Prajatantra News 1

Prajatantra News 1

రేవంత్ రెడ్డి నాయకత్వంలో వికృత పాలన

తెలంగాణలో  రాజ్యాంగ విలువలకు తూట్లు ఇక్కడి బుల్డోజర్ రాజ్ పాలనపై ఎందుకు మౌనం? లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న వికృత పాలన పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోందని, కాంగ్రెస్ పార్టీ…

జీవ‌న నైపుణ్యాలు పెంపొందించే దిశ‌గా విద్యా విధానం

మెరుగైన విద్యా వ్య‌వ‌స్థ రూప‌క‌ల్ప‌న‌కు విధాన ప‌త్రం రూపొందించండి.. భాష‌.. విష‌య ప‌రిజ్ఞానం రెండూ ప్ర‌ధాన‌మే… విద్యా క‌మిష‌న్ స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్య‌వ‌స్థ రూప‌క‌ల్ప‌న‌కు స‌మ‌గ్ర విధాన ప‌త్రం రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విద్యా క‌మిష‌న్‌ను ఆదేశించారు. ఉత్త‌మ…

భారత ఆర్థిక వ్యవస్థపై డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత

అమెరికా

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గద్దెనెక్కిన డొనాల్డ్  ట్రంప్, ప్రపంచానికి   ప్రతిరోజు ఎదో ఒక తలనొప్పి  తెచ్చి పెడుతున్నారు,  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు అమెరికా వాణిజ్య విధానంలో ఒక ప్రధాన సవరణను ఆవిష్కరించారు. ట్రంప్ సుంకాలను విస్తృతంగా ప్రకటించినందుకు, చైనా, యూరోపియన్ యూనియన్ పై  ప్రతీకారం తీర్చుకుంటున్నందున భారతదేశం ప్రభావాన్ని అంచనా  వేయాల్సిన అవసరం…

‘పది’ తర్వాత మీ పయనం ఎటు ?

అవకాశాలు ఎన్నో.. ఆచితూచి ఎంచుకోండి..  పదో తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత తమకు ఇష్టమైన సబ్జెక్టులను ఎంచుకుని అందుకు అనుగుణంగా నిర్దిష్ట స్ట్రీమ్ ను  ఇంటర్ లో  ఎంచుకుంటారు. అయితే ఇంటర్ ఒక్కటే కెరీర్ ఆప్షన్ కాదు..…

తెలంగాణా అంటే—ప్రజల భూములు, వారి సంస్కృతి, వారసత్వం

కంచా గచ్చిబౌలి లో భూ వివాదం పై సుప్రీం కోర్టు గట్టి ఆదేశాలు ఇవ్వడంతో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గి, సంబంధిత పక్షాలతో చర్చించి పరిష్కారం కనుగొనేందుకు కమిటీ ఏర్పాటు చేయాల్సి వొచ్చింది. విద్యార్థులు, పౌర సమాజం, ప్రతిపక్షాల   నిరసనలను పట్టించుకోకుండా ముందుకెళ్లిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇది  గట్టి ఎదురు దెబ్బ ..రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం…

మానవీయ అంతర్లయ…

వివిధ రకాల ప్రాధామ్యాల లతో కవుల పరంగా నేటి కవిత్వ సృష్టి జరుగుతున్నది. ఒకరికి వస్తువు, మరొకరికి శిల్పం ముఖ్యం. ఇంకొందరు రెండింటికీ ప్రాధాన్యతనిస్తూ కవిత్వం రాస్తున్నారు.సంక్షిప్తత, గుప్తత, నవ్యత కవుల కవిత్వానికి విశిష్టతను తీసుకొస్తాయన్నది సాహిత్య విమర్శకుల సూచన. వస్తువులో, అభివ్యక్తిలో వైవిధ్యాన్ని సంతరింపజేసుకుని కవిత్వాన్ని సృజిస్తున్న కవయిత్రి డాక్టర్‌ ‌కొండపల్లి నీహారిణి. సమాజానికి…

‘‌హెచ్‌సీయూ’ వర్ధిల్లాలి

తుపాకి మీద కూర్చున్న ‘ కాసు’ల కింద మంట పెట్టిన నాటి ప్రత్యేకోద్యమ తెలంగాణ నెత్తుటి సూర్యుల తొలి అమరపు విజయమిది యవనాక్షర త్యాగాలకు స్వేచ్ఛావరణ నివాళిది సజల జ్వాజ్వల్య ప్రాణ వసంతాల జాతరిది ఆ మట్టి కణకణం అమరుల తెలం’గానం’ ఆవరణంతా అక్షరాలు మొలిచి అమరుల ఆశయానికి ఊపిన పచ్చటి భూమి జెండాలైనాయి లేళ్ళు…

‘‘‌కంచ’’ను మేస్తే…

కంచెలను తొలగిస్తమంటే మిమ్ముల కాడెడ్లమై మా మెడలమీదకు ఎక్కించుకున్నం మీరే ‘‘కంచ’’ను మేస్తరని తెలుసుకోలేకపోయినం మీరు రంగమెక్కేముందటి మీ రూపాన్ని గతకాలపు భయం కళ్ళతో జూశిన మేము నీదుత్త వేషమేనని మరిశిపోయినం మీరు రంగమెక్కి ఆడుతుంటే ఒక్కొక్కటిగా యెలిసిపోతున్న రంగుల్లోకెళ్ళి మీ అసలు రూపం బుసలు కొడుతుంది అధికారం రూపకమంతా ఎప్పటికైనా ఒకటేనని బోధపడుతుంది అయ్యా……

ఓ ‌మగువ నీకు వందనం

మహిళా అంటే ఒక శక్తి సృష్టికి మూలం మహిళ మహిళతోనే మనుగడ మరువలేము నీ త్యాగం!! ఆమె సహనానికి మారుపేరు అక్క చెల్లి అమ్మగా తనదైన పాత్ర మహిళా నీకు శతకోటి వందనాలు ఆత్మగాళ్ళు మనసుకలిగిన మహిళ!! ఆమె ఒక అమ్మ ఒక నాన్న ఆమె పొద్దుతో పోటీ పడుతుంది కాలంతో పోటీ పడుతుంది ఆమె…

రాష్ట్ర ప్రజలకు అందుబాటులో రెండు విమానాశ్రయాలు

Two airports available to the people of the state

 కొత్తగా ఆదిలాబాద్‌కు గ్రీన్‌ ‌సిగ్నల్‌, భూ సేకరణలో మామునూరు ఆలస్యం  ( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి  ) రాష్ట్రంలో  త్వరలో మరో రెండు విమానాశ్రయాలు సిద్దం కానున్నాయి. శంషాబాద్‌ ‌విమానాశ్రయం తప్ప ఆకాశయానానికి తెలంగాణ ప్రజలకు మరో అవకాశంలేకపోవడంతో చాలా కాలంగా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కేంద్రంతో…