prajatantra_news

prajatantra_news

రాష్ట్ర‌ సంపద కొల్లగొడుతున్న రేవంత్‌

‌- కాంగ్రెస్‌ ఎన్నికల ఫండ్‌ ‌కోసం తరలింపు – బీజేపీ ఎంపీ ఈటల ఘాటు విమర్శలు వరంగల్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌4: ‌రాష్ట్ర‌ ప్రజల సంపదను రేవంత్‌ ‌రెడ్డి కొల్లగొడుతున్నారని ఈటల రాజేందర్‌ ఆరోపణలు గుప్పించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం రాష్ట్ర ప్రజల సంపదను తరలిస్తున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌సహా పలు అంశాలపై సీఎంకు…

బీహార్ గ్యాంగ్ తలపించేలా కాంగ్రెస్ నాయకుల తీరు

– కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై దాడిని ఖండించిన హరీష్ – ఇది రేవంత్ ఆదేశాలతోనే జరిగింది – గూండాలతో దాడి చేయించడమేనా ప్రజాపాలన హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 4: ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క్యాంప్ కార్యాల‌యంపై జ‌రిగిన దాడిని మాజీ మంత్రి, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు.…

ఇది హిందీని బలవంతంగా రుద్దే కార్యక్రమం

– సీబీఎస్‌ఈ ‌త్రిభాషా విధానంపై స్టాలిన్‌ ఆగ్రహం చెన్నై, ఏప్రిల్‌ 4: వ‌చ్చే విద్యా సంవత్సరం(2026-27)లో 6వ తరగతి నుండి త్రిభాషా విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సీబీఎస్ఈ ‌తాజాగా ప్రకటించింది. ఇందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్‌ ‌శనివారం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ప్రాంతీయ భాషల కంటే హిందీకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడానికి, ఆ భాషను బలవంతంగా…

నైపుణ్యాల మెరుగుకు 8,9లలో ఉచిత శిక్షణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: రాష్ట్ర ఉపాధి శిక్షణ శాఖ, నిర్మాణ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో యువత నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాల మెరుగుకు ఎంప్లాయబులిటీ స్కిల్ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో డిప్యూటీ చీఫ్ తెలియజేశారు. ఈనెల 8, 9 తేదీలలో ఈ శిక్ష‌ణ ఉంటుంద‌న్నారు. ఏదైనా డిగ్రీ,…

ఇండియా స్కిల్స్ కాంపిటీషన్‌లో బంగారు పతకం

– సాధించిన హైదరాబాదీ మెహ్రునిషా బేగం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : ఇండియా స్కిల్స్ కాంపిటీషన్I2026 లాజిస్టిక్స్ విభాగంలో తెలంగాణకు చెందిన మెహ్రునిషా బేగం బంగారు పతకం సాధించింది. భారత ప్రభుత్వ జాతీయ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్కిల్ డెవలప్‌మెంట్-2026 పోటీలు నోయిడాలో జరిగాయి. ఈ పోటీలలో మెహ్రునిషా బేగం లాజిస్టిక్స్…

అభివృద్ధి అద్భుతః అనాలి

– భక్తుల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకోవాలి – బాసర ఆలయం వద్ద ఈవీలను వాడాలి – 6న అభివృద్ధి పనులకు శంకుస్థాపన – ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: బాసర జ్ఞాన స‌ర‌స్వ‌తి ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి…

మెరుగైన పాల‌న యూడీఎఫ్‌తోనే సాధ్యం

– ఎన్నికల హామీల అమలులో ఎల్డీఎఫ్ విఫలం – తెలంగాణలో హామీలు అమలు చేస్తున్నాం – వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ – కేరళం ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: కేరళం రాష్ట్రంలో గొప్ప మార్పు కోసం, మెరుగైన సంక్షేమం కోసం, సుపరిపాలన, సెక్యులర్ పాలన కోసం…

తమిళనాట 27మందితో బిజెపి జాబితా

– అన్నామలైకి దక్కని స్థానం – పార్టీతో దూరం పెరిగిందన్న ప్రచారం చెన్నై, ఏప్రిల్ 3: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 27 మంది పార్టీ అభ్యర్థులను బీజేపీ శుక్రవారంనాడు ప్రకటించింది. కీలక నేతలైన పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు నాగేంద్రన్, కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, తమిళసై సౌందరరాజన్కు పార్టీ టిక్కెట్ దక్కిన…

గూడేలను పంచాయతీలుగా మార్చింది కేసీఆరే

– సేవాలాల్ మహరాజ్ జయంతిని అధికారికంగా జరిపించాం – ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 6నుంచి 10శాతానికి పెంచాం – కాంగ్రెస్ రెండు లక్షల ఉద్యోగాల హామీ బోగస్ – కార్పొరేషన్లకు నిధులివ్వడంలేదు – గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడిన కేసీఆర్ – తిమ్మారెడ్డిపల్లి బావోజీ జాతరలో మాజీ మంత్రి హరీష్ రావు కొడంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 3:…

న్యూ స్వదేశీ విజన్‌కు శ్రీకారం

– గ్లోబల్ సప్లై చైన్‌లో నేతన్న యజమానిగా ఎదగాలి – ఏషియన్ టెక్స్‌టైల్ కాన్ఫరెన్స్‌లో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: గతాన్ని విస్మరించొద్దు. భవిష్యత్తుకు ఇంజిన్‌లా మార్చుకున్నప్పుడే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి.. ఆ దిశగానే తెలంగాణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఈ ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోంది అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…