prajatantra News

prajatantra News

శంకర సముద్రం పునరావాస సమస్యలు ప‌రిష్క‌రిస్తాం

Uttam Kumar Reddy, Minister of Irrigation, Food and Civil Supplies

నీటిపారుదల, ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి, రాజీవ్ గాంధీ భీమా, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల, జవహర్ నెట్టంపాడు, కోయిల్ సాగర్, గట్టు సాగునీటి ప్రాజెక్టుల పనులను త్వ‌రిత‌గ‌తిన‌ పూర్తి చేసి ఉమ్మడి పాల‌మూరు జిల్లాకు సాగు నీరు అందిస్తామని నీటిపారుదల, ఆహార…

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాం..

Palamuru Ranga Reddy lift scheme

12 లక్షల ఎకరాలకు సాగునీటి అందిస్తాం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం రూ.27,500 కోట్లు ఖర్చుపెట్టి ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేద‌ని, తాము మాత్రం ఈ శాసన సభ కాలంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి ఉమ్మడి పాలమూరు సస్యశ్యామలం…

ప్రపంచంతో నే పోటీ ..

ఆ శక్తి తెలంగాణా యువతకు ఉంది.  ద‌స‌రాకు ఇందిర‌మ్మ క‌మిటీలు… విధివిధానాలు రూపొందించ‌డి… పీఎంఏవై నుంచి గ‌రిష్టంగా ఇళ్లు సాధించాలి… రాజీవ్ స్వ‌గృహ ఇళ్ల‌కు వేలం… ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ద‌స‌రా పండుగ నాటికి ఇందిర‌మ్మ క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామ‌/ వార్డు, మండ‌ల/ ప‌ట్ట‌ణ‌, నియోజ‌క‌వ‌ర్గ‌, జిల్లా స్థాయి…

విద్యావ్యవస్థలో ప్రక్షాళన ఎలా..?

How to purge the education system..?

బహుళజాతి మందుల కంపెనీలు ఎనాడో మన వైద్య విధానాన్ని కబ్జా చేశాయి. మందులు వాళ్లే ఇస్తారు, రోగం వచ్చేట్టు వాళ్లే చేస్తారు. ఆ రోగం తగ్గేలా మందునూ వాళ్లే కనుగొంటారు. ఇదంతా కార్పొరేట్‌ ఆస్పత్రుల ముసుగులో జరుగుతున్న దోపిడీ. ప్రభుత్వం ‘ఆరోగ్యశ్రీ’ కార్డులు జారీ చేసి-అటు ఆస్పత్రులకు, మందుల కంపెనీలకు, ఇటు నిరుపేద రోగికి మేలు…

ఏడో హామీ! ప్రజాస్వామ్య పునరుద్ధరణ!

గత ప్రభుత్వం ఎడాపెడా, దిక్కూ దెసా లేకుండా వందలాది మంది మీద అబద్ధపు కేసులు పెట్టిందనీ, అటువంటి అబద్ధపు కేసుల బాధితులలో స్వయంగా రేవంత్ రెడ్డి కూడా ఉన్నారనీ, అందువల్ల ఆ పాత కేసులన్నిటినీ సమీక్షించి, దురుద్దేశాలతో నమోదైన తప్పుడు కేసులన్నిటినీ ఉపసంహరిస్తామని గత డిసెంబర్ లో వాగ్దానాలు వెల్లువెత్తాయి. ఏడాది కావస్తున్నది గాని ఒక్కటంటే…

వానాకాలం ఇబ్బందులు

Monsoon problems

ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు గమనించినా గమనించక పోయినా రుతువులు వాటి విధులను విస్మరించవు – సకాలంలో లేక ఆకాలంలో వాటి రాకపోకలు జరుగుతూనే ఉంటాయి. ప్రకృతి చేష్టలుడగవు . అది స్తంభించింది పోదు. ఎండలు మండిపడుతాయి. వానలతో వరదలు పొంగి పొరలుతాయి.చలి తీవ్రమయి వణుకు పుట్టిస్తుంది. వేసవిలో ఎండలకు,వాన కాలంలో వరదలకు, చలి కాలం లో…

డీజే శబ్ద కాలుష్యం వల్ల పెరుగుతున్న ముప్పు

sound pollution from DJ sound

హైదరాబాద్ నగరంలో శబ్ద కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది, రోడ్లపై పెద్ద ఎత్తున హాన్కింగ్, డీజే మ్యూజిక్, మరియు నివాస ప్రాంతాలలో శబ్దం రోజువారీ సమస్యగా మారింది. పరిశ్రమల నుండి మరియు వాహన కాలుష్యాన్ని నియంత్రించే విధంగా ప్రభుత్వం మంచి పనులు చేసిందని చెప్పబడినా, శబ్ద కాలుష్యం మాత్రం చాలా ప్రమాదకరమైన సమస్యగా మారుతోంది. ఇది…

ట్రిపుల్ఆర్ బాధితుల‌ త‌ర‌పున ఉద్యమిస్తాం..

Former Minister, MLA Harish Rao support

రైతుల‌కు ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిల‌బెట్టుకోవాలి.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు ట్రిపుల్ బాధితులకు న్యాయం జ‌రిగేలా వారి త‌ర‌ఫున ఉద్య‌మిస్తామ‌ని మాజీమంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు భ‌రోసా ఇచ్చారు. హైద‌రాబాద్ లోని తన నివాసంలో హరీష్ రావును ఆర్ఆర్ఆర్ బాధితులు, రైతులు క‌లిశారు. రీజిన‌ల్ రింగ్ రోడ్‌ విషయంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్…

ఔటర్‌ దాటుతున్న ‘హైడ్రా’

HYDRA is preparing a comprehensive plan

సవిూప చెరువుల రక్షణకు ప్రణాళిక క్షేత్రస్థాయి పరిశీలనతో ఆక్రమణదారులకు దడ హైదరాబాద్‌తో పాటు నగరంతోపాటు నగరం చుట్టూ ఉన్న చెరువుల సంరక్షణపై హైడ్రా పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తోంది. కొన్ని తటాకాల విషయంలో అధికారులు హద్దులు మార్చినట్లు, తప్పుడు పత్రాలు సృష్టించినట్లు హైడ్రా విచారణలో తేలింది. వాటిని చట్టపరంగా ఎదుర్కొనేందుకు కమిషనర్‌ రంగనాథ్‌ కేంద్ర ప్రభుత్వ…

మోదీపై రాహుల్ వ్యాఖ్యలు అర్థరహితం..

కాంగ్రెస పార్టీ అధ్యక్ష బాధ్యతలు మోసే సత్తా ఆయనకు లేదు.. అలాంటి వ్యక్తికి మోదీని విమర్శించే హక్కు ఎక్కడిది? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీలో ఆత్మవిశ్వాసం తగ్గిందని,తమ కారణంగానే అది జరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పడం హాస్యాస్పదమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మోదీ పై 140 కోట్ల మంది…