prajatantra_news

prajatantra_news

కాంగ్రెస్ పాలనలో పల్లెలు, పట్టణాలు ఆగమాగం

– నిధులు లేక పడకేసిన అభివృద్ధి. – మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్‌లో క్లీన్ స్వీప్ – బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 22: కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలను నిర్వీర్యం చేస్తోందని, అభివృద్ధిని గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక…

50 కులాలకు సంచార జాతులుగా గుర్తింపు

– సిఫారసుల నివేదికను ఆమోదించిన బీసీ కమిషన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 21: రాష్ట్రంలో 50 కులాలను సంచార జాతులుగా గుర్తిస్తూ ప్రభుత్వానికి తన సిఫారసుల నివేదికను బీసీ కమిషన్ ఆమోదించింది. అలాగే ఈ కులాలకు సంబంధించిన సర్టిఫికెట్ జారీలో చేపట్టవలసిన మార్పులు, చేర్పుల గురించి కూడా ప్రభుత్వానికి సిఫారసులను ఆమోదించింది. రాష్ట్ర బీసీ కమిషన్…

హైదరాబాద్‌లో ప్రపంచంలోనే తొలి స్విస్ మాల్

దావోస్, జ‌న‌వ‌రి 21: ప్రపంచ ఆర్థిక వేదిక- 2026 సందర్భంగా దావోస్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్‌లోని వాడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి క్రిస్టెల్ లూసియర్ బ్రోడార్‌తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో భారత్–స్విట్జర్లాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య సహకార పెంపుపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

లొంగిన మావోయిస్టుల‌కు అండ‌గా పోలీసు శాఖ‌

– 2025లో 570మంది లొంగుబాటు – లొంగిపోయిన వారికి పున‌రావాసం – మిగిలిన‌వారు జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లవాలి – పోలీసు శాఖ పిలుపు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 21: అజ్ఞాతం వీడుతున్న మావోయిస్టులకు జనజీవన స్రవంతిలో స్థిరపడే దిశగా రాష్ట్ర పోలీస్ శాఖ అండగా నిలుస్తున్న‌ది. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల లొంగుబాట్లను ప్రోత్సహించే విధంగా అడుగులు…

దిల్లీలో మరోమారు క్షీణించిన గాలి నాణ్యత

న్యూదిల్లీ, జనవరి 21: దిల్లీలో గాలి నాణ్యత మరింతగా క్షీణించాయి. గతంకంటే గాలి నాణ్యతలు కొంత మెరుగుపడినప్పటికీ.. ఎక్యూఐ స్థాయిలు వెరీపూర్‌ ‌కేటగిరీలోనే కొనసాగతున్నాయి. బుధవారం ఉదయం 9 గంటలకు ఎక్యూఐ 339గా వద్ద నమోదైంది. దీంతో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) వీటి స్థాయిల్ని వెరీపూర్‌ ‌కేటగిరీలో వర్గీకరించింది. మంగళవారం ఎక్యూఐ 395…

సంపద సృష్టించి ప్రజలకు పంచడమే లక్ష్యం

– 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు – కేవలం రైతు పథకాల కోసమే రూ.లక్ష కోట్లు ఖర్చు – మొదటి దశలో 4.5 లక్షల ఇళ్ల మంజూరు, – ఉచిత బస్సు ప్రయాణానికి ఆర్టీసీకి రూ.7వేల కోట్ల చెల్లింపు – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జగిత్యాల, ప్రజాతంత్ర, జనవరి 21 : వనరులు, సంపద…

అందుబాటులో ప్ర‌జ‌ల‌కు ఓట‌ర్ల జాబితా

– వ్య‌క్తిగ‌త గోప్య‌త‌, డేటా భ‌ద్ర‌త‌కు ప్రాధాన్యం – జాబితా ప్ర‌చుర‌ణ‌లో భ‌ద్ర‌త‌ – సాంకేతిక ఆధారిత సేవ‌లు – త‌గ్గిన ఫిర్యాదులు – రాష్ట్ర సీఈఓ సుద‌ర్శ‌న్‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 21:  ఓటర్ల జాబితా (వోటర్ రిజిస్టర్) ప్రజలకు సులభంగా, భద్రంగా అందుబాటులో ఉండటం ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, ప్రజాభిమానం, విశ్వాసానికి మూలమని…

వైభవంగా గట్టమ్మ తల్లి ఎదురు పిల్ల పండగ

– ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం పూజలు ములుగు, ప్రజాతంత్ర, జనవరి 21: ఆదివాసి నాయకపోడు ఆచార సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ములుగు జిల్లా కేంద్రంలో గట్టమ్మ తల్లికి ఎదురు పిల్ల పండగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివాసి నాయకపోడు సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు, గట్టమ్మ తల్లి ప్రధాన పూజారి కొత్త సురేందర్ ఆధ్వర్యంలో ఈ…

మేడారంలో జాతర సందడి

– ఘనంగా మండమెలిగె పండగ నిర్వహణ – భారీగా తరలి వస్తున్న భక్త జనం – గద్దెల వద్ద పూజారుల ప్రత్యేక పూజలు ములుగు, ప్రజాతంత్ర, జనవరి21: మేడారం సమ్మక్క సారలమ్మ దేవతల మండ మెలిగే పండుగను పూజారులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయాన్నే మేడారం సమ్మక్క దేవత పూజరులు సిద్ధబో యిన, కొక్కెర,…

బోటి తండాలో విషాదం

– అనారోగ్యంతో సర్పంచ్ కన్నుమూత ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి21: ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని బోటితండా గ్రామ సర్పంచ్ భూక్య తులసీరామ్(45) కన్నుమూశారు. అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో తులసీరామ్ బోటితండా సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్గా ప్రమాణ…