deccan.com

deccan.com

బి.ఆర్.ఎస్  రజతోత్సవ ఉత్సవాల సన్నాహక సమావేశం 

కరీంనగర్,ఆదిలాబాద్ జిల్లాల ముఖ్యనేతలకు పార్టీ అధినేత కె,చంద్రశేఖర్ రావు దిశానిర్దేశం  భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్ ) రజతోత్సవ కార్యక్రమాల నేపథ్యంలో గురువారం పార్టీ అధినేత కేసీఆర్  ఎర్రవెల్లి నివాసంలో కరీం నగర్ , ఆదిలాబాద్ జిల్లాల పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది . ఈ నెల 27 న వరంగల్ లో జరగనున్న బహిరంగ సభ…

హైకోర్టులోనూ కొనసాగిన విచారణ

BC Re

7వతేదీకి వాయిదా వేసిన హైకోర్టు  ‌కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. 400 ఎకరాల్లో చెట్ల నరికివేత పనులు ఆపాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టవద్దని ఆదేశించిన…

చెట్ల నరికివేతకు అనుమతి ఉందా ..?

SC halts tree felling, warns govt against other activity on Kancha Gachibowli land

ధర్మాసనం సీరియస్‌.. ‌చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు ఎలాంటి పనులు చేపట్టవద్దన్న ‘సుప్రీమ్‌’ ‌ధర్మాసనం.. గచ్చీబౌలి భూములపై ప్రభుత్వానికి షాక్‌   తీర్పుపై హెచ్‌సీయూ విద్యార్థులు హర్షం..  ‌కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. సుమోటాగా కేసు స్వీకరించిన ధర్మాసనం.. ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టవద్దంటూ స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ…

రాష్ట్రంలో పలు చోట్ల  వర్షాలు, ఈదురుగాలులు

Rains, gusty winds in many places in the state

అప్రమత్తంగా  ఉండాలి.. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు  హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.భారీ వ‌ర్షం, ఈదురుగాలుల‌తో రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యమ‌య్యాయి..అన్ని శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్…

ఆదివారం అంగడి

ఆదివారం కొన్ని దుకాణాలు రోడ్డు మీదికి వచ్చి పదే పదే పిలుస్తుంటాయి కూడబెట్టడానికి కాదు బతకడానికి పొట్ట చేత బట్టుకొని నెత్తిన ముళ్లే దించుకున్న వ్యాపారాలు పుట్టిన రాష్ట్రంలో పెరిగిన ప్రాంతంలో రెక్కలిరుగ కష్టం చేద్దామంటే పని దొరకని అనిశ్చిత సంక్షోభం క్వారీలు ఇటుక బట్టీలు కోళ్ల ఫారం వ్యవసాయ భవన నిర్మాణ అసంఘటిత కార్మిక…

అమరత్వం

ఆమె అమరత్వం ఆవలిలో నాటిన విత్తనాలాంటివి మట్టి పొరల్ని చీల్చుకొని మహావృక్షాలుగా ఎదిగి వస్తాయి ఆమె అమరత్వం ఆకులోదాగిన పత్రహరితం లాంటిది సూర్యోదయ కిరణాల తాకిడితో అమాంతం ప్రాణవాయువును పుట్టిస్తుంది ఆమె అమరత్వం ఆకాశంలో చుక్కల వంటిది చీకటిని చీల్చి వెలుగునుజి ప్రసరింప చేస్తుంది         – శాఖమూరి రవి

ఆ ‌రోజు బానిసే…

ఈ నిమిషం నొప్పికి కళ్ళు తేలకుండా మాట కుంటకుండా తలను గోడకు కొట్టి క్యాలెండర్‌ ‌వెనుకే ఉంటా భూమి ఎక్కడిపోదుగా మళ్ళీ తిరిగొచ్చే ఈ నిమిషం కోసం కాచుకు కుర్చుంటా జవాబు తన కాళ్ళపై పడి ఆ రోజు బానిసయ్యే దాకా ఏ క్షణాన్ని క్షమించను . – శ్రీ సాహితి 9704437247

నేటి ఇంటర్‌ పరీక్షలకు అంతా సిద్ధం

కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన బోర్డు ˜మొత్తం 1,532 పరీక్ష కేంద్రాల ఏర్పాటు ˜సిసి కెమరాలతో కమాండ్‌ కంట్రోల్‌ నుంచి పర్యవేక్షణ ˜నిమిషం నిబంధన ఎత్తివేత..5 నిముషాల వరకు అనుమతి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 4: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొదటి, ద్వితీయ సంవత్సరం కలిపి దాదాపు పది లక్షల మంది…

ప్రభుత్వ భూముల విక్రయానికి పన్నాగం

నాడు భూములు అమ్మొద్దంటూ రేవంత్‌ రెడ్డి సుద్దులు.. నేడు అమ్మకానికి ప్రభుత్వం టెండర్లు: మాజీ మంత్రి హరీశ్‌ రావు ఫైర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 4: భూముల అమ్మకంపై అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు రేవంత్‌ క్షమాపణలు చేప్పాలని మాజీ మంత్రి హరీష్‌ రావు డిమాండ్‌ చేశారు. ప్రతీ అంశంలో ప్లేటు ఫిరాయిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి…

బీజేపీని నమ్మితే అమ్మేస్తారు..

ఆదిలాబాద్‌లోని సీసీసీ విక్రయానికి కుట్ర మీకు కార్మికుల ఆర్థనాదాలు విపిపించవా? మాజీ మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 4 : బీజేపీని నమ్ముకుంటే చివరకు నడి రోడ్డుపై అమ్మేస్తారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌ ‌విమర్శించారు. ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియాని తుక్కు కింద తెగనమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవడం…