2030 నాటికి దేశ ‘ఏరో ఇంజిన్ రాజధాని’గా తెలంగాణ

కాంప్రెహెన్సివ్ రోడ్డు మ్యాప్ సిద్ధం ‘ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్’లో మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర | 2030 నాటికి తెలంగాణను దేశ “ఏరో ఇంజిన్ రాజధాని”గా (Aero Engine Capital) తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఇందుకోసం ప్రపంచంతో పోటీపడేలా…









