prajatantra_news

prajatantra_news

ఉపాధి హామీ చ‌ట్టంపై కేంద్రం కక్ష 

– పేదల పొట్ట కొట్టడమే బీజేపీ లక్ష్యం – గాంధీ పేరుతో వచ్చిన చట్టాన్ని చెరిపే యత్నం – కొత్త చట్టంతో కూలీలకు కష్టాలే – యూత్‌ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రావ్య సుధీర్‌రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, జనవరి 9: యూపీఏ ప్రభుత్వంనిరుపేదల సంక్షేమం కోసం  2005 లో రూపొందించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి…

జిల్లాల్లో ముమ్మరంగా సాగుతున్న సీఎం కప్

– పలు మండలాల్లో కొనసాగుతున్న టార్చ్ రిలే – ఉత్సాహంగా పాల్గొంటున్న యువ క్రీడాకారులు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9: స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండో విడత సీఎం కప్–2026కు విస్తృత ప్రచారం కల్పించడంతోపాటు గ్రామీణ క్రీడాకారుల్లో అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన క్రీడా జ్యోతి ర్యాలీలు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల…

ప‌త‌కాలు సాధించే క్రీడాకారుల‌ను తీర్చిదిద్దుతాం

– మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి పినపాక,ప్రజాతంత్ర,జనవరి 09 :రాష్ట్ర క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే విధంగా ప్రభుత్వం క్రీడాకారులను తీర్చిదిద్దుతుందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  ఏడూళ్ళ బయ్యారంలో పాఠశాల క్రీడా సమాఖ్య 69వ జాతీయ కబడ్డీ పోటీల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.…

ఇన్ సర్వీస్ టీచ‌ర్ల‌ను ‘టెట్’ నుండి మినహాయించాలి

– ఎస్‌టీయూ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9ః సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులను ‘టెట్’ నుండి మినహాయించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని, అందుకనుగుణంగా ఎన్‌సీటీఈ నిబంధనలు, విద్యా హక్కు చట్టాలను సవరించాలని ఎస్‌టీయూ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి వేమునూరి రాంబాబు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా జాక్టో…

మాన‌వ జ్ఞానాన్ని ప్ర‌భావితం చేస్తున్న ఏఐ

– మాన‌వ విచక్ష‌ణ‌, క‌రుణ‌కు ఏఐ ప్ర‌త్యామ్నాయం కాదు – మార్పుల‌కు అనుగుణంగా యువ‌త ఎద‌గాలి – విద్య ల‌క్ష్యం స‌మాజ హితం కావాలి – గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9: ఏఐ ఇక భవిష్యత్తు కల కాదని, ఇది విద్య, పాలన, ఆరోగ్య రంగం, పరిశ్రమలు, మానవ జ్ఞానాన్ని ప్రభావితం…

నిజ‌మైన కేసీఆర్ క‌ల‌

– సిద్దిపేట నియోజ‌క‌వ‌ర్గంలో పామాయిల్ ఉత్ప‌త్తి – కాంగ్రెస్ పాల‌న‌లో 12గంట‌లే క‌రెంటు స‌ర‌ఫ‌రా – రెండు పంట‌ల‌కు రేవంత్ రైతుబంధు ఎగ్గొట్టాడు – రెండేళ్ల‌లో ఒక్క గ‌జం కూడా కాళేశ్వ‌రం కాల్వ త‌వ్వ‌లేదు – వానాకాలం పంట రూ.600 కోట్లు పెండింగ్ పెట్టిండు – కాళేశ్వ‌రం వ‌ల్ల‌నే సిద్దిపేట నియోజ‌క‌వ‌ర్గంలో పెరిగిన సాగు –…

కాంగ్రెస్ గొప్ప‌లు చెప్పుకోదు

– చెప్పుకుంటే మ‌రో పార్టీకి భ‌విష్య‌త్తు వుండ‌దు – మ‌ధిర మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ప‌నిచేయాలి – మ‌ధిర‌కు కాంగ్రెస్ చేయ‌ని ప‌నంటూ ఏదీ లేదు – డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ మ‌ధిర‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9: కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఇంకో పార్టీకి భవిష్యత్తు ఉండదు.…

నిరుద్యోగుల‌పై బీఆర్ఎస్ క‌ప‌ట ప్రేమ‌

– వారి జీవితాల‌ను అంధ‌కారం చేసింది మీరే – మొస‌లి క‌న్నీళ్ల‌ను ఎవ‌రూ న‌మ్మ‌రు – ప‌దేళ్ల‌పాటు నిరుద్యోగుల‌ను వంచించింది మీరుకాదా? – లీకేజీల‌తో ల‌క్ష‌లాదిమంది నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారు – ఐ.టి.శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జ‌తంత్ర‌, జ‌న‌వ‌రి 9: నిరుద్యోగుల గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది.…

రైతు సంక్షేమమే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ లక్ష్యం

– పంటలను ఎండపెట్టిన ఘనత బీఆర్‌ఎస్‌ ‌దే -ఒక్క ఎక‌రానికి నీళ్లివ్వ‌లేదు -వేల కోట్లు మింగిన కేసీఆర్‌ ‌ప్రభుత్వం – నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి – ఉమ్మడి ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేస్తాం – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల దమ్మపేట, ప్రజాతంత్ర ,జనవరి 09 : పదేళ్ళ కాలంలో బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం…

యాద‌గిరిగుట్ట ఆల‌యంలో రేప‌టినుంచి నెరటోత్సవాలు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 9: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా గోదాదేవికి ఈనెల 10 నుండి 14వ తేదీ వరకు ఐదు రోజులపాటు నెరటోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఈనెల 14న‌ రాత్రి 7 గంటలకు గోదాదేవి కళ్యాణం కన్నుల…