prajatantra_news

prajatantra_news

కెసిఆర్ కు నోటీసుల పేరుతో వేధింపులు

– నేడు నిరసనలకు కెటిఆర్ పిలుపు హైదరాబాద్,ప్రజాతంత్ర, జనవరి31: సిట్ విచారణ పేరుతో ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ను వేధిస్తున్నదుకు నిరసనగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు నేతలు నిరసన ప్రదర్శనలు చేయాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం రాష్ట్రమంతటా శాంతియుతంగా ఆందోళనలకు దిగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 12 వేలకుపైగా…

సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఉల్లంఘ‌న‌

– నందినగర్‌ ఇం‌టికి నోటీసులు ఎలా అతికిస్తారు – ఎర్రవెల్లిలో అందుబాటులో ఉంటానని చెప్పాను – నేరుగా నోటీసులు ఇవ్వక‌పోవ‌డం రాజ్యాంగ ఉల్లంఘనే – ఏసీపీకి న‌న్ను విచారించే అధికారమే లేదు – జూబ్లీహిల్స్ ఏసీపీకి మాజీ సిఎం కేసీఆర్‌ఆర్‌ ‌లేఖ – అయినా రేప‌టి విచారణకు అందుబాటులో ఉంటానని వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి…

గోదావరి పుష్కరాలకు సిద్ధం కండి

– పుష్కరఘాట్లు, రహదారుల విస్తరణపై దృష్టి – త్వరితగతిన కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలి – దేవాలయాల్లో వసతులపై దృష్టి పెట్టి ముందుకు సాగాలి – రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ‌ మరమ్మతులకు పెద్దపీట – 2036 ఒలింపిక్స్ ‌నాటికి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దాలి – విజన్‌ 2047 ‌లక్ష్య సాధనలో భాగంగా అధికారులతో సీఎస్‌…

అమెరికాకు మరోమారు తప్పని షట్‌డౌన్

 – బడ్జెట్ ఆమోదానికి అర్ధరాత్రితో ముగిసిన గడువు వాషింగ్టన్, జనవరి 31 : అమెరికా ప్రభుత్వం మరోసారి షట్ డౌన్ అయింది. 2026 బడ్జెట్ ఆమోదానికి విధించిన గడువు అర్ధరాత్రితో ముగియడంతో ప్రభుత్వ కార్యకలాపాలు పాక్షికంగా నిలిచిపోనున్నట్లు అంతర్జాతీయ విÖడియా శనివారం వెల్లడించింది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించడంలో కాంగ్రెస్…

ఈయూతో ఒప్పందం.. దేశానికి మేలు

– అమెరికాతో ఒప్పందం ఏదీ లేదు – వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ న్యూదిల్లీ, జనవరి 31 :యూరోపియన్ యూనియన్(ఈయూ)తో భారత్ ఇటీవల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నం దున అమెరికాతో కూడా కుదుర్చుకుంటుందా అనే ప్రశ్నకు భారత వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ లేదని జవాబిచ్చారు. ఆయన ఓ జాతీయ పత్రికకు…

ఫెడ్ రిజర్వ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్‌

– ట్రంప్ ప్రకటనతో అనూహ్య మార్పులు – బంగారం, వెండి ధరలపై తీవ్ర ప్రభావం వాషింగ్టన్, జనవరి 31 తాజాగా బంగారం, వెండి ధరలు అనూహ్యంగా పడిపోవడానికి కారణం కెవిన్ వార్ష్‌ అని ఆర్థిక విశ్లేషకులు గుర్తించారు. ప్రస్తుత చీఫ్ జెరోమ్ పావెల్ పదవీకాలం మేలో ముగియనుండగా తదుపరి చైర్మన్‌గా కెవిన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్…

దివ్యాంగుల అభ్యున్నతికి కృషి

– కేరళలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31: దివ్యాంగుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. కేరళకు చెందిన దివ్యాంగ్ చైల్డ్ వుమెన్ వెల్ఫేర్ సొసైటీకి చెందిన సభ్యులతో ఉప ముఖ్యమంత్రి…

అన్ని మున్సిపల్ స్థానాల్లో నామినేషన్లు వేశాం

– ప్రజల సమస్యలు పరిష్కరించేది బీజేపీయే – బీఆరఎస్ బాటలోనే పయనిస్తున్న కాంగ్రెస్ – ఎలఆరఎస్ దరఖాస్తుల సమస్య పరిష్కరించాలి – పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31: గత ఎంపీ, ఎమ్మెల్సీ, సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తమ పార్టీ పట్ల చూపిన విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ ఎన్నికల్లో…

కేసీఆర్ లేని ఇంటికి నోటీస్ ఎలా అంటిస్తారు?

– పోలీసుల అత్యుత్సాహం ఎవరి కోసం?? – తెలంగాణ తెచ్చిన పెద్దాయననే అవమానిస్తారా – ‘ఎక్స్‌’ వేదికగా మండిపడ్డ బీఆర్ఎస్ నేత కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31 : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ‘సిట్‌’ రెండోసారి ఇచ్చిన నోటీసును నందినగర్‌లోని ఆయన నివాసం గోడకు అతికించడంపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు…