prajatantra_news

prajatantra_news

గ్రామీణ పేదల కడుపు కొడుతున్న పెండింగ్ బిల్లులు

– బడ్జెట్‌లో బీజేపీ ప్రభుత్వం భారీ కోతలు – డిమాండ్‌కు తగ్గట్టు పనులు కల్పించడంలో విఫలం – కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, ‘కుడా’ చైర్మ‌న్ ఇనుగాల హనుమకొండ, ప్రజాతంత్ర, జనవరి 9: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దేశవ్యాప్తంగా రూ.10 వేల కోట్లకు పైగా బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో గ్రామీణ పేదల…

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్ప‌డం ఖాయం

– రెండేళ్ల‌లో ఏ  ప‌ట్ట‌ణానికీ రూపాయి ఇవ్వ‌ని ప్ర‌భుత్వం – ప‌ట్ట‌ణాల్లో ప‌డ‌కేసిన పాల‌న‌ – శిలాఫ‌ల‌కాలు త‌ప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదు – నిధులు లేక ఆగిపోయిన కార్య‌క్ర‌మాలు – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ‌ర్శ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి10: రానున్న పురపాలక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి…

జ‌ర్న‌ల్ రూపొందించ‌డం అభినంద‌నీయం

– ప్రెస్ క్లబ్ జర్నల్ ను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 10: జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని సమాచార, ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ రూపొందించిన ప్రెస్ క్లబ్ జర్నల్ ను మంత్రి సచివాలయంలో…

జాతరలో భక్తులకు ఇబ్బందులు కలగొద్దు

– మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, జనవరి 10: వన దేవతల సన్నిధికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, భక్తులకు సాఫీగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు కల్పించాలని మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఎస్ ఎస్ తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క సారలమ్మ వన దేవతలను కలెక్టర్ దివాకర టి ఎస్,…

మా ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయండి.

– కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామ‌న్‌కు విజ్ఞ‌ప్తి – దిల్లీలో బడ్జెట్ స‌న్నాహ‌క స‌మావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 10ః తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. న్యూదిల్లీలో శ‌నివారం బడ్జెట్ స‌న్నాహ‌క‌ సమావేశంలో పాల్గొన్న…

నిరంత‌రం నేర్చుకోవ‌డ‌మే అతిపెద్ద విజ‌యం

– స‌మాజం ప‌ట్ల మీ బాధ్య‌త‌ను మ‌రవద్దు – మీలాంటి వైద్యుల‌తో క‌లిసి ప‌నిచేయ‌డానికి సిద్ధం – ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 10:  నేను డాక్టర్ ను కాదు.. కానీ సోషల్ డాక్టర్ నని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి చ‌మ‌త్క‌రించారు.హెచ్ఐసీసీలో ఇంటర్నేషనల్ కార్డియాలజీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ‌నివారం  జ‌రిగిన ఫెలోస్…

సంక్రాంతి రద్దీకి మరిన్ని రైళ్లు

– హైదరాబాద్‌ – విజయవాడ మధ్య మరో పది స్పెషల్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 10: సంక్రాంతి రద్దీ దృష్ట్యా హైదరాబాద్‌`విజయవాడ మధ్య మరో పది స్పెషల్‌ ట్రైన్స్‌ను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. చైౖర్‌ కార్‌, జనరల్‌ బోగీలతో నడిచే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. చైర్‌ కార్‌ బోగీల్లో ముందస్తు రిజర్వేషన్‌…

హైదరాబాద-విజయవాడ మధ్య రెండో రోజూ రద్దీ

– భారీగా బారులు తీరిన వాహ‌నాలు – ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాల‌ని పోలీసుల సూచన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 10: సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లేవారితో హైదరాబాద్‌-‌విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. వరుసగా రెండో రోజు శనివారం ఉదయం హైవేపై వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్‌, ‌పంతంగి టోల్‌ ‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ…

మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్‌

-‌ రూ.3వేల కోట్లకుపైగా విలువైన‌ ప్రభుత్వ భూమి స్వాధీనం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 10: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్‌ ‌నిర్వహించింది. రూ.3వేల కోట్లకుపైగా విలువ చేసే ప్రభుత్వ భూమిని అక్రమార్కుల చెర నుంచి విడిపించింది. మక్తా మహబూబ్‌ ‌పేటలోని సర్వే నెంబరు 44లో తప్పుడు పత్రాలతో 43 ఎకరాల…

హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ  

– ‘ఫెలోస్ ఇండియా–2026’తో మెడికవర్ హాస్పిటల్స్ మరో ముందడుగు – దేశ, విదేశీ కార్డియాలజిస్టులతో ప్రతిష్టాత్మక కార్యక్రమం హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, జ‌న‌వ‌రి 10 : హృదయ వైద్య రంగంలో తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో మెడికవర్ హాస్పిటల్స్ హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక “ఫెలోస్ ఇండియా 2026” అధునాతన ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ శిక్షణ కార్యక్రమాన్ని…