Prajatantra

Prajatantra

ప్రముఖ కథా రచయిత ముక్తవరం పార్థసారథి కన్నుమూత

Mukthavaram Parthasarathi

కాళోజీ జంక్షన్ /హనుమకొండ, ప్రజాతంత్ర, మార్చి 3 : తెలుగు సాహిత్యంలో ప్రముఖ కథా, నవలా రచయిత, అనువాదకుడు ముక్తవరం పార్థసారథి (82) హైదరాబాద్‌లో బుధ‌వారం కన్నుమూశారు. పార్థసారథి (Mukthavaram Parthasarathi) పూర్వపు నల్గొండ జిల్లా భువనగిరిలో 1944 జూలై 7న జన్మించారు. పాఠశాల విద్యను భువనగిరిలోనే పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్…

రాష్ట్రంలో ప్ర‌జాపాల‌న‌-ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక కార్య‌క్ర‌మం

Kokapet Sharada Peetham Land Issue

99 రోజుల పాటు నిర్వ‌హ‌ణ‌ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్లాన్ జూన్ 2న తెలంగాణ పండుగ వేడుకలా జరుపుకోవాలి సంస్క‌ర‌ణ‌ల‌తో పౌర‌సేవ‌లు మ‌రింత సుల‌భం సీనియ‌ర్ ఐఏఎస్ ఆధ్వ‌ర్యంలో క‌మిటీ కార్యదర్శుల సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 28: ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. అభివృద్ధి…

అప్పుడే మండే ఎండ‌లు..

Summer Heat Wave

 33°సెం. దాటిన ఉష్ణోగ్రత కొబ్బరి బోండాలు, పండ్ల రసాలతో సేదతీరుతున్న ప్ర‌జ‌లు సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : నిన్నమొన్నటి వరకూ తీవ్ర‌మైన‌ చలితో వణికిపోయిన జిల్లా ప్రజలు ఇప్పుడు మండుతున్న ఎండల (Summer Heat Wave)తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తుండగా, శనివారం గరిష్ఠంగా…

కోచ్‌ ‌ఫ్యాక్టరీ క్రెడిట్‌ ఎవరిది ?

Kazipet Coach Factory

 ఎవరికి వారే మాదంటే మాదేనని ప్రచారం 80 శాతం స్థానిక కోటాపై పెరుగుతున్న డిమాండ్ అట్టడుగున పడిపోయిన ఓ చారిత్రక పోరాట ఫలితం!   ( మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) త్వరలో ప్రారంభం కానున్న కాజీపేట కోచ్‌ ‌ఫ్యాక్టరీ (Kazipet Coach Factory) క్రెడిట్‌ ‌తమదంటే తమదని కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌లు పోటీపడుతున్నాయి.…

స‌మ‌ష్టి కృషితో మ‌హాజాత‌ర విజ‌య‌వంతం

Medaram Jatara 2026

– పారిశుద్ధ్య ప‌నుల‌పై దృష్టి పెట్టాలి గుత్తేదార్ల‌కు వెంట‌నే బిల్లుల చెల్లింపు జాత‌ర ముందే 95 శాతం ప‌నులు పూర్తి మంత్రి పొంగులేటి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 28: గత నెల 28 నుండి 31వ తేదీ వరకు జరిగిన మేడారం మహా జాతర (Medaram Jatara 2026) విజయవంతం కావడానికి  అందరం పట్టుదలతో పనిచేయడం…

సిరిసిల్ల‌లో రూ.101కే ద‌హ‌న సంస్కారాలు

Rs 101 Cremation Scheme

12 అంశాల ప్ర‌జాసంక్షేమ అజెండాకు ఆమోదం మున్సిప‌ల్ మొద‌టి సాధార‌ణ స‌మావేశం స‌హ‌క‌రించిన స‌భ్యుల‌కు ఛైర్‌ప‌ర్స‌న్ కృత‌జ్ఞ‌త‌లు సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర ఫిబ్రవరి28:  సిరిసిల్ల‌లో రూ.101ల‌కే ద‌హ‌న‌సంస్కారాలు (Rs 101 Cremation Scheme) నిర్వ‌హించే నూత‌న ప‌థ‌కానికి సిరిసిల్ల మున్సిప‌ల్ స‌మావేశం ఆమోదం తెలిపింది. గ‌తంలో ఈ ప‌థ‌కం అమ‌ల్లో వున్న‌ప్ప‌టికీ కార‌ణాంత‌రాల‌వ‌ల్ల మ‌ధ్య‌లో నిలిపేశారు.…

Sharada Peetham | శారద పీఠం భూములు కొనసాగింపు

Kokapet Sharada Peetham Land Issue

జలమండలికి కేటాయింపులు రద్దు అధికారులపై సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఆగ్రహం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర : కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన భూమిని పీఠానికే కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ ‌రెడ్డి ఆదేశించారు. పీఠం భూములు జల మండలికి కేటాయించిన నేపథ్యంలో అక్కడ సాగుతున్న నిర్మాణ పనుల విషయాలను పీఠం ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై రాష్ట్ర…

పేలుడు ఘటన తరవాత యజమాని పరార్‌

Mecca Bus Accident Compensation

మదీనా బస్సు ప్రమాద మృతులకు అండ వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం 44మందికి రూ.5 లక్షల చొప్పున సాయం అందచేత సచివాలయంలో బాధిత కటుంబాలకు నేరుగా చెక్కులు ప్రభుత్వం అండగా ఉంటుంది స్ప‌ష్టం చేసిన సీఎం రేవంత్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర : మక్కా యాత్రలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సీఎం…

ఎండోమెంట్స్ డైరెక్ట‌ర్ కార్యాలయంలో “ధర్మవాణి” కార్యక్రమం ప్రారంభం

Dharmavani Program

 ప్ర‌తి సోమ‌వారం నిర్వ‌హ‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 28:  తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖలోని సమస్యల పరిష్కారార్థం ప్రత్యేక కార్యక్రమం “ధర్మవాణి”  (Dharmavani Program) ని  ఎండోమెంట్స్ డైరెక్టర్ హనుమంత రావు శ‌నివారం ప్రారంభించారు. శాఖలోని ఎవరైనా తమ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి డైరెక్టర్ కార్యాలయంలో. ఉద్యోగులు,…

ఆ రిపోర్టును చెత్తబుట్టలో వేయాలి

Bandi Sanjay

టీచర్ల జీతలు తగ్గించాలని సూచిస్తారా విద్యారంగ అభ్యున్నతికి ఒక్క సిఫార్స్ ఏదీ? మండిపడ్డ  కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి28: ఇటీవల సిఎం రేవంత్‌కు సమర్పించిన విద్యా కమిషన్‌ ‌రిపోర్టు (Telangana Education Commission Report) ను చెత్తబుట్టలో వేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ‌కుమార్‌ ఎద్దేవా చేశారు. విద్యారంగ అభ్యున్నతి…