prajatantra_news

prajatantra_news

భార్య వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

– ఉద్యోగం వ‌చ్చేందుకు భ‌ర్త స‌హ‌కారం – ఎక్సైజ్‌ ‌సిఐగా ఎంపికయ్యాక భర్తకు వేధింపులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి12 :భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. నేరేడ్‌మెట్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీనగర్‌కు చెందిన నగెల్లి శ్రీనివాస్‌(41) ఓ ‌ప్రైవేట్‌…

యాదగిరిగుట్టలో గవర్నర్ కు ఘనస్వాగతం

– లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక పూజలు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, మార్చి 12: రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ్మస్వామి పుణ్యక్షేత్రాన్ని గురువారం కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. పభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డిలు…

కేంద్రం జోక్యం చేసుకోవాలి

– గ్యాస్ కొరతపై పెట్రోలియం మంత్రికి కేటీఆర్ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12: వాణిజ్య, గృహ అవసరాల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల తీవ్ర కొరతపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు (కేటీఆర్) కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ…

పాలమూరు జిల్లాలో విషాద ఘటన

– కుటుంబ కలహాలతో తల్లీకూతుళ్ల ఆత్మహత్య మహబూబ్‌ ‌నగర్‌,‌ప్రజాతంత్ర,మార్చి12: మహబూబ్‌నగర్‌ ‌జిల్లా భూత్పూర్‌లోని వెల్కిచర్ల గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తల్లి, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. గత కొంత కాలంగా కుటుంబంలో చిన్న చిన్న గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. తీవ్ర మనస్థాపానికి చెందిన జంగమ్మ జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు…

సర్కార్‌కు సవాల్‌ ‌కానున్న బడ్జెట్‌

– ఆరు గ్యారంటీలపై విపక్షాల వత్తిడి – రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రానికి డిమాండ్‌ హైదరాబాద్,ప్రజాతంత్ర, మార్చ్ 12 : ఈ నెల 20న ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌ ‌ప్రభుత్వానికి సవాల్‌గా మారనుంది. కాంగ్రెస్‌ ‌అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్ళు పూర్తికావస్తుండడంతో ఈసారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ ‌కీలకంకానుంది. మరో రెండేళ్ళలో ప్రభుత్వం అమలుచేసే కార్యక్రమాలు…

రాష్ట్రంలో కమర్షియల్ సిలిండర్ల కొరత

– రేపు చమురు కంపెనీలతో ప్రభుత్వం చర్చలు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12: రాష్ట్రంలో కమర్షియల్ సిలిండర్ల కొరత వాస్తవమేనని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్లో మంత్రి విలేకర్లతో మాట్లా డుతూ రాష్ట్రంలో నిత్యం సరఫరా అవుతున్న వంట…

శక్తివంతమైన మాధ్యమం సినిమా

– అల్లు సినిమాస్ ప్రారంభోత్స‌వంలో సీఎం రేవంత్ హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 12 :  హైదరాబాద్‌లో నిర్వహించిన అల్లు సినిమాస్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొని తెలుగు సినిమా పరిశ్రమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా దేశానికి గొప్ప పేరు తీసుకువచ్చే శక్తివంతమైన మాధ్యమమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సినిమా రంగానికి విశేష సేవలు…

యుధ్ద సంక్షోభంలో భారత్‌ ‌తొలి విజయం

– హర్మూజ్‌ ‌జలసంధి నుంచి భారత్‌కు చమురు నౌక – క్షేమంగా ముంబై తీరం చేరుకున్న షెన్‌లాంగ్‌ – ఇరాన్‌ ‌పరోక్ష మద్దతుతో తొలి నౌక రాక ముంబై, మార్చి 12: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఒక చమురు నౌక హర్మూజ్‌ను దాటి భారత్‌కు చేరుకుంది. ఎటువైపు నుంచి క్షిపణి దూసుకొస్తుందో తెలియని ఘర్షణ వాతావరణంలో…

మన విదేశాంగ విధానం అమెరికాకు తాక‌ట్టు

– ఎవరి నుంచి చమురు కొనాలో అమెరికా పెత్తమేంటి? – ఎన్‌స్టీన్‌ ‌ఫైల్స్‌లో దొరికి పోవడంతోనే అమెరికాకు దాసోహం – లోక్‌సభలో రాహుల్‌ ‌గాంధీ ఘాటు విమర్శలు న్యూదిల్లీ, మార్చి 12: భారత విదేశాంగ విధానన్ని మోడీ అమెరికాకు తాకట్టు పెట్టారని విపక్షనేత రాహుల్‌ ‌గాంధీ మండిపడ్డారు. రష్యా నుంచి చమురు దిగుమతులకు అమెరికా అడ్డంకులేంటని…

తిరిగి స్పీకర్‌ ‌స్థానంలో విధులకు ఓంబిర్లా

-తనకు ఎలాంటి భేదభావాలు లేవని ప్రకటన -నిబంధనల మేరకే నడచుకున్నానని వెల్లడి న్యూదిల్లీ, మార్చి 12: విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన నేపథ్యంలో గురువారం లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా తిరిగి స్పీకర్‌ ‌స్థానంలోకి వచ్చారు. అలాగే ఆయన తన పనితీరుపైనా స్పందించారు. ప్రతి ఎంపీకి లోక్‌సభలో మాట్లాడే అవకాశం కల్పించడానికి తాను ఎల్లప్పుడూ…