prajatantra_news

prajatantra_news

లిటరేచర్ ఫెస్టివల్‌లో ఫిజిక్స్ అరుణ్ కవితాగానం

– జూమ్ వేదికగా పనోరమ ఇంటర్నేషనల్ ప్రత్యక్ష ప్రసారం – అభినందనలు తెలిపిన పలు రంగాల ప్రముఖులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: శూన్యం, బిగ్ బ్యాంగ్ పుస్తక రచనలతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ప్రైవేటు ఫ్యాకల్టీ, కవి, రచయిత ఫిజిక్స్ అరుణ్‌కుమార్ ఆదివారం రాత్రి జూమ్…

మేడారం జాతర విజయవంతం

– ఊహించిన దానికన్నా పెరిగిన భక్తుల సంఖ్య – మంత్రి సీతక్క వెల్లడి ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: మేడారం సమక్క`సారలమ్మ మహాజాతర విజయవంతం అయిందని పంచాయతీరాజ్, గ్రావిÖణాభివద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క) పేర్కొన్నారు. జాతరకు ఊహించినదానికంటే అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారని తెలిపారు. సోమవారం ఇక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతూ భక్తులకు చిన్నచిన్న…

రెండేళ్లలోనే గణనీయమైన మార్పు చూపాం

– ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాం – సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన – సంక్షోభం నుంచి సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దాం – అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా ప్రజల్లోకి చేర్చాలి – ఆధునికీకరించిన ఐడీపీఆర్ వెబ్‌సైట్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: ఏ మార్పు కావాలని ప్రజలు ప్రజాప్రభుత్వంపై విశ్వాసం ఉంచారో…

బీజేపీ విధానాలు ప్రజలకు స్పష్టంగా చేరేలా ప్ర‌చారం

– ‘మున్సిపల్’ ప్రచారానికి ఎల్‌ఈడీ రథాలు సిద్ధం – ఆవిష్కరించిన అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: రాష్ట్రంలో మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారాన్ని మరింత ప్రభావవంతంగా నిర్వహించేందుకు వినూత్నంగా రూపొందించిన ఎల్‌ఈడీ స్క్రీన్లతో కూడిన ప్రచార రథాలను పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు సోమవారం ఆవిష్కరించారు. ఈ…

మేడారం దారిలో ట్రాఫిక్ నరకం

– 18 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు – చలిలో చిన్నారులు, వృద్ధుల అవస్థలు – తాగడానికి నీరు, తినడానికి తిండి లేక విలవిల మేడారం, ప్రజాతంత్ర, జనవరి 31: సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో భక్తుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ఒకవైపు గద్దెల వద్ద ఉద్రిక్తతలు, మరోవైపు కిలోమీటర్ల మేర సాగుతున్న ట్రాఫిక్ జామ్తో భక్తులు నరకప్రా…

బడ్జెట్లో రాష్ట్రానికి న్యాయం జరగాలి

– గతంలో కంటే ఈసారి కేటాయింపులు పెరగాలి – అన్యాయం జరిగితే బీజేపీ ఎంపీలదే బాధ్యత – మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31: కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రవేశపెట్టే బడ్జెట్ లో తెలంగాణను నిర్లక్ష్యం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి వివక్ష ఉందన్నారు. దాని…

జీహెచ్ఎంసీ బడ్జెట్ ఆమోదం

– రూ.11,460 కోట్ల బడ్జెట్ ప్రకటన – ఫిబ్రవరి 10తో ముగియనున్న పదవీకాలం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.11,460 కోట్ల బడ్జెట్కు ఆమోదం తెలిపింది. గ్రేటర్ పదవీకాలం ఫిబ్రవరి 10తో ముగియనుంది. ఈ నేపథ్యం లో శనివారం చివరి కౌన్సిల్…

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్ 

– శాసనసభా పక్షనాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నిక – కార్యక్రమానికి దూరంగా శరద్ పవార్, సుప్రియా సూలె ముంబై, జనవరి 31: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ, దివంగత అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ముంబైలోని లోక భవన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో…

రైలు కిందపడి తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య

-హైదరాబాద్ లో విషాదం – చర్లపల్లి–ఘట్కేసర్ మధ్య మృతదేహాల గుర్తింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31 : హై దరాబాద్ లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన చర్లపల్లి– ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య శుక్రవారం తెల్లవారుజామున సుమారు…

రేపు పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్

– ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం – ఆదాయపు పన్ను మినహాయింపులపైనే అందరి చూపు న్యూదిల్లీ, జనవరి31: కేంద్ర ఆర్థిక శాఖ‌ మంత్రి నిర్మలా సీతరామన్ ఆదివారం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్లో ఎప్పటిలాగే కొన్ని మెరుపులు, మరికొన్ని విరుపులు ఉంటాయ‌న్న చర్చ సాగుతోంది. పెద్దగా ప్రభావితం కాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.…