prajatantra_news

prajatantra_news

వీధి కుక్కల బాధ్యత రాష్ట్రాలదే

– కుక్క కరిచినా అందుకు బాధ్యత వహించాల్సిందే – అందుకు విధించే జరిమానాలకు సిద్దంగా ఉండండి – వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారు కూడా దోషులే – ఘాటు హెచ్చరిక చేసిన సుప్రీం కోర్టు న్యూదిల్లీ, జనవరి 13:  వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంపై మంగళవారం విచారణ…

ఉగ్రవాదానికి తెగిస్తే గట్టిగా బుద్ది చెబుతాం

– ఆపరేషన్‌ ‌సిందూర్‌లో భూతల దాడులకు కూడా సిద్దపడ్డాం – భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్‌ ‌సైనిక సంసిద్ధత – షక్సాగామ్‌ ‌వ్యాలీ ఎప్పటికీ భారత్‌లో భాగమే – మీడియా సమావేశంలో ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ ఉపేంద్ర ద్వివేది న్యూదిల్లీ, జనవరి 13: ఉగ్రవాదులు తెగిస్తే గట్టిగా బుద్ది చెబుతామని, ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌కొనసాగుతోందని, త్రివిధ…

గాదె ఇన్నయ్య ఆశ్రమం, ఇంట్లో సోదాలు

– బృందాలుగా ఎన్‌ఐఎ అధికారులు తనిఖీలు జనగామ, ప్రజాతంత్ర, జనవరి 13: సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యకు చెందిన జాఫర్‌ఘడ్‌ ‌ప్రాంతంలోని మాఇల్లు అనే పేరుతో ఉన్న అనాథశ్రమంలో మంగళవారం ఉదయం నుంచి నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎన్‌ఐఏ ‌సిబ్బందితో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అనాథాశ్రమంలో మంగళవారం ఉదయం నుంచే ఎన్‌ఐఏ…

సీఎం ఫోటోల మార్ఫింగ్‌ ‌వ్యవహారం

– ఐఏఎస్‌ ‌మహిళా అధికారిని కించపరిచేలా వార్తలు – రెండు ఘటనలపై ‘సిట్‌’ ఏర్పాటు చేస్తూ డీజీపీ ఉత్తర్వులు – నగర పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జన్నార్‌కు బాధ్యతలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 13: హైదరాబాద్‌ ‌సీసీఎస్‌తో పాటు నారాయణపేట జిల్లా మద్దూర్‌లో నమోదైన సంచలన కేసుల్లో డీజీపీ శివధర్‌ ‌రెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందంఏర్పాటు చేశారు.…

కుంభమేళాకు మించి మేడారం జాతర

– 3 కోట్ల మంది హాజరయ్యే అవకాశం – రూ.250 కోట్లకుపైగా నిధులతో పనులు – భ‌క్తులు ఇబ్బంది ప‌డ‌కుండా సూచిక‌లు ఏర్పాటు చేయాలి – సీఎం రేవంత్‌ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణ – మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, సీతక్క – ట్రాఫిక్‌ నియంత్రణకు డ్రోన్‌లు వాడాలి: సీఎస్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 13…

ఉగాదినాటికి సనత్‌నగర్‌ టిమ్స్‌ ప్రారంభం

– గుండె సంబంధ చికిత్సకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ – ఇక్క‌డే అత్యాధునిక ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సెంటర్‌ – వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 13: సనత్‌నగర్‌ టిమ్స్‌ హాస్పిటల్‌ను ఉగాది నాటికి ప్రారంభిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ వెల్లడిరచారు. హాస్పిటల్‌ భవన నిర్మాణ పనులు…

ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై 25శాతం సుంకాలు

– ట్రంప్‌ బెదిరింపులకు లొంగబోమన్న ఖొమేనీ వాషింగ్టన్‌, జనవరి 13: ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో పిడుగు వేశారు. అసలే ఆర్థిక సంక్షోభం, అంతర్గత తిరుగుబాటు సమస్యలతో సతమతమవుతున్న ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం సుంకాలను విధిస్తామని హెచ్చరించారు. దీనిపై ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయుతొల్లా ఖమేనీ తాజాగా స్పందించారు.…

రెండేళ్లలో 9,572 ఉద్యోగాలు భర్తీ చేశాం

– మరో 7,267 ఉద్యోగాల భర్తీ చివరి దశలో ఉంది – త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు – ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రతి పోస్టునూ రిక్రూట్‌ చేస్తాం – ల్యాబ్‌ టెక్నీషియన్‌గా ఎంపికైన 1,257మందికి నియామక పత్రాల అందజేత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 13: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చరిత్రలో మరో భారీ నియామక ప్రక్రియ…

బంగారం గరిష్ఠ ధరలు నమోదు

న్యూదిల్లీ, జనవరి 13 : బంగారం, వెండి ధరలు మంగళవారం కూడా భారీ పెరుగుదలను నమోదు చేశాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులైన బంగారం, వెండిపై దృష్టి సారిస్తున్నారు. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా వీటి ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం సమయంలో హైదరాబాద్‌లో…

ఇందిరమ్మ ఇండ్ల ఎల్‌-3 లబ్దిదారులకు ఊరట

– రూ.12 కోట్ల పెండింగ్‌ బిల్లుల విడుదల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 13: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇంటి నిర్మాణపు పనులు చేపట్టిన తరువాత వివిధ కారణాల వల్ల బిల్లులు ఆగిపోయిన ఎల్‌-3 కేటగిరీ లబ్దిదారులకు సంబంధించిన బిల్లులను విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకున్న అనంతరం అర్హులైన సుమారు 1072 మంది…