prajatantra_news

prajatantra_news

అర్హత గల జీవిత ఖైదీలను విడుదల చేయండి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30: సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఉన్న అర్హత గల జీవిత ఖైదీలను తక్షణమే ముందస్తు విడుదల చేయాలని మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్‌ఎఫ్) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జీవిత ఖైదు సహా వివిధ శిక్షలనుభవిస్తున్న ఖైదీలకు రెమిషన్, ముందస్తు విడుదల విధానంపై స్పష్టమైన పాలసీ రూపొందించాలంటూ సుప్రీంకోర్టు…

హార్వర్డ్‌లో సీఎం రేవంత్ సర్టిఫికెట్ కోర్సు పూర్తి

– అధికారంలో ఉంటూ ఈ సర్టిఫికెట్ పొందిన తొలి సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. లీడర్‌షిప్ అనే కోర్సును పూర్తి చేసి సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని పొందారు. ఈనెల…

బాపూజీకి ఘన నివాళులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30: జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బాపు ఘాట్ వద్ద జాతిపితకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శుక్రవారం ఉదయం ఘన నివాళులర్పించారు. అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, తదితరులు బాపూజీకి ఘన నివాళులర్పించారు. తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్…

యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్‌దే

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 30 : పట్టణాల అభివృద్ధి ప్రజాప్రతినిధుల చేతుల్లోనే ఉందని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించగలిగేది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లేనని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ…

బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ గ్యారత్ మేడారం సందర్శన

మేడారం, ప్రజాతంత్ర, జనవరి 30 : బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ గ్యారత్ వెన్ ఓవెన్ శుక్రవారం మేడారం మహా జాతరను సందర్శించారు. ఈ సందర్భంగా తులాభారం కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన సంప్రదాయ హ్యాండ్లూమ్ వస్త్రధారణలో రావడం అందరినీ ఆకట్టుకుంది. మేడారం మహా జాతర ప్రాధాన్యత, నూతనంగా నిర్మించిన గద్దెలు, ఆదివాసీ…

పెళ్లి పేరుతో వేధింపులు.. అవమానాలు

– తట్టుకోలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 30: ఇద్దరు యువకులు వేధించడం, అవమానించడం తట్టుకోలేక ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సీత్యతండాకు చెందిన అనిత వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. అనితను తొర్రూరు మండలానికి చెందిన దూరపు బంధువు రాజేందర్…

మహాత్ముడి వ్యక్తిత్వం మనకు ప్రేరణ

– మహాత్మాగాంధీ 78వ వర్ధంతి – రాజ్‌ఘాట్ వద్ద నివాళులర్పించిన ప్రధాని న్యూదిల్లీ, జనవరి 30: జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు గాంధీకి నివాళులర్పించారు. కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖులు, రిటైర్డ్…

తెలంగాణ‌కు మ‌ర‌ణ‌శాస‌నం రాస్తున్న రేవంత్‌

– ఈ ప్రాంతంవాడితోనే రాష్ట్రానికి ద్రోహం -మ‌రో చారిత్ర‌క ద్రోహానికి పాల్ప‌డుతున్న కాంగ్రెస్‌ – ప్ర‌ణాళికా బ‌ద్ధంగా ఏపీకి స‌హ‌క‌రిస్తున్న రేవంత్‌ – గురుద‌క్షిణ కింద జ‌ల‌దోపిడీకి ఏపీకి రెడ్ కార్పెట్‌ – ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డ హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 30: రాష్ట్రానికి జల ద్రోహం విషయంలో కత్తి చంద్రబాబుది అయితే పొడిచేది రేవంత్…

వన దేవత.. నేడు జన దేవత

– మేడారానికి తరలివస్తున్న లక్షలాది భక్తజనం – భక్తులతో కిక్కిరిసిన జాతర ప్రాంగణం – క్యూలైన్లలో భక్తుల బారులు – ప్రశాంతంగా సాగుతున్న తల్లుల దర్శనాలు మేడారం, ప్రజాతంత్ర, జనవరి 30: వెదురు కర్రలే దైవాలుగా.. గద్దెలే గర్భగుడులుగా.. పసుపుకుంకుమలే వజ్రాభరణాలుగా.. బెల్లమే నిలువెత్తు బంగారంగా.. ఒడి బియ్యమే పరమాన్నంగా.. చీర ముక్క, రైక బట్టలే…

భక్తజన సంద్రంగా మేడారం

– లక్షలాదిగా తరలివస్తున్న జనం ములుగు, ప్రజాతంత్ర, జనవరి 29: తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర,ఏపీ, చత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి ఆదివాసి గిరిజనులు, భక్తులు మేడారానికి తరలివచ్చారు. దీంతో మేడారానికి వచ్చే దారులన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. వెంట తెచ్చుకున్న కోళ్లను వనదేవతల గద్దెల సమీపంలో గాల్లోకి ఎగురవేస్తూ భక్తులు సందడి…