Prajatantra News 1

Prajatantra News 1

రైతుల సంక్షేమానికే తొలి ప్రాధాన్యం

నూతన సహకార సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలి వ్యవసాయ, మార్కెటింగ్, శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఖమ్మం/సత్తుపల్లి,  ప్రజాతంత్ర,  జనవరి 10: రైతాంగ సంక్షేమమే తొలి ప్రాధాన్యంగా ప్రజాప్రభుత్వం పని చేస్తోంద‌ని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. శుక్రవారం మంత్రి సత్తుపల్లి మండలంలో…

మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

మారనున్న మెట్రో ముఖచిత్రం గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టూ 158 కిలోమీటర్ల మేర ఉన్న ఔటర్‌ను అనుసంధానం చేస్తూ 36 వరకు రోడ్డు మార్గాలు, నాలుగు చోట్ల రైలు మార్గాలు ఉన్నాయి. రోడ్డు, రైలు మార్గాలతో పాటు మెట్రో మార్గం కలిస్తే భవిష్యత్‌ ప్రజా రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉండే అవకాశాలున్నాయి. ఆ దిశగానే సీఎం రేవంత్‌…

ఫార్ములా రేస్ కేసులో దూకుడు పెంచిన‌ ఎసిబి

ACB case against KTR... KTR as A1 in e-car racing case

హెచ్ఎం‌డీఏ మాజీ చీఫ్‌ ఇం‌జినీర్‌ ‌బీఎల్ఎన్‌ ‌రెడ్డి విచారణ నిధుల విడుదలకు అనుమతులపై ప్రశ్నలు ఫార్ములా–ఈ కార్‌ ‌రేస్‌ ‌కేసులో హెచ్ఎం‌డీఏ మాజీ చీఫ్‌ ఇం‌జినీర్‌ ‌బీఎల్ఎన్‌ ‌రెడ్డి  ఏసీబీ విచారణ కొనసాగింది. శుక్రవారం దాదాపు 6 గంటలుగా బీఎల్ఎన్‌ ‌రెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఫైనాన్స్ ‌డిపార్ట్‌మెంట్‌ ‌రికార్డులను పరిశీలించిన ఏసీబీ అధికారులు వాటిని బీఎన్ఎల్‌ ‌రెడ్డి ముందు ఉంచి…

యాదగిరిగుట్టలో..  వైభవంగా వైకుంఠ ఏకాదశి

యాదగిరిగుట్టలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదగిరి లక్ష్మీనరసింహా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు. పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. ఉదయం 5:15 నిమిషాలకు గరుడ వాహనంపై యాదగిరీశుడు ఉత్తరద్వార…

వైష్ణవాలయాలకు పోటెత్తిన భక్తజనం

రాష్ట్ర‌వ్యాప్తంగా ఘనంగా వైకుంఠద్వార దర్శనం యాదాద్రి, భద్రాద్రి, ధర్మపురిలో ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి వేడుకలు  ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం రాత్రి నుంచి పలు వైష్ణవాలయాలకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పించారు. ఈ రోజు విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం.…

జై శ్రీరామ్‌… ‌జై శ్రీరామ్‌

‌జయజయ ధ్వానాలతో వైకుంఠ ద్వారదర్శనం ఉత్తర ద్వారంలో వైకుంఠ రాముడిని చూసి తరించిన భక్తజనం  ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా సీతారామచంద్రస్వామి వారి ఉత్తర ద్వారదర్శనం శుక్రవారం తెల్లవారుజామున  అత్యంత వైభవంగా జరిగింది. వేదపండితులు మంత్రోచ్ఛరణలు, దూపదీపాల నడుమ జయ జయ గంటలు మోగుతుండగా స్వామివారి దర్శనాన్ని  చూసి తరించే ప్రతీ భక్తుడు జై శ్రీరామ్‌.. ‌జై శ్రీరామ్‌..…

ఎస్ఆర్ఎస్‌పి చివ‌రి భూములకు సాగునీరందించాలి

Minister Uttam Kumar Reddy

నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్ఆర్ఎస్‌పి టెయిల్ ఎండ్ భూములకు రబీ పంటల కోసం సరిపడా సాగునీరు అందించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జలసౌధలో ఎస్ఆర్ఎస్పి నీటి సరఫరాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఇఎన్‌సిలు…

అసెంబ్లీని త‌ప్పుదోవ ప‌ట్టించారు.

Former minister Harish Rao fired on CM Revanth

సీఎం రేవంత్, మంత్రి కోమ‌టిరెడ్డిపై ప్రివిలేజ్ మోష‌న్ పెడతాం.. గేమ్ ఛేంజ‌ర్ టికెట్ల రేట్ల పెంపుపై హ‌రీశ్‌రావు ఆగ్ర‌హం..  సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న త‌ర్వాత‌ ఇక మీదట సినిమాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండు వారాలు కూడా తిరగకముందే ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చారని మాజీ మంత్రి…

సినిమా టికెట్ల ధరలు, బెనిఫిట్ షోల‌పై అసంతృప్తి

ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసక్షించాలని హైకోర్టు ఆదేశం గేమ్‌ఛేంజర్‌కు ప్రత్యేక అనుమతులపై విచారణ 24కు వాయిదా ‌ గేమ్‌ఛేంజర్‌ సినిమా టికెట్ల ధరలు, ప్రత్యేక ప్రదర్శనలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రత్యేక ప్రదర్శనల అనుమతిపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. బెనిఫిట్‌ ‌షోలు రద్దు చేశామంటూ పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడమేంటని న్యాయస్థానం…

సూర్యపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ప్రైవేట్‌ ‌బస్సు ఐదుగురి మృతి.. నలుగురి పరిస్థితి విషమం 20 మందికి తీవ్ర గాయాలు సూర్యాపేట ఖమ్మం హైవే పై శుక్రవారం తెల్లవారుజామున సుమారు నాలుగున్నర గంటలకు ఒడిశా నుంచి హైదరాబాద్‌ ‌కు వెళ్తున్న ప్రైవేట్‌ ‌బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు…