Prajatantra News 1

Prajatantra News 1

కిషన్‌ ‌రెడ్డి నివాసంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ, స్పీకర్‌ ఓం ‌బిర్లా చిరంజీవి, పలువురు కేంద్రమంత్రులు, నేతల రాక కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ ‌రెడ్డి ఇంట్లో సంక్రాంతి సంబరాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలోని ఆయన నివాసంలో సోమవారం సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు…

తెలంగాణ పసుపు బోర్డు ఏర్పాటు

ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డి నియామకం తెలంగాణ రాష్టాన్రికి కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా తీపి క‌బురు అందించింది. నిజామాబాద్‌ ‌కేంద్రంగా కొత్తగా పసుపు బోర్డు  ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా పల్లె గంగారెడ్డిని పసుపు బోర్డు ఛైర్మన్‌గా నియమించినట్లు నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. ఎంపి…

పెట్టుబ‌డుల‌కు కేరాఫ్‌గా తెలంగాణ‌

రాష్ట్రంలో పెట్టుబడుల‌కు అనుకూలమైన వాతావ‌ర‌ణం హైద‌ర‌రాబాద్‌లో సానుకూల‌త‌ల‌ను వివ‌రించాలి. మన‌ పారిశ్రామిక విధానం అందరినీ ఆకర్షిస్తోంది.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష పెట్టుబడులకు గమ్య స్థానంగా ఇప్పటికే తెలంగాణ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. దేశ విదేశాల్లో పేరొందిన కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు…

రాబోయే నాలుగేళ్ల‌లో 20 లక్షల ఇళ్లు లక్ష్యం

పేదోడు అయితే చాలు…! కులం, మతం చూసి సంక్షేమ పథకం ఇవ్వం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధిక ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమం నిరంతర ప్రక్రియ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూసుమంచిలో మోడ‌ల్ ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం కులం లేదు… మతం లేదు……

యాద‌గిరిగుట్ట ఆల‌యంలో స్పీక‌ర్ ప్ర‌త్యేక పూజ‌లు

Telangana State Legislative Assembly President Gaddam Prasad Kumar

యాదగిరిగుట్టలోని ప్ర‌సిద్ధ‌ లక్ష్మీ నరసింహస్వామి అల‌యాన్ని  తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సోమ‌వారం సంద‌ర్శించారు.ఈ సంద‌ర్భంగా  స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గోదా కల్యాణోత్సవం సందర్భంగా స్వామివారికి స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్‌ పట్టు వస్త్రాలు సమర్పించారు. అంత‌కుముందు స్పీక‌ర్‌కు అర్చ‌కులు, ఆలయ ఈవో, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.…

ప్రతి ఇంటా భోగభాగ్యాలు వెల్లివిరియాలి

తెలుగు ప్రజలకు సిఎం రేవంత్  సంక్రాంతి శుభాకాంక్షలు  కొత్త ఏడాదిలో వొచ్చే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగ తొలిరోజు భోగి. ఈ సందర్భంగా  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలుగు ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. భోగిమంటలతో సమస్యలు తీరిపోయి ప్రతి…

పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని కొన‌సాగించాలి..

Concerns about KCR's silence.. Criticism

మాజీ సీఎం కేసీఆర్  సంక్రాంతి శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి రైతులు, వ్యవసాయానికి ప్రత్యేకమైన పండుగ అని చెప్పారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ వ్యవసాయానికి పండుగ శోభ సంతరించుకుందన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత బీఆర్‌ఎస్‌ పార్టీదే అన్నారు. ‘పండిన…

రూ.45 వేల కోట్లతో  కొత్తగా నాలుగు పథకాలు

అర్హులకు ప్రభుత్వ కార్యక్రమాల లబ్ది చేకూర్చాలి. ప్రతి గ్రామంలో లబ్దిదారుల వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సంక్షేమ ప‌థ‌కాల‌ అమలుపై సమీక్ష పారదర్శకంగా అర్హులకు ప్రభుత్వ కార్యక్రమాల లబ్ది చేకూర్చాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ…

అనర్హులకు ఇళ్లు వొస్తే కలెక్టర్లదే బాధ్యత

మంత్రి కోమటిరెడ్డి సున్నితంగా హెచ్చరిక అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాల్సి ఉందని,  భవనాలు ఉన్న వారికి ఇళ్లు ఇస్తే మొదటి బాధ్యులు కలెక్టర్‌ అవుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి అన్నారు. అర్హులైన వారికి ఇళ్లు రావాలన్నారు. అధికారులు, సిబ్బంది కీలక పాత్ర వహించాల్సి వుంటుంది.. అధికారులు, సిబ్బంది అలసత్వం ఉండొద్దు.. గ్రామాలు  ఇళ్లు అనుకుని పని…

ఇంకా ఎన్నాళ్లు..?

మా అమ్మను చంపిన నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డంలో జాప్య‌మెందుకు? యాక్సిడెంట్ జరిగి నెల దాటినా పురోగ‌తి శున్యం ఘటన ప్రాంతంలో 16 నిఘా సీసీ కెమెరాలు సుల్తాన్ బజార్ పోలీసుల మాటలు నమ్మశక్యంగా లేవు జీహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికురాలు ఇందిర కుమార్తెల ఆవేదన తండ్రికి పక్షవాతం దిక్కుతోచని స్థితిలో మృతురాలి కుటుంబం గత నెల (డిసెంబర్) 10వ తేదీన హైదరాబాద్…