Prajatantra News

Prajatantra News

టీచర్ల  అక్రమ నియామకాలపై విచారణ సాగదీత

sports quota

జాతీయ స్థాయి క్రీడాకారులకు తీరని మనోవేదన సీఎం స్పందించి అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన  డీఎస్సీ 2024 ఎస్జిటి టీచర్ పోస్టుల (DSC Teacher Posts) స్పోర్ట్స్ కోటా నియామకాల్లో జరిగిన అక్రమాల ఆరోపణలపై చేపట్టిన రీ వెరిఫికేషన్ ప్రక్రియ నెలల తరబడి జాప్యం అవుతోంది.…

కొలిక్కిరాని తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి

బిసి నేతలల్లో ఒకరిని ఎంపిక చేసేందుకు కసరత్తు జాబితాలో ముందుకు చేరిన ధర్మపురి అర్వింద్‌ ‌పేరు ? న్యూదిల్లీ, ప్రజాతంత్ర,  మార్చి 14: తెలంగాణలో కమల దళపతి ఎంపిక మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర పగ్గాలు ఎవరికి అప్పగించాలనే అంశంపై జాతీయ నాయకత్వం తర్జనభర్జన పడుతోంది. తెలంగాణలో బీసీ వాదం బలంగా వినిపిస్తోన్న నేపథ్యంలో…

అహంకార ధోరణి పనికి రాదు

Minister Uttam Kumar Reddy

సభ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఎథిక్స్ కమిటికీ రికమెండ్ చేయాల్సిందే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13 : శాసనసభ స్పీకర్ నుద్దేశించి సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam kumar Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాసనసభలో…

జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి

TUWJ

వైద్య ఖర్చులు తాళలేక అప్పులపాలవుతున్నారు.. ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.. డిప్యూటీ సిఎంతో టీయూడబ్ల్యూజే ప్రతినిధులు సానుకూలంగా స్పందించిన భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13 : గత ఐదేళ్లుగా రాష్ట్రంలో జర్నలిస్టుల ఆరోగ్య పథకం అమలు కాకపోవడంతో అప్పులు చేసి చికిత్స పొందే పరిస్థితి నెలకొందని, కార్పొరేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందే…

  సీతారామ ప్రాజెక్టుతో 8 లక్షల ఎకరాలు సస్యశ్యామలం

Seethamram Project

25 లక్షల మందికి రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. రూ.10 వేల కోట్లతో రైతు బంధు సీతారామ టన్నెల్ పనుల పరిశీలన  భద్రాచలం /సత్తుపల్లి, ప్రజాతంత్ర , మార్చి 13 :  సీతారామ ప్రాజెక్టు (Seetharama Project) కాలువలు, టన్నెల్స్ పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు…

అసెంబ్లీలో  చర్చకు కేసీఆర్ రావాలి

CM Revanth Reddy

ఆయన వ్యవహార శైలిని ప్రజలంతా గమనిస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 13 : మాజీ సీఎం కేసీఆర్‌ చర్చకు రాకుండా గవర్నర్‌ ప్రసంగానికి వొస్తే ఏం లాభమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఒకవేళ చర్చకు వొస్తే వారు చేసిన తప్పులేంటో వివరించే అవకాశం ఉంటుందని.. తద్వారా ప్రజలకు తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. చర్చకు…

ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నాం..

CM Revanth Reddy

అందుకే ఆ ముగ్గురికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చాం గాంధీ కుటుంబంలో నాకు మంచి అనుబంధం.. ఫొటోలు దిగి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు తెలంగాణలో ఏప్రిల్‌ లో మూడు రోజుల పాటు భారత్‌ సమ్మిట్‌ ముఖ్యమత్రి రేవంత్‌రెడ్డి New Delhi | ప్రజాతంత్ర, మార్చి 13 :  మేము ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలతోపాటు పార్టీలో కీలకంగా పనిచేసిన…

రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు..

Telangana Cabinet meeting

ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు క‌ల్పించేలా ముసాయిదా బిల్లు 10954 గ్రామ పరిపాలన అధికారుల నియామకం వివరాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, పొన్నం Telangana Cabinet meeting | హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 6 : తెలంగాణ‌ కేబినెట్‌స‌మావేశంలో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ ముసాయిదా బిల్లును ఆమోదించిన‌ట్లు…

కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఆధిక్యం

Karimnagar Graduate MLC Elections

 Karimnagar Graduate MLC Elections : కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ.. ఇదే జిల్లాలకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కూడా ముందంజలో కొనసాగుతోంది. ఇప్పటివరకు పది రౌండ్లు కౌంటింగ్ పూర్తికాగా బిజెపి అభ్యర్థి అంజిరెడ్డికి 70,740 వోట్లు వొచ్చాయి. 1.అంజిరెడ్డి – 6869 (10 రౌండ్లు కలిపి (70740) 2.నరేందర్…

 పాలమూరులో సిరుల పంటలు పండిస్తా..

Wanaparthy MLA Megha Reddy

రాయలసీమను రత్నాల చేసి, తెలంగాణను ఎండబెట్టిన కేసీఆర్… తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. పాలమూరు బిడ్డ సీఎం అయితే ఓర్వలేకపోతున్నారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి, ప్రజాతంత్ర, మార్చి 2: ఉమ్మడి పాలమూరులోని జూరాల, నెట్టెంపాడు, పాలమూరు-రంగారెడ్డి, తుమ్మిళ్ళ, నారాయణపేట-మక్తల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి 25 లక్షల ఎకరాలకు నీరు అందించి పాలమూరును పసిడి…