Prajatantra News 1

Prajatantra News 1

నేడు నాలుగు పథకాల పండుగ

Today is four schemes festival

గ్రామసభల్లో వొచ్చిన దరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక అర్హుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగొద్దు.. అనర్హులకు చోటు దక్కితే అధికారులపై చర్యలు పథకాల అమలుపై అధికారులు, మంత్రులతో సిఎం రేవంత్‌ ‌సమీక్ష గ్రామానికో అధికారి చొప్పున పథకాల అమలుకు ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 25 : గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆదివారం నుంచి…

‘బొంబై పట్నం చూడరా బాబు’ పాల్వంచ నుండి బొంబై విక్టోరియా టర్మినస్‌ కు పయనం

45 సంవత్సరాల క్రితం 1977నుండి 79 వరకు సుమారు రెండున్నర సంవత్సరాలు నేనున్నప్పటి పాల్వంచ గ్రామం గురించీ, అక్కడి నా అనుభవాల గురించీ తెలిపే ముందు నేను అక్కడికి చేరుకున్న కారణం ముందుగా తెలుపుతాను. 1976 లో బీ ఎచ్‌ ఇ ఎల్‌ (రిసెర్చ్‌ అండ్‌ డెవలప్మెంట్‌) హైదరాబాద్‌ వారు సికిందరాబాద్‌ లోని మనోహర్‌ టాకీసు…

భారతీయుల ఆత్మ రాజ్యాంగం దీని రక్షణే అందరి ధ్యేయం కావాలి

ఈ దేశంలో వేల సంవత్సరాలుగా ఇమిడికృతమైన సర్వధర్మ సమ భావనను భారత రాజ్యాంగ పీఠిక ద్వారా లౌకికవాద భావనను బహిర్గత పరిచారు. ఆ క్రమంలోనే రాజ్యాంగ హృదయం స్పందించింది. అది ఈ దేశానికి జీవనాడిగా ప్రకటించింది. రాజకీయ నాగరిక పరిణామ దశలో రూపొందించబడిన భారత రాజ్యా ంగం గణతంత్ర భారతంలో 75 వసంతాలు పూర్తి చేసుకుంది.…

భారత్‌ పర్వ్‌ – తెలంగాణ

 సంస్కృతి, కళలు, వారసత్వ సంపద – రాష్ట్ర సుస్థిర అభివృద్ధికి సోపానాలు 13వ శతాబ్దంలో రుద్రమదేవి దార్శనిక నాయకత్వం నుండి ఉద్భవించిన తెలంగాణ వారసత్వం చరిత్రలో మహోన్నతంగా నిలిచింది. భారతదేశ చరిత్రలో రుద్రమ దేవి అత్యంత విశిష్ట మహిళా పాలకులలో ఒకరిగా పేరు ప్రఖ్యాతలు పొందింది. రుద్రమ దేవి క్రీ.శ.1262-1289 మధ్య కాలంలో పరిపాలించింది. ఏన్నో…

పరిపాల‌న సౌల‌భ్యం కోస‌మే కొత్త మండలాలు

ప‌దేళ్ల సుదీర్ఘ క‌ల సాకారం చేశాం… సమ్మక్క సారక్క స్ఫూర్తితో పనిచేస్తూ జిల్లా అభివృద్ధి కోసం కృషి మంత్రులు సీతక్క, కొండా సురేఖ ములుగు జిల్లా అభివృద్ధి కోసం సమ్మక్క సారలమ్మల స్ఫూర్తితో  పనిచేస్తామని, మల్లంపల్లి గ్రామ ప్రజల సుదీర్ఘ 10 సంవత్సరాల పోరాట ఫలితంగానే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు…

వారం రోజులుగా అండర్‌డ్రైనేజీలోనే..

కాలువ నుంచి శబ్దాలు రావడంతో గుర్తించిన స్థానికులు ఒకటి కాదు, రెండు కాదు.. వారం రోజులు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలో ఉన్నాడు ఓ వ్యక్తి. ఆ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలోకి అతను ఎలా వెళ్లా డు. వారం రోజులు అందులో ఎలా ఉన్నాడన్న విషయాలు అతనికి గుర్తులేదు. శుక్రవారం ఉదయం అండర్‌ డ్రైనేజీ నుంచి శబ్దాలు వినబడటం, అతని చేతి వేళ్లను గమనించిన స్థానికులు…

గ్రామ సభలంటేనే అధికారుల్లో వ‌ణుకు

ఎక్కడా చూసినా నిరసన సెగలు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు గ్రామ సభలు అంటేనే అధికారులు భయపడుతున్నారని, ఎక్కడ చూసినా ప్రజలు తిరగబడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ రావు అన్నారు.  గ్రామసభలు రణసభలుగా మారాయంటేనే.. కాంగ్రెస్‌ సర్కార్‌ ఫెయిల్యూర్‌కు నిదర్శనమ‌ని  హరీష్‌ రావు చెప్పారు.  జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం మొగిలిపేట గ్రామ…

ముగిసిన గ్రామ సభలు

seethakka at grama sabha

నిరసనలు, ఆందోళనలు చివరి రోజు గ్రామసభల్లో కొన‌సాగిన ఆగ్ర‌హ జ్వాల‌లు మంత్రి సీతక్క ఇలాఖాలో ఆత్మహత్యాయత్నం (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర‌, ప్ర‌త్యేక ప్ర‌తినిధి ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామసభల చివరి రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమ‌య్యాయి. పంచాయతీరాజ్‌, ‌గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క ఇలాఖాలో మరింత గందరగోళ వాతావరణం…

రాష్ట్రం చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఎయిర్‌పోర్టులో స్వాగతించిన మల్‌రెడ్డి తదితర కాంగ్రెస్‌ శ్రేణులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 24:  తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దావోస్‌ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్నారు. దుబాయ్ మీదుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వొచ్చారు. విమానాశ్రయం వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఇతర కాంగ్రెస్‌ నేతలు పుష్పగుచ్ఛం అందించి స్వాగతించారు. మల్‌రెడ్డి రంగారెడ్డి, వెంకటరమణారెడ్డి తదితరులు స్వాగతం పలికారు. సింగపూర్‌, దావోస్‌ పర్యటనలను విజయవంతం చేసి భారీగా…

నీళ్ల వాటాలో తెలంగాణ‌కు తీవ్ర అన్యాయం..

ఏపీ నీటిని త‌ర‌లించుకుపోతున్నా నిర్ల‌క్ష్య‌మెందుకు? సీఎం రేవంత్‌. మంత్రులు మొద్దు నిద్ర వీడాలి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నద‌ని, ముఖ్యమంత్రి, నీటిపారుదలశాఖ మంత్రి, అధికారుల అలసత్వంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగే ప్ర‌మాద‌ముంద‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే…