Prajatantra

Prajatantra

2030 నాటికి దేశ ‘ఏరో ఇంజిన్ రాజధాని’గా తెలంగాణ

Aero Engine Capital

కాంప్రెహెన్సివ్ రోడ్డు మ్యాప్ సిద్ధం ‘ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్’లో మంత్రి శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర | 2030 నాటికి తెలంగాణను దేశ “ఏరో ఇంజిన్ రాజధాని”గా (Aero Engine Capital) తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఇందుకోసం ప్రపంచంతో పోటీపడేలా…

DTF | ప్ర‌భుత్వాలు విద్యారంగాన్ని నిర్ల‌క్ష్యం చేయొద్దు..

DTF

విద్యార్థులంద‌రికీ నాణ్యమైన విద్య అందించాలి డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 26: ప్ర‌భుత్వాలు విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయిస్తూ నిర్లక్ష్యం చేస్తున్నాయని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి అన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేసి విద్యార్థులంద‌రికీ నాణ్యమైన విద్యను ప్రభుత్వం ఉచితంగా అందించాలని డిమాండ్…

కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్!

నిజామాబాద్, ప్రజాతంత్ర : నిజామాబాద్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌ హత్య కేసులో సంచలనం చోటుచేసుకుంది. హత్య కేసులో నిందితుడుగా ఉన్న రియాజ్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆదివారం సారంగాపూర్‌ దగ్గర పట్టుబడిన రియాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్యపరీక్షల కోసం హాస్పిటల్‌కు తరలించారు.అయితే హాస్పిటల్‌ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనుకున్న రియాజ్ కానిస్టేబుల్ నుంచి…

ఏకశిలా పార్క్ లో అభివృద్ధి పనులు ప్రారంభం

Hanmakonda News

హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర : హన్మ‌కొండ (Hanmakonda)బాలసముద్రంలోని ఏకశిలా పార్కులో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్‌డీఎఫ్‌) రూ.5 లక్షల నిధులతో ప‌లు అభివృద్ధిప‌నులకు శంకుస్థాప‌న చేశారు. పార్క్ కు తూర్పు వైపున ఐరన్ గేట్, యోగా షెడ్, జిమ్‌లో కంకర, పిల్లల ఆట స్థలంలో ఇసుక, ఆర్చ్ వద్ద ఎర్రమట్టి పోసి మొక్కలు…

మ‌ద్ద‌తు ధ‌ర ప‌థ‌కంలో 25% ప‌రిమితి తొల‌గించాలి

Thummala Nageshwar Rao

మొక్కజొన్న, జొన్న పంటలను పీఎస్ ఎస్ లో చేర్చాలి ఆయిల్‌పామ్‌, ప‌త్తిరైతుల‌పై కేంద్ర వాణిజ్య విధానాల ప్ర‌భావం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు తుమ్మ‌ల లేఖ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11:  దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడానికి, రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చూపుతున్న దృఢ సంకల్పాన్ని మంత్రి తుమ్మ‌ల (Thummala…

బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ భ‌య‌మే నిజ‌మైంది

వ‌ర‌ద జ‌లాల‌పై ఏపీ ప్రాజ‌క్టు ఎట్లా క‌డుతుంది? బాబు ఒత్తిడికి కేంద్రం లొంగుతోంది క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర, ఏపీల మ‌ధ్య న‌లిగిపోతున్న తెలంగాణ‌ దిల్లీకి మూట‌లు మోయ‌డం త‌ప్ప సీఎంకు రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ప‌ట్ట‌వు రేవంత్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డ మాజీ మంత్రి హ‌రీష్‌రావు  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11:  ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల (Banakacherla) ప్రాజెక్టు…

బ‌న‌క‌చ‌ర్ల‌ను అడ్డుకొని తీరుతాం

Banakacharla Project

కృష్ణా, గోదావ‌రి జ‌లాల వాటాల‌పై రాజీ ప్ర‌స‌క్తే లేదు క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మైనా మేం లెక్క‌చేయం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి హ‌నుమ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11: బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project) ను అడ్డుకుని తీరుతామ‌ని నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ స్ప‌ష్టం చేశారు. హ‌నుమ‌కొండ‌లో…

స్థానిక సంస్థల్లో BC రిజర్వేషన్ల అమలు జీవోపై హైకోర్టు స్టే

BC Reservations

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌ :  స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుద‌లైన నేప‌థ్యంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే విధించింది. బీసీ రిజర్వేష్లపై సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై మధ్యంతర ఉత్తర్వులు…

భారీ వ‌ర్షాల‌తో ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చూస్తున్నాం..

ర‌వాణాశాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర : భారీ వర్షాలు, వరదల (Hyderabad Floods)తో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. నగరంలో జంట జలశయాల గేట్లు ఎత్తడం వల్ల మూసి పరివాహక ప్రాంతాల్లో ముంపుకు గురైన కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు వెల్లడించారు. జీహెచ్‌హెచ్ తాత్కాలిక…

‘దివ్యదృష్టి’ బృందానికి ప్ర‌శంస‌ల వెల్లువ‌

Divya Drishti

విద్యార్థుల ప్రతిభకు సీఎం రేవంత్ రెడ్డి ఐదు లక్షల సంగీత వాయిద్యాల మంజూరు గ్రానైట్ అసోసియేషన్ విద్యార్థులకు నగదు, బహుమతులు అందజేత ఫిలిం సొసైటీ, సాహితి గౌతమి ఆధ్వర్యంలో ఘన సత్కారం కరీంనగర్, ప్ర‌జాతంత్ర : కరీంనగర్ ఫిలిం భవన్‌లో ‘దివ్యదృష్టి(Divya Drishti )’ బృందానికి ఘన సన్మానం జరిగింది. విద్యార్థుల ప్రతిభకు సీఎం రేవంత్…

You cannot copy content of this page