Prajatantra News 1

Prajatantra News 1

‌ప్రపంచ స్థాయి మౌలిక వసతుల అభివృద్ధికి రూ.15 వేల కోట్లు

ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : హైదరాబాద్‌ ‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం రూ.15వేల కోట్లతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు వెల్లడించారు. గురువారం గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ ‌నూతన భవనాన్ని సిఎం రేవంత్‌…

ఎఐ ‌నాలెడ్జ్ ‌హబ్‌గా హైదరాబాద్‌

రాష్ట్రంలో ఎఐ నిపుణులను తయారు చేస్తాం.. త్వరలో ఏఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తాం.. ఏఐ సెంటర్‌ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ ‌తో  ఎంవోయూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : మైక్రోసాఫ్ట్ ‌సంస్థ ద్వారా తెలంగాణ యువతకు భారీ ఉద్యోగావకాశాలు లభిస్తాయని ముఖ్యంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో కృత్రిమ మేధ…

స్వేచ్ఛ..

పక్షుల వలె రెక్కలోచ్చి ఎగిరి పోతున్నననే భావనలో.. నింగికి ఎగిసిన జండాను చూసి ముచ్చట పడుతున్నమన్న సంబరం లో.. గూగుల్‌ ‌తో విశ్వమంతా చుట్టొస్తున్నమన్న ఆనందం లో.. ఆధునిక పోకడలతో కురుగ్రామమైన ఈ ప్రపంచాన్ని మితిమిరిన అహంకారం తో మాయ దర్పణం లో మనిషి తనను తాను చూసుకొంటూ మాయల పకీరుల రూపంతరం చెందుతూ.. ఈ…

పాకులాట రాజకీయం

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం కోసం పోరాటాలు అధికారంలోకి రాగానే పదవుల కోసం ఆరాటాలు పదవులు రాగానే ఉన్నత పదవుల కోసం పాకులాటలు ఆ పదవులు రాగానే వాటిని కాపాడుకోవడానికి కుట్రలు ఎన్ని పన్నాలో కుయుక్తులు ఎన్ని వేయాలో ఎత్తుకు పైఎత్తులు వేసే జిత్తులమారి నక్క ఆలోచనలు ఎన్ని చేయాలో క్షణానికొక రంగులు మార్చే ఊసరవెల్లిలా పదవుల…

ఇల్లాలు సేవ

తొలి కోడి కూతతో లేచి ఇంట్లో పనులని చక్కపెడుతూ పిల్లలను స్కూల్‌ ‌కి రేడి చేస్తూ శ్రీవారు ఆఫీస్‌ ‌కి వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తూ అత్త మామకు టైంకీ టీ టిఫిన్‌ ‌పెడుతూ…. కుటుంబ బాధ్యతలు మోసే రెండవ వ్యక్తి భార్య భర్తకు తోడు నీడగా ఉంటూ అమ్మగా, కోడలిగా విధులు నిర్వర్తిస్తూ ఇంటికి వచ్చే…

దాహార్తి!

రాజకుటీర సింహాసన కిరీటాల వలయం ఈ ప్రపంచం, ఈ విభజనల ప్రపంచమే మనిషికి శత్రువు. నిత్యం మూఢాచార మూలుగులతో, సంపదల పెంపులతో వెంపర్లాడునీ లోకం. ఇచ్చోటనే శరీరాలు గాయపడ్డాయి, ఆత్మలు దాహార్తి మయమయ్యాయి. కళ్లల్లో కల్లోలం రేగి, గుండెల్లో దిగులు పుట్టుకొచ్చింది. అస్తిత్వం ఓ ఆటవస్తువయింది. మృతుల్నే ఆరాధించే ఈ లోకంలో, జీవితానికి విలువ లేదు.…

జ్ఞాపకాల నెమలీక….

సుద్దాల అశోక్‌ ‌తేజ, పెండెం సత్యనారాయణ, శ్రీరామోజు హరగోపాల్‌, ‌సుభాష్‌, ‌సుధాకర్‌, ‌జయంత్‌ అన్న పేర్లున్న ఆరుగురు స్నేహితులు… ఈ ఆరుగురి స్నేహాను బంధం గత యాభై సంవత్సరాలుగా సతత హరితమై సాగుతూ వస్తున్నది. అశోక్‌ ‌తేజ ప్రఖ్యాత సినీగేయకవిగా, హరగోపాల్‌ ‌కాళోజీ సాహిత్య పురస్కార గ్రహీతగా, కొత్త తెలంగాణ చరిత్ర పరిశోధకులుగా లబ్ధ ప్రతిష్టులయ్యారు.…

మౌన విజయం

గతిని మతిని మార్చు గరిమ పాటవములు జీవి బుద్ధిజీవి చేవచాలు ఓడి గెలుపు కొరకు వాడు మౌని యగును జనులు తోడు నిలువ జయం కలుగు… శాంతి వినయం విశ్వమానవాళికి లాభశుభములు జీవ ఫలములు – రేడియమ్‌ 9291527757

బర్డ్‌ఫ్లూపై సర్కారు అలర్ట్..‌ పలు సూచనలు

చికెన్‌ ‌తక్కువగా తినాలి … కోళ్ల ఫారాలను శానిటైజ్‌ ‌చేయాలని ఆదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌ ‌నుంచి వొచ్చే వాహనాల తనిఖీలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి12 : ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో కోళ్లకు బర్డ్ ‌ఫ్లూ వ్యాధి సోకి మరణిస్తుందడంతో తెలంగాణ అధికారులు అలెర్ట్ అయ్యారు. తెలంగాణ ప్రజలు చికెన్‌ ‌తక్కువగా తినాలని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే తెలంగాణలో…

2008 ‌డీఎస్సీ అభ్యర్థులకు కొలువులు

సెకండరీ గ్రేడ్‌ ‌టీచర్లు (ఎస్‌జీటీ)లుగా నియామకం నెలకు రూ.నెలకు రూ.31,030 చొప్పున చెల్లించనున్న సర్కారు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12 : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డీఎస్సీ 2008లో నష్టపోయిన బాధితులకు మరోవారంలో కొలువులు దక్కనున్నాయి. డీఎస్సీ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. అసలు సంగతేమంటే.. డీఎస్సీ-2008లో నష్టపోయిన మొత్తం 1,399 మంది అభ్యర్ధులకు…