Prajatantra News 1

Prajatantra News 1

రైతుల ఆకాంక్షలు నెర వేర్చేందుకు కృషి..

సంక్షేమానికి, సంస్కృతికి ప్రజాప్రభుత్వం పెద్దపీట 76వ గణతంత్ర వేడుకల్లో గవర్నర్‌ ‌జిష్ణు దేవ్‌ ‌వర్ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 26 : తెలంగాణ ఆర్థిక రంగానికి వ్యవసాయ వెన్నెముక అని.. రైతుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్ణు దేవ్‌ ‌వర్మ అన్నారు. రాష్ట్రంలోని 25 లక్షల మందికిపైగా రైతులకు రుణమాఫీ…

Fatal road accident in

అక్కడికక్కడే ఏడుగురి దుర్మరణం మరికొందరి పరిస్థితి విషమం..   వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 26: వరంగల్‌  ‌ఘోర  రోడ్డు ప్రమాదం జరిగింది. లారీలో ఉన్న ఇనుప రాడ్ల  లోడు రెండు ఆటోలపై పడటంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్‌-‌మామునూరు రహదారిపై ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ…

‘బొంబై పట్నం చూడరా బాబు’ పాల్వంచ నుండి బొంబై విక్టోరియా టర్మినస్‌ కు పయనం

ఖమ్మం రైల్వే స్టేషన్‌ అంటే ఒక విచిత్ర సంఘటన జ్ఞాపకం వస్తుంది. నేను, అయ్యర్‌ ఒక రోజు హైదరాబాద్‌ రావల్సివచ్చింది. ఒక కారు తీసుకొని సాయంత్రం 5 గంటలకు బయల్దేరాం. విజయ రాఘవన్‌ అనే మా మిత్ర ఇంజినీర్‌ మాతో ఖమ్మం దాకా కారులో వస్తాననీ, అక్కడ నుండి రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌ ‘మద్రాస్‌…

పట్టణాభివృద్ధి గాడిన పడేనా ?

Will the urban development fall into the ditch?

నత్త నడక నడుస్తున్న  బ్రిడ్జి పనులు  హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం 430 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇది కూడా ఒకటి. దీనిని పెర్ల్ సిటీ  అని కూడా అంటారు.   హైదరాబాద్ ఇటీవలి సంవత్సరాలలో అసాధారణ వృద్ధిని సాధించింది. బలమైన ఐటీ  రంగం, అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్…

నాలుగు కోట్ల ప్రజల ఆశీర్వాదంతో ఇందిరమ్మ రాజ్యం

CM Revanth Reddy

గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం పరేడ్‌ గ్రౌండ్‌ లో గణతంత్ర వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 26 :. డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని 76వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా తెలంగాణలో నాలుగు నూతన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం సంతోషంగాఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.  సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో…

నేడు సంవిధాన్‌ ‌గౌరవ్‌ అభియాన్‌ ‌యాత్ర

భరతమాత ఫౌండేషన్‌ ‌ద్వారా మహా హారతి రాజ్యాంగంపై ప్రశ్నలు లేవనెత్తేవారు అర్థం చేసుకోవాలి 140 కోట్ల ప్రజలు, సైనికులకు ఈ హారతి అంకితం వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 25 :  భరతమాత అంటే రాజ్యాంగ స్వరూపమేనని.. భరతమాత రాజ్యాంగం వేరు కాదని కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి…

‌క్షేమంగానే మావోయిస్టు అగ్రనేత దామోదర్‌..

లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ.. మావోయిస్టుల పేరుతో పోలీసులే నకిలీ ప్రెస్‌నోట్‌ ‌విడుదల చేశారు.. తేల్చి చెప్పిన మావోయిస్టు పార్టీ సౌత్‌ ‌సబ్‌జోనల్‌ ‌బ్యూరో ప్రతినిధి సమత భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 25: ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలోని దక్షిణ బస్తర్‌ ‌కాంకేర్‌ ‌మారేడుబాక అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు…

మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం

భారత్‌ ‌తిరిగి విశ్వగురు స్థానాన్ని చేరుకుంటోంది.. జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు రాష్ట్రపతి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 25 :  భారతీయులుగా మనందరికీ ఏకైక ఉమ్మడి గుర్తింపు అంటే మన రాజ్యాంగమే అని.. ఇది దేశ ప్రజలందరినీ ఒకే కుటుంబంగా కలుపుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.…

కొత్త పథకాల ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

ప్రతీ మండలంలో ఒక గ్రామంలో ప్రారంభోత్సవ కార్యక్రమాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హైదరాబాద్‌, ‌జనవరి 25 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ ‌కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను రాష్ట్రంలోని ప్రతీ మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులైన వారందరికీ అందించాలని…

వందేళ్ల పాటు నిలిచేలా ఉస్మానియా హాస్పిటల్‌ ‌నిర్మాణం

భవన నిర్మాణ నిబంధనలు పూర్తిగా పాటించాలి… పార్కింగ్‌, ‌ఫైర్‌స్టేషన్‌, ఎస్టీపీ, హెలీ అంబులెన్స్ ‌సౌకర్యాలు ఉండాలి అంబులెన్స్‌లు… ఫైర్‌ ఇం‌జిన్‌ ‌సులువుగా రాకపోకలు సాగించాలి.. మార్చురీ, బాడీ ఫ్రీజింగ్‌లోనూ ఆధునిక పద్ధతులు పాటించాలి ఉస్మానియా హాస్పిటల్‌ ‌నిర్మాణంపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఈ నెల 31న దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన… హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి…