Prajatantra

Prajatantra

దండకారణ్యంలో ఆదివాసీలపై హత్యాకాండను ఆపండి

Professer Haragopal

పౌర ప్రజా సంఘాల డిమాండ్ కాళోజీ జంక్షన్ /హన్మకొండ ప్రజాతంత్ర ఏప్రిల్ 26: మధ్యభారతంలో మావోయిస్టుల ఏరివేత పేరుతో కర్రెగుట్టల్లో ఆదివాసీలపై జరుగుతున్న హత్యాకాండను వెంటనే నిలిపివేయాలని పౌర హక్కుల సంఘం సీనియర్ నేత ప్రొఫెసర్ హరగోపాల్(Professer Haragopal) ,  అధ్యక్షుడు డాక్టర్ జి.లక్ష్మణ్, విరసం నాయకుడు పాణి, ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే, భారత్ బచావో…

ఉగ్రమూకలకు గట్టి జవాబు ఇవ్వాలి

రాజ‌కీయాల‌కు అతీతంగా ఉగ్ర‌వాదంపై పోరాడాలి.. పాకిస్థాన్ ను రెండు ముక్కలు చేయండి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 25:  జ‌మ్మూక‌శ్మీర్‌లోని పహల్గామ్ లో భారతీయ పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడులను ఖండిస్తున్నామ‌ని ఉగ్ర‌మూక‌ల‌కు కేంద్రం గ‌ట్టి జ‌వాబివ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (cm revanth reddy) కోరారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా…

మ‌ళ్లీ టీఆర్‌ఎస్‌ ?

రజతోత్సవ సభలో పార్టీ తీర్మానం! ( మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర‌, ప్ర‌త్యేక ప్ర‌తినిధి ) భారత రాష్ట్ర సమితి పార్టీ(BRS) పేరు మారనుందా? ఆ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? 27వ తేదీన భారీ ఎత్తున నిర్వహించనున్న ఆపార్టీ రజతోత్సవ సభలో ఈ మేరకు తీర్మానం చేయబోతున్నారా అనే  ప్రశ్నలనేకం ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా టిఆర్‌ఎస్‌…

ఎన్డిఎస్ఏ నివేదికతో  బిఆర్ఎస్ పార్టీ సిగ్గుపడాలి

Minister Uttam Kumar Reddy

అధిక వడ్డీలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కుప్పకూలి పోయింది మేడిగడ్డ,అన్నారం, సుందిళ్ళ ఎందుకూ పనికి రాకుండా పోయాయి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 25:  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై జాతీయ ప్రాజెక్టుల భద్రతా సంస్థ ఇచ్చిన నివేదికను చూసి బి.ఆర్.ఎస్ పార్టీ నేతలు…

భారత్ సమ్మిట్ ఒక చారిత్రాత్మక ఘట్టం

100 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు హాజరు సామాజిక ఆర్థిక, పర్యావరణ రంగాలపై ప్రత్యేక దృష్టి హైదరాబాద్ లో సమ్మిట్ జరగడం రాష్ట్రానికి గర్వకారణం రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 25: భారత సమ్మిట్ 2025 కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించుకోవడం గర్వకారణంగా ఉందని రాష్ట్ర…

రెవెన్యూమంత్రి పేరిట వ‌సూళ్లు.. ఇద్ద‌రు నిందితుల‌ అరెస్ట్

అధికారాన్ని దుర్వినియోగ‌ప‌రిస్తే క‌ఠిన చ‌ర్య‌లు మంత్రి పొంగులేటి హెచ్చ‌రిక‌ హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 25 : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Minister Ponguleti srinivas reddy ) ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్ ( PA) ల మ‌ని చెప్పి అమాయ‌కుల‌ను మోస‌గిస్తున్న  ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్…

తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు పేగు బంధం

మాజీ మంత్రి హ‌రీష్‌రావు సిద్దిపేట నుంచి వ‌రంగ‌ల్‌కు విద్యార్థుల పాద‌యాత్ర సిద్దిపేట‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 25: తెలంగాణ ఉద్య‌మానికి సిద్దిపేట‌కు పేగు బంధమ‌ని మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే హ‌రీష్ రావు అన్నారు. సిద్దిపేట (Siddipet)  నియోజకవర్గం కేంద్రం రంగదాం పల్లి అమర వీరుల స్థూపం నుంచి వరంగల్ సభ వద్దకు వెయ్యి మంది విద్యార్థి,…