ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం మీదే

– పరీక్షలపై విద్యార్థులకు అవగాహన అల్వాల్, ప్రజాతంత్ర, మార్చి 11: స్థానిక మహాబోధి విద్యాలయంలో పరీక్షలంటే భయమెందుకు అనే అంశంపై హైస్కూల్ విద్యార్థులకు వర్క్ షాప్ నిర్వహించారు. సానుకూల దృక్పథం, లక్ష్య సాధన, ఆరోగ్యం ఆహారంపై స్కూల్ నిర్వాహక కమిటీ సభ్యులు విమలమ్మ, వెన్నెల గద్దర్, పూర్వ ఐఏఎస్ ఆఫీసర్ జెబి రాజు, డా. యం.సురేష్…







