prajatantra_news

prajatantra_news

ప్రభుత్వంపై భారం లేకుండా సమీకృత భవనాలు

– రిజిస్ట్రేషన్‌ శాఖలో కీలక సంస్కరణలు అమలు – పేదల, ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు – అక్రమార్కుల భరతం పడతాం – కబ్జాలపై ఉక్కుపాదం – రెవన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 12: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆలోచనలకనుగుణంగా స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖను పూర్తిగా పారదర్శకంగా, అవినీతి…

యువత మైదానం బాట పట్టాలి

– క్రీడలే దేశానికి భవిష్యత్ – సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 10 : ప్రస్తుతం యువత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అనవసరపు అలవాట్లకు గురవుతున్నారని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాజీవ్ గాంధీ అండర్–19 లీగ్ టీ20 క్రికెట్ ఛాంపియన్‌షిప్–2026…

డ్రగ్ నిర్మూలన కు స‌హ‌క‌రించాలి

– విద్యార్థులకు మంత్రి అజహరుద్దీన్ సూచ‌న‌ కార్వాన్ ,ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 10: డ్రగ్స్‌కు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు, ఫోటోలు లేదా సమాచారం ఏదైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని యువ‌త‌కు మైనారిటీల సంక్షేమం, ప్రభుత్వ సంస్థల శాఖ మంత్రి మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ సూచించారు. డ్రగ్ నిర్మూలన కోసం ప్రభుత్వం, ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని, ప్రజల…

వృత్తికి వ‌న్నెతెచ్చే జ‌ర్న‌లిస్టుల‌కు అండ‌

– అక్రిడిటేష‌న్ కార్డులు త‌గ్గుతాయ‌నే ప్ర‌చారం వాస్త‌వం కాదు – ఏకార్డుకైనా అన్ని ప్ర‌యోజ‌నాలు వ‌ర్తిస్తాయి – సంఘాల సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటాం – ఇండ్ల స్ధ‌లాలకు కోర్టు అడ్డంకులు లేని విధానాన్ని రూపొందిస్తాం – 14 సంఘాల‌తో మంత్రి పొంగులేటి స‌మావేశం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 10ః జర్న‌లిజం గౌర‌వాన్ని నిల‌బెట్టి ఆ వృత్తికి…

హెచ్‌-1 ‌వీసా ప్రాసెసింగ్‌ ‌ఫీజులు పెంపు

– అమెరికా విదేశాంగ శాఖ కీలక నిర్ణయం వాషింగ్టన్‌,‌ జనవరి 10: అమెరికా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ ‌ఫీజులు పెంచినట్టు పౌరసత్వ, వలస సేవల శాఖ తాజాగా వెల్లడించింది. కొత్త రేట్స్ ‌మార్చ్ 1 ‌నుంచి అమల్లోకి వొస్తాయని తెలిపింది. హెచ్‌-1‌బీ, ఎల్‌-1 ‌సహా పలు రకాల వీసా…

దగ్గు మందుపై నిషేధం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 10: ప్రజలకు తెలంగాణ డ్రగ్‌ కంట్రోల్‌ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆల్మంట్‌ కిడ్‌ సిరప్‌ వినియోగాన్ని వెంటనే నిలిపేయాలని ఆదేశించింది. పిల్లలకు అలర్జీ, జ్వరం, ఆస్తమా వంటి సమస్యలకు ఆల్మంట్‌ కిడ్‌ సిరప్‌ను వినియోగిస్తుంటారు. అయితే ఈ సిరప్‌లో విషపూరితమైన ఇథలీన్‌ గ్లైకాల్‌ కలుషితమై ఉన్నట్లు గుర్తించారు. కోల్‌కతాలోని సెంట్రల్‌…

రికవరీ చేసిన సొమ్మును వాడుకున్న కేసు

– అంబర్‌పేట ఎస్సై భానుప్రకాశ్‌ ‌రెడ్డి అరెస్్ట‌ – సర్వీస్‌ ‌రివాల్వర్‌ ‌మిస్సింగ్‌ ‌కేసులోనూ దర్యాప్తు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 10: హైదరాబాద్‌ అం‌బర్‌పేట ఎస్సై భానుప్రకాశ్‌ ‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. చోరీ కేసులో రికవరీ చేసిన సొమ్మును వాడుకున్న కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అతను రిమాండ్‌లో ఉన్నట్లు సమాచారం. మరోవైపు…

మహిళా అధికారిపై తప్పుడు వార్తలు దారుణం

– వారి కుటుంబాలు ఎంతగా బాధపడతాయో తెలియదా – కొడుకు చనిపోవడంతోనే నేను సగం చచ్చిపోయా – విూడియా కథనాలపై మంత్రి కోమటిరెడ్డి అసహనం హైదరాబాద్‌, ప్రజాతంత్ర,జనవరి 10: కొందరు మంత్రులపై ఇటీవల వస్తున్న ఆరోపణల్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. కుటుంబాలను ఇబ్బందిపెట్టేలా రాతలు రాయొద్దని హితవు పలికారు. మహిళా ఐఏఎస్‌పైనా దుష్పచ్రారం…

భూ భారతి రిజిస్ట్రేషన్‌లో అ‌క్రమాలు

– విచారణకు లోకాయుక్త ఆదేశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 10: భూ భారతి రిజిస్ట్రేషన్‌ అ‌క్రమాలపై విచారణకు లోకాయుక్త ఆదేశించింది. సుమోటోగా కేసు నమోదు చేసి, సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. భూభారతి చట్టాన్ని వాడుకుని ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. జనగామ జిల్లా కేంద్రంలో…

హార్వర్డ్ ‌వర్సిటీ కాన్ఫ‌రెన్స్‌కు కేటీఆర్‌కు ఆహ్వానం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 10: బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. అమెరికాలోని హార్వర్డ్ ‌విశ్వవిద్యాలయంలో జరగబోయే 23వ ఎడిషన్‌ ఇం‌డియా కాన్ఫరెన్స్‌లో ప్రసంగించాలని ఆహ్వానం లభించింది. హైదరాబాద్‌, ‌తెలంగాణపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిని పెంపొందించడంలో కేటీఆర్‌ ‌కీలక కృషికి గానూ ఈ ఆహ్వానం అందినట్లుగా నిర్వాహకులు తెలిపారు. హార్వర్డ్ ‌యూనివర్సిటీ…