రాష్ట్రంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు

సింగపూర్లో బిజీగా సిఎం రేవంత్ మంత్రి గ్రేస్ ఫు హైయిన్తో భేటీ తెలంగాణలో పెట్టుబడి అవకాశాలపై చర్చ హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి18: సింగపూర్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ వాణిజ్య, పర్యావరణ మంత్రి గ్రేస్ ఫు హైయిన్తో భేటీ అయింది. తెలంగాణతో వివిధ రంగాలలో సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యంపై ఈ…








