prajatantra_news

prajatantra_news

భూదాన్ భూముల విలువ‌ రూ.500 కోట్లు

– ఆంధ్రా లాబీయింగ్ పని చేసిందా? – బాధితులందరికి న్యాయం జరిగేనా?? ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 10 : ఖమ్మం నగరం వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని భూదాన్ భూముల్లో 600 నివాసాల కూల్చివేతలపై రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతోంది. జిల్లా కలెక్టరేట్ కూత వేటు దూరంలో వెలుగుమట్లలో భూదాన్ ట్రస్టు బోర్డుకు సంబంధించి సర్వే నంబర్లు…

లోక్ సభ ప్రత్యేక స్పీకర్ గా జగదాంబికా పాల్

– స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం.. చర్చ ప్రారంభం – విపక్ష నేత మాట్లాడేందుకు నిరాకరించారని కాంగ్రెస్ ఎంపీ జావెద్ ఆరోపణ – కాంగ్రెస్ సంప్రదాయాలు పాటించడం లేదు: కిరణ్ రిజిజు – నెహ్రూను తిట్టేవారు ఆయనను జపిస్తున్నారు: ప్రియాంక న్యూదిల్లీ, మార్చి 10: లోకసభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం గురించి లోక్సభలో…

సైబర్ ముఠాల ‘అద్దె’ ఖాతాలపై ఉక్కుపాదం

– ‘ఆపరేషన్ క్రాక్డౌన్ 1.0’తో రాష్ట్ర పోలీసులు మార్క్ – రాష్ట్రవ్యాప్తంగా 1,888 మ్యూల్ ఖాతాల గుర్తింపు.. – 208 మంది అరెస్ట్‌ -వారిలో సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్లు, లెక్చరర్లు, ప్రభుత్వ ఉద్యోగులు – వివరాలు వెల్లడించిన టిజిసి ఎస్బి డైరెక్టర్ శిఖా గోయల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్‌ మోసాలకు…

భద్రత విభాగం కార్యదర్శిగా ఉదయ్ కుమార్ రెడ్డి

– నియ‌మించిన డీజీపీ శివ‌ధ‌ర్‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 10: పోలీస్ భద్రత, ఆరోగ్య భద్రత విభాగం నూతన కార్యదర్శిగా రిటైర్డ్ ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, భద్రత విభాగం మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ బి.శివధర్ రెడ్డి నియమించారు. డిజిపి కార్యాలయంలో భద్రత, ఆరోగ్య భద్రత మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్,…

విద్యా నివేదిక తయారీ అర్బన్ నక్సల్స్‌తోనా?

– విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమే – తెలంగాణ విద్యా విధానం-2026పై రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్‌లో అర్బన్ నక్సల్స్, మావోయిస్టు భావజాలం ఉన్న వారు ఎక్కువగా ఉన్నారని, అలాంటి వారితో తెలంగాణ విద్యా విధానంపై నివేదిక తయారు చేయించడం ఆందోళనకరమని బీజేపీ…

12న గ్రామ‌, ప‌ట్ట‌ణ ప్రజాప్రతినిధులకు శిక్షణ

– 99 రోజుల కార్యాచరణపై అవగాహన కల్పించాలి – కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10 : ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 12న సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, మేయర్లకు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు,…

హామీలకు చట్టబద్ధత కోసం నిలదీస్తాం

– అందుకు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతాం – అసెంబ్లీలో కమిటీలు కూడా లేవు – కాంగ్రెస్‌ది బుల్డోజర్ టాక్టిక్స్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: కాంగ్రెస్‌కు ఇప్పటికే సగం పదవీ కాలం అయిపోయిందని, హామీల అమలులో ప్రజలు ఇచ్చిన వ్యవధి అయిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

పారదర్శక సేవలే లక్ష్యం

– రీ-సర్వే కోసం ఆధునిక రోవర్ల కొనుగోలు : పొంగులేటి – డిప్యూటీ సీఎం భట్టితో బడ్జెట్ సన్నాహక సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: రాష్ట్రంలో భూ లావాదేవీలను మరింత పారదర్శకంగా నిర్వహించి, ప్రజలకు ముఖ్యంగా రైతులకు అత్యుత్తమ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి…

రంగనాయక్‌ ‌సాగర్‌పై ఎందుకీ తాత్సారం

– ఆందోళన చేస్తున్న రైతుల అరెస్ట్ ‌దుర్మార్గం – మండిపడ్డ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి10: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రంగనాయక్‌ ‌సాగర్‌ ‌కెనాల్‌ ‌పనులు పూర్తి చేయాలంటూ నిరసనకు దిగిన రైతులను అరెస్ట్ ‌చేయడాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్‌ ‌ఖండించారు. సమస్యలపై ఆందోళన చేస్తే అరెస్ట్ ‌చేస్తారా అని ప్రశ్నించారు. ఇదేనా ప్రజాప్రభుత్వం…

గ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలు

– టూరిజాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలి – అడ్వాన్స్ డ్‌ టెక్నాలజీ సెంటర్లలో ఉపాధి కోర్సులు – ప్రీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 10: రాబోయే మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో శాశ్వత భవనాలు లేని గ్రామపంచాయతీల‌న్నింటికీ శాశ్వత భవనాలు నిర్మించాలని ఆ మేరకు పంచాయతీరాజ్ శాఖ…