prajatantra_news

prajatantra_news

సమ్మక్క సారలమ్మ జాతర ప్రాశస్త్యం

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 17 : రాష్ట్రంలో ములుగు జిల్లాలో జరిగే అతిపెద్ద, విశిష్ట ఆదివాసిల జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి రెండు సంవత్సరాల కొకసారి జరుగుతుంది. ఈ సంవత్సరం జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరుగుతోంది. రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్…

సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో గజల్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 17: హైదరాబాద్‌ చౌమహల్లా ప్యాలెస్‌లో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో అనిత సింఫ్వీు గజల్‌ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు భట్టి వికమ్రార్క, కెప్టెన్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనితను ముఖ్యమంత్రి తదితరులు సన్మానించారు. తెలుగు…

మహా జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు

– మేడారంలోనే అధికారం యంత్రాంగం బస – విధుల్లో 42027 అధికార్లు – నిరంతరాయంగా మొబైల్ నెట్వర్క్ – అప్రమత్తంగా అత్యవసర బృందాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 17: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర 2026కు తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయి లో ఏర్పాట్లు చేపట్టింది. కోట్లాది భక్తులు త ల్లుల దర్శనానికి వచ్చే ఈ మహా…

త్రీడీ సాంకేతికతతో ల్యాప్రోస్కోపిక్‌ కిడ్నీ ఆపరేషన్‌

– రెండేళ్ల చిన్నారికి విజయవంతమైన పైలోప్లాస్టి సర్జరీ హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 17: త్రీడీ ల్యాప్రోస్కోపిక్‌ సాంకేతికతతో వరంగల్‌ జిల్లాలోనే తొలిసారిగా రెండేళ్ల చిన్నారి పాపకు కిడ్నీ సంబంధిత పైలోప్లాస్టి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు హన్మకొండలోని శ్రీనివాస కిడ్నీ సెంటర్‌ యూరాలజిస్ట్‌ డాక్టర్‌ రాంప్రసాద్‌ రెడ్డి తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన వి.వేదాంశి అనే…

పంచాయ‌తీలోని వారే మున్సిపాల్టీలోనూ..

– తప్పుడు పద్ధతిలో నమోదైన ఓట్లను తొలగించాలి – ఈసీకి ములుగు టౌన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఫిర్యాదు ములుగు, ప్రజాతంత్ర, జనవరి 17: పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు ములుగు మున్సిపాలిటీలో తప్పుడు పద్ధతిలో ఓటర్లుగా నమోదు చేసుకున్నారని, ఓటరు జాబితా నుంచి వారి పేర్లను తొలగించాలని ఎన్నికల కమిషనర్‌ సుదర్శన్‌ రెడ్డికి,…

కాలు తొల‌గించ‌కుండానే అద్భుత‌మైన శస్త్రచికిత్స

– కేర్ హాస్పిట‌ల్ డాక్ట‌ర్ల విజ‌యం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 17: కాలు తొలగించాల్సిందేనని పలువురు వైద్యులు చెప్పిన ఒక కేసు చివరకు కాలు తొల‌గించ‌కుండానే విజ‌య‌వంతంగా చికిత్స నిర్వ‌హించిన క‌థ‌నం ఇది. తిరుపతికి చెందిన 67 ఏళ్ల వృద్ధుడికి కేర్ హాస్పిటల్స్, మలక్‌పేట్ వైద్యులు విజయవంతంగా చికిత్స అందించి అతని కాలును రక్షించారు. ఈ…

‘పురస పోరుకు క‌స‌ర‌త్తు

– ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో ఎన్నిక‌లు – స‌ర్వేల్లో మునిగిపోయిన పార్టీలు – బ‌ల‌మైన నాయ‌కుల‌ కోసం వేట‌ – రెబెల్స్ ఇబ్బంది లేకుండా వ్యూహాలు – రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు చేస్తూ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు ప్ర‌జాతంత్ర‌, న్యూస్ నెట్‌వ‌ర్క్, హైద‌రాబాద్‌, హైద‌రాబాద్ జ‌న‌వ‌రి 17ః రాష్ట్ర రాజకీయ యవనికపై మరో కీలక ఘట్టానికి తెర లేచింది.…

భద్రత విషయంలో ఎలాంటి రాజీ వద్దు

– మేడారంలో 450 సీసీ కెమెరాలతో పక్కా నిఘా – కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను పరిశీలించిన మంత్రి సీతక్క మేడారం, ప్రజాతంత్ర, జనవరి 17: మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా శాంతిభద్రతల ఏర్పాట్లపై పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ…

దివ్యాంగులకు సర్కార్ ‘డబుల్’ గిఫ్ట్

– రూ. లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెరిగిన వివాహ ప్రోత్సాహక నగదు – దివ్యాంగ దంపతులకు ఆర్థిక స్వావలంబన కోసం చరిత్రాత్మక నిర్ణయం – భార్య బ్యాంక్ ఖాతాలోకే నేరుగా నగదు జమ – దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యం: మంత్రి అడ్లూరి హైదరాబాద్, ప్రజాతంత్ర‌, జనవరి 17:  దివ్యాంగుల‌ జీవన…

ఇరాన్‌లో అస్థిర పరిస్థితులు.. స్వదేశానికి పౌరులు

– భారతీయులతో దిల్లీ చేరుకున్నరెండు కమర్షియల్‌ విమానాలు  న్యూదిల్లీ, జనవరి 17: ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నిరసనల కారణంగా ఇప్పటివరకు రెండు వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్‌లోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలని, వీలైనంత త్వరగా ఇండియాకు వచ్చేయాలని సూచించింది. శుక్రవారం రాత్రి రెండు కమర్షియల్‌…