు ఉన్న థైరాయిడ్ క్యాన్సర్ శ్వాసనాళం (ట్రాకియా) వరకు…

కేర‌ళ‌లో యూడీఎఫ్ విజ‌యం ఖాయం

– ప్ర‌జ‌ల‌ను మోస‌గిస్తున్న సీపీఎం, బీజేపీలు – మంత్రి పొంగులేటి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 4 : కేరళంలో ఈసారి రాజకీయ మార్పు అనివార్యమని, ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. యుడిఎఫ్ నేతృత్వంలోని కాంగ్రెస్…

బీఆర్‌ఎస్‌ ‌ఖాతాలో ఇబ్రహీంపట్నం, క్యాతన్‌పల్లి

– పట్నం ఛైర్మన్‌గా సుదర్శన్‌ ‌రెడ్డి ఎన్నిక – క్యాతన్‌పల్లి ఛైర్‌పర్సన్‌గా సంధ్యారాణి  – రెండుచోట్లా ఎన్నికకు దూరంగా ఉన్న కాంగ్రెస్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 4:‌ రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్‌ఎస్‌ ‌కైవసం చేసుకుంది. చైర్మన్‌గా టేకుల సుదర్శన్‌రెడ్డి ఎన్నికయ్యారు. వైస్‌ ‌చైర్‌పర్సన్‌గా భాజపా కౌన్సిలర్‌ ‌ముత్యాల శ్యామలను ఎన్నుకున్నారు. మరోవైపు మంచిర్యాల…

వృద్ధాశ్రమంలో ఆర్డీవో రమేష్ రాథోడ్ బర్త్‌డే

వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: హన్మకొండ ఆర్డీవో రమేష్ రాథోడ్ జన్మదిన వేడుకలు లార్డ్ వృద్ధాశమంలో సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు మెంబర్, అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితారెడ్డి ఆధ్వర్యంలో శనివారం జరిగాయి. వృద్ధుల మధ్య‌ కేక్ కట్ చేసి అనంతరం అన్నదానం నిర్వహించారు. బెడ్ షీట్లు, పండ్లు, స్వీట్లు అందజేసి వృద్ధులతో…

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం

– బావిలోకి దూసుకెళ్లిన కారు – ఒకే కుటుంబానికి చెందిన 9మంది మృతి ముంబై, ఏప్రిల్‌ 4:‌మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని మృతుల బంధువులు…

ఖానాపూర్‌ ‌మున్సిపల్‌ ఎన్నిక వాయిదా

– చేతులు ఎత్తే క్రమంలో కౌన్సిలర్ల మధ్య వివాదం – జోగు  రామన్న హౌజ్‌ అరెస్ట్ ‌నిర్మల్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 4:‌ ఖానాపూర్‌ ‌ఛైర్మన్‌ ఎన్నిక నేపథ్యంలో కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చేతులు ఎత్తే క్రమంలో కౌన్సిలర్ల మధ్య వివాదం నెలకొంది. అధికారులతో ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ ‌కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. దీంతో నిర్మల్‌ ‌జిల్లా…

రాష్ట్ర‌ సంపద కొల్లగొడుతున్న రేవంత్‌

‌- కాంగ్రెస్‌ ఎన్నికల ఫండ్‌ ‌కోసం తరలింపు – బీజేపీ ఎంపీ ఈటల ఘాటు విమర్శలు వరంగల్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌4: ‌రాష్ట్ర‌ ప్రజల సంపదను రేవంత్‌ ‌రెడ్డి కొల్లగొడుతున్నారని ఈటల రాజేందర్‌ ఆరోపణలు గుప్పించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం రాష్ట్ర ప్రజల సంపదను తరలిస్తున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌సహా పలు అంశాలపై సీఎంకు…

బీహార్ గ్యాంగ్ తలపించేలా కాంగ్రెస్ నాయకుల తీరు

– కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై దాడిని ఖండించిన హరీష్ – ఇది రేవంత్ ఆదేశాలతోనే జరిగింది – గూండాలతో దాడి చేయించడమేనా ప్రజాపాలన హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 4: ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క్యాంప్ కార్యాల‌యంపై జ‌రిగిన దాడిని మాజీ మంత్రి, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు.…

ఇది హిందీని బలవంతంగా రుద్దే కార్యక్రమం

– సీబీఎస్‌ఈ ‌త్రిభాషా విధానంపై స్టాలిన్‌ ఆగ్రహం చెన్నై, ఏప్రిల్‌ 4: వ‌చ్చే విద్యా సంవత్సరం(2026-27)లో 6వ తరగతి నుండి త్రిభాషా విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సీబీఎస్ఈ ‌తాజాగా ప్రకటించింది. ఇందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్‌ ‌శనివారం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ప్రాంతీయ భాషల కంటే హిందీకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడానికి, ఆ భాషను బలవంతంగా…