prajatantra_news

prajatantra_news

అర్హులంద‌రికీ ఇందిర‌మ్మ ఇల్లు

– దంతన్‌పల్లిలో వైభవంగా గృహప్రవేశం – నూతన గృహాన్ని ప్రారంభించిన భట్టి, అడ్లూరి ఆదిలాబాద్, ప్రజాతంత్ర, జనవరి 21: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీì ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఉట్నూర్ మండల పరిధిలోని దంతన్‌పల్లి గ్రామానికి చెందిన లింగంపెల్లి తారమ్మ నూతనంగా నిర్మించుకున్న గృహ ప్రవేశ…

సభకు రాకుండా జీతాలు తీసుకుంటే ఎలా?

– ఇది ముమ్మాటికీ అనైతిక చర్యే అవుతుంది – ఇలాంటివి నిరోధించేలా చట్టం తీసుకు రావాలి – శాసనసభాపతుల సదస్సులో స్పీకర్‌ అయ్యన్న వ్యాఖ్య లక్నో, జనవరి 21: శాసనసభకు ఒక్క రోజు కూడా హాజరు కాకుండా కొందరు ఎమ్మెల్యేలు జీతభత్యాలు తీసుకుంటున్నారని ఏపీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అన్నారు. నో వర్క్.. ‌నో పే’ అనే…

అలంపూర్‌ ఎమ్మెల్యేపై  దాడి గర్హనీయం

– ఎంపి మల్లు రవి తక్షణం క్షమాపణలు చెప్పాలి – మాజీ మంత్రులు హరీష్‌ ‌రావు, కేటీఆర్‌ల  డిమాండ్‌ ‌హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, జనవరి 21: అలంపూర్‌ ‌బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విజయుడిపై కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, నాగర్‌కర్నూల్‌ ఎం‌పీ మల్లు రవి దాడిని మాజీ మంత్రులు హరీష్‌ ‌రావు, కేటీఆర్ లు తీవ్రంగా ఖండించారు. మల్లు రవి…

ఒకే రోజు ముగ్గురు రైతుల ఆత్మహత్య

– తెలంగాణ దుర్భర పరిస్థితులకు నిదర్శనం – ప్రభుత్వ తీరుపై మండిపడ్డ బీఆర్‌ఎస్‌ ‌నేత కెటిఆర్‌ ‌-రైతులకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 21: రాష్ట్రంలో ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు ఆత్మహత్యల‌కు పాల్ప‌డ్డారు. భూపాలపల్లి, మెదక్‌ ‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఈ సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. భూపాలపల్లి జిల్లా కాటారం…

మేడారం మహా జాతరకు వారం రోజులే

– ఈనెల 28నుంచి ప్రారంభం – 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా – విధి నిర్వహణలో 50 వేల మంది అధికారులు, సిబ్బంది – భక్తులకు ఏ లోటు రాకుండా విస్తృత ఏర్పాట్లు మేడారం, ప్రజాతంత్ర, జనవరి 21: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క, సారలమ్మ జాతర ప్రారంభానికి మరో…

రూ.12,500 కోట్లతో స్టీల్ ప్లాంట్

– తెలంగాణతో రష్మి గ్రూప్ ఎంవోయూ – 12 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు – ఏబీ ఇన్‌బెవ్ యూనిట్ విస్తరణకు సిద్ధం దావోస్, జనవరి 21: డక్టైల్ ఐరన్ (డీఐ) పైపుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్ తెలంగాణలో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. దావోస్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్…

ఏటా జూలైలో హైదరాబాద్‌లో డబ్ల్యూఈఎఫ్ ఫాలో అప్ సదస్సు

– దావోస్ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన – ‘జాయిన్ ది రైజ్‌’ కార్యక్రమంలో తెలంగాణ విజన్ ప్రదర్శన – ప్రత్యేక ఆకర్షణగా సినీ నటుడు చిరంజీవి దావోస్, జనవరి 21: ప్రతి ఏడాది జూలైలో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. దావోస్‌లో…

ఉన్నతాధికారులకు లంచాలు

– కోమటిరెడ్డి కుటుంబ సుశీ ఇన్‌ఫ్రాకు సీబీఐ షాక్ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 19: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా కంపెనీకి సీబీఐ షాక్ ఇచ్చింది. కాంట్రాక్టు పనుల కోసం ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇస్తూ సుశీ ఇన్‌ఫ్రా కంపెనీ అడ్డంగా దొరికిపోయింది. ఈ లంచాల బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.…

బోధన్ అభివృద్ధిని అడ్డుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం

– షకీల్ నాయకత్వంలో 36 కౌన్సిలర్ స్థానాలు బీఆర్ఎస్‌వే – అవినీతి కుంభకోణాల్లో కాంగ్రెస్ మంత్రులు – కేసీఆర్ మాత్రమే ప్రజలకు శ్రీరామరక్ష – మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల బోధన్, ప్రజాతంత్ర, జనవరి 19: బోధన్ పట్టణ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, మాజీ ఎమ్మెల్యే షకీల్ హయాంలో మంజూరైన పనులను కూడా…

హుస్నాబాద్ అభివృద్ధిలో మరో కీలక అడుగు

– కొత్త చెరువు అభివృద్ధికి రూ.7.49 కోట్లు – ఎల్లమ్మ చెరువు కాలువల పునరుద్ధరణకు రూ.2.74 కోట్లు సిద్దిపేట ప్రజాతంత్ర, జనవరి 19: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. హుస్నాబాద్ కొత్త చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి పనుల కోసం ఇరిగేషన్ శాఖ నుంచి రూ.7 కోట్ల 49 లక్షల…