prajatantra_news

prajatantra_news

నాలుగోసారి కూడా వాత తప్పదు

– బీఆర్‌ఎస్‌ నేతలు విషం నింపుకుని కారుకూతలు కూస్తున్నారు – నాటి ‘ప్రభువుల’కు ప్రజలే బుద్ధి చెబుతారు – కాంగ్రెస్‌ సర్పంచుల సన్మాన సభలో మంత్రి పొంగులేటి అశ్వారావుపేట, ప్రజాతంత్ర, జనవరి 13: అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా గత పాలకులకు ఇంకా జ్ఞానం రాలేదని, ఒళ్లంతా విషం నింపుకొని…

సమ్మక్క సారక్క పాట సీడీ ఆవిష్కరించిన మంత్రి సీతక్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 13: ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ప్రముఖ కళాకారుడు, గాయకుడు గడ్డం సంతోష్‌ తన బృందంతో కలిసి రచించి, పాడి, వీడియోగా చిత్రీకరించిన సమ్మక్క సారక్క పాట సీడీనీ ప్రజా భవన్‌లో మంత్రి దనసరి అనసూయ సీతక్క చేతుల మీదుగా మంగళవారం ఆవిష్కరించారు. ఈ పాటలో మంత్రి…

మీ కుటుంబాలు కూడా అభివృద్ధి చెందాలి

– విద్యుత్‌ సంఘాల డైరీ ఆవిష్కరణలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 13: ప్రజల జీవితాలకు సంబంధించిన వెలుగులు అందించడమే కాకుండా ఉద్యోగుల కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని, అభివృద్ధి చెందాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వంలో పవర్‌ సెక్టార్‌లో పనిచేస్తున్న ఇంజనీర్లు, ఉద్యోగులు అందరికీ ఆయన నూతన…

మెద‌క్ జిల్లా మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగ‌రాలి

– నిర్వ‌హ‌ణ లేక క‌ళ త‌ప్పిన మున్సిపాలిటీలు – కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిధులు ఇవ్వ‌డంలేదు – మున్సిపాలిటీల్లో ప‌డ‌కేసిన పారిశుద్ధ్యం – మాజీ మంత్రి హ‌రీష్‌రావు విమ‌ర్శ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12: మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని మొత్తం 17 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి హరీష్…

కైట్ ఫెస్టివల్ మతసామరస్యానికి ప్రతీక

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12ః కైట్ ఫెస్టివల్ మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. నెక్లెస్ రోడ్డు సమీపంలోని ఐమాక్స్ సర్కిల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.…

స్వామి వివేకానంద బోధనలు అనుసరణీయం

– బీజేపీ అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12ః స్వామి వివేకానంద 164వ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ‌చందర్ రావు సికింద్రాబాద్ లో వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. ప్రజలకు బీజేపీ తెలంగాణ శౄఖ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతిని…

వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా పేదల గుర్తింపు

– అత్యంత పేదరిక నిర్మూలనపై పీఆర్‌ అండ్ ఆర్ డీ శాఖ ఫోకస్ – మహిళా స్వయం సహాయక బృందాల నేతృత్వంలో అర్హుల గుర్తింపు – అధికారులకు మార్గ నిర్దేశం చేసిన మంత్రి సీతక్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12ః రాష్ట్రంలో అత్యంత పేదరికంలో జీవిస్తున్న కుటుంబాలను గుర్తించి వారికి సహాయం అందించే దిశగా పంచాయతీరాజ్,…

కైట్ అండ్ స్వీట్ ఫెస్టివ‌ల్ కు పరేడ్ గ్రౌండ్ సిద్ధం

– సాయంత్రం 4 గంటలకు ప్రారంభించ‌నున్న మంత్రి జూప‌ల్లి – ప్రత్యేక ఆకర్షణగా నిల‌వ‌నున్న హాట్ ఎయిర్ బెలూన్ అండ్ డ్రోన్ ఫెస్టివ‌ల్ – గ‌చ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ షో హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12ః సికింద్రాబాద్ పరేడ్ మైదానం సంక్రాంతి శోభను సంతరించుకుంది. అంతర్జాతీయ పతంగులు, మిఠాయిల పండగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు…

చరిత్రలో ఎస్సీ స్టడీ సర్కిల్ నూతన అధ్యాయం

– స్టడీ సర్కిల్ ఉన్నత ఉద్యోగాలు కల్పించే విశిష్ట కేంద్రం – ప్రభుత్వ ఉద్యోగం పదవి కాదు… ప్రజల పట్ల ఉన్న గొప్ప బాధ్యత – సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైదరాబాద్ , ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12ః తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ రాష్ట్ర పాలనకు కొత్త తరం అధికారులను అందిస్తూ…

ట్రైబల్ పోలీస్ బెటాలియన్ సమస్యలు ప‌రిష్క‌రించండి

– డీజీపీకి మంత్రి సీతక్క విన‌తి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12ః ట్రైబల్ పోలీస్ బెటాలియన్‌ను బలోపేతం చేయాలంటే ఉద్యోగ భద్రత, నూతన నియామకాలు, బదిలీలు, పదోన్నతులు కల్పించడం అత్యంత అవసరమని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ సీతక్క స్పష్టం చేశారు. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డితో ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకటరావు,…