Prajatantra News 1

Prajatantra News 1

రాష్ట్రంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు

సింగపూర్‌లో బిజీగా సిఎం రేవంత్‌ ‌మంత్రి గ్రేస్‌ ‌ఫు హైయిన్‌తో భేటీ తెలంగాణలో పెట్టుబడి అవకాశాలపై చర్చ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి18: సింగపూర్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్‌ ‌ప్రతినిధి బృందం సింగపూర్‌ ‌వాణిజ్య, పర్యావరణ మంత్రి  గ్రేస్‌ ‌ఫు హైయిన్‌తో భేటీ అయింది. తెలంగాణతో వివిధ రంగాలలో సింగపూర్‌ ‌ప్రభుత్వ భాగస్వామ్యంపై ఈ…

‌ప్రతి మహిళకు వ్యక్తిగత రుణాలు

గరిష్ఠ రుణ పరిమితి రూ.15లక్షలు మహిళా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం మెప్మా సభ్యులతో ప్రత్యేక డ్రైవ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 18: రాష్ట్రంలోని ప్రతి పేదింటి మహిళా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు పేదవర్గాలకు చెందినవారైతే చాలు. తెల్లకార్డు తప్పనిసరిగా ఉండి…

అమలు కానీ హామీలపై దిల్లీలో పచ్చి అబద్ధాలు

తెలంగాణలా దిల్లీ ప్రజలను మోసం చేయాలని కుట్ర : మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 18 :  ఇచ్చిన హామీలు అమలు చేశామని దిల్లీకి వెళ్లి అబద్ధాలు ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ఎలాగైతే…

ఉద్యోగుల ఉష‌స్సు సెమీకండక్టర్ రంగం

Employee welfare in the semiconductor sector

సెమీకండక్టర్ పరిశ్రమ ఆధునిక డిజిటల్ రంగానికి పునాదిగా నిలుస్తుంది, స్మార్ట్‌ఫోన్లు,  కంప్యూటర్ల నుండి ఆటోమొబైల్స్, క్లిష్టమైన మౌలిక సదుపాయాల వరకు ప్రతిదానికీ శక్తినిస్తుంది. ఇటీవలి గ్లోబల్ సెమీకండక్టర్ కొరత దాని వ్యూహాత్మక ప్రాముఖ్యతను నొక్కిచెప్పింది, బలమైన చిప్ పరిశ్రమలు కలిగిన దేశాలకు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ప్రత్యేక ప్రయోజనాన్ని అందించింది. ఈ దేశాలు సరఫరా గొలుసు…

720 ‌మెగా వాట్ల 8 యూనిట్లు పోయి ఢాం ఢాం ఢాం..

800 మెగావాట్ల 1 యూనిట్‌ ‌వచ్చే ఢాం ఢాం ఢాం  కాకతీయ కలగూర గంప – 15 ఇప్పుడు భద్రాది జిల్లలోని ‘పాల్వంచ’ పట్టణం లక్షా ముప్పై వేల జనాభాతో ఒక మునిసిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌గా వెలిగి పోతుంది. కాని 60 సంవత్సరాల గతంకు పోతే అది ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం లోని ఒక…

ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టం ప్రకారం నిధులు ఖర్చు చేయాలి

శాఖల వారీగా ప్రతినెలా ఖర్చు వివరాలు వెల్లడిరచాలి అటవీ భూముల్లో సోలార్‌ మోటార్లు.. వెదురు, అవకాడో, పామాయిల్‌ సాగును ప్రోత్సహించండి.. : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 17 :  ప్రతి శాఖలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టం ప్రకారం నిధులు సకాలంలో ఖర్చు చేయాలని డిప్యూటీ సీఎం…

దీప్తి జీవాంజికి అర్జున అవార్డు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ప్రదానం అభినందనలు తెలిపిన సీఎం రేవంత్‌ రెడ్డి న్యూదిల్లీ, ప్రజాంతంత్ర, జనవరి 17  : పారిస్‌ పారాలింపిక్స్‌ పతక విజేత, తెలంగాణ ముద్దుబిడ్డ దీప్తి జీవాంజి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్నారు.  శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము దీప్తికి…

హామీలపై ఎక్కడికక్కడ నిలదీయండి..

బాకీల మాదిరిగా   కాంగ్రెస్‌ నేతలను అడగండి తులం బంగారం సహా  హామీలపై ప్రశ్నించాలి చేవెళ్లలో ఉప ఎన్నిక రావడం  ఖాయం షాబాద్‌ బిఆర్‌ఎస్‌ రైతు ధర్నా  సభలో కేటీఆర్‌ రంగారెడ్డి, ప్రజాతంత్ర, జనవరి 17 : కాంగ్రెస్‌ నాయకులు ఆరు గ్యారెంటీలని చెప్పి.. అర గ్యారెంటీ మాత్రమే అమలు చేశారని  బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు…

బ్రిజేష్‌ ఆదేశాలు.. కేసీఆర్‌ ప్రభుత్వ విజయమే..

సెక్షన్‌ 3 ప్రకారం నీళ్లు కేటాయించాలని పట్టుబట్టిన కేసీఆర్‌ ట్రిబ్యునల్‌ మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం దీన్ని కూడా కాంగ్రెస్‌ తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటు అసలు ఏపీ పునర్విభజన చట్టం, సెక్షన్‌ 89 తెచ్చిందే కేంద్రంలోని కాంగ్రెస్‌ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 17 : కృష్ణా జలాల కేటాయింపు…

నీటి వాటాల పాపం బీఆర్ఎస్ దే

పదేండ్ల పాటు తెలంగాణకు తీరని ద్రోహం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర‌, జ‌న‌వ‌రి 17 : కృష్ణా జలాలను పదేండ్లుగా పట్టించుకోని బీఆర్ఎస్ లీడర్లు ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి  విమర్శించారు.  కృష్ణా జలాల నదీ వివాదానికి సంబంధించి తెలంగాణలో ఉన్న పరీవాహక ప్రాంతం, ఆయకట్టు…