బి.ఆర్.ఎస్ రజతోత్సవ ఉత్సవాల సన్నాహక సమావేశం

కరీంనగర్,ఆదిలాబాద్ జిల్లాల ముఖ్యనేతలకు పార్టీ అధినేత కె,చంద్రశేఖర్ రావు దిశానిర్దేశం భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్ ) రజతోత్సవ కార్యక్రమాల నేపథ్యంలో గురువారం పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో కరీం నగర్ , ఆదిలాబాద్ జిల్లాల పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది . ఈ నెల 27 న వరంగల్ లో జరగనున్న బహిరంగ సభ…








