Prajatantra News 1

Prajatantra News 1

హాస్పిటల్స్‌లో ఫైర్‌ ‌సేఫ్టీ తప్పనిసరి

యూపి ఘటనతో అప్రమత్తమైన ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చిన మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌23:  ‌తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌లు ఫైర్‌ ‌సేప్టీ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానలు, ప్రైవేటు హాస్పిటల్‌లో ఫైర్‌ ‌సేప్టీపై వెంటనే తనిఖీలు నిర్వహించి నివేదిక తయారు చేయాలని…

మహాయుతి కూటమికే మహారాష్ట్ర పట్టం..

జార్ఖండ్‌లో మరోమారు.. సత్తా చాటిన హేమంత్‌ ‌సోరెన్‌ ‌జార్ఖండ్‌లో ఎగ్జిట్‌ ‌పోల్స్ అం‌చనాలు తారుమారు రెండు రాష్ట్రాల్లోనూ అధికారం యధాతథం న్యూదిల్లీ, నవంబర్‌ 23: ‌మహారాష్ట్ర, జార్ఖండ్‌ ‌శాసనసభల ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి. మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి అఖండ విజయం సాధించింది. ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ కూటమి కనీస పోటీ ఇవ్వలేకపోయింది.…

‌రేవంత్‌ ‌తప్పులను ప్రజలు లెక్కిస్తున్నారు..

పట్నం మహేందర్‌ ‌రెడ్డికి కేటీఆర్‌ ‌పరామర్శ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌23: ‌బలహీన వర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి జైల్లో గడపాల్సి వస్తోందని బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌  అన్నారు. చర్లపల్లి జైలులో ఉన్న నరేందర్‌రెడ్డితో ములాఖత్‌ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘30 మంది   అమాయక రైతులను జైలులో పెట్టారు.. వాళ్ల…

సర్కార్‌ ‌ప్రగతి చాటేలా విజయోత్సవాలు..

 డిసెంబర్‌ 1 ‌నుంచి 9 వరకు రాష్ట్రంలో పండుగ వాతావరణం ఉండాలి• ప్రజాపాలన విజయోత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు •గల్లీ నుంచి ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను భాగస్వాములను చేయాలి• ఏడాది పాలన విజయాలు, భవిష్యత్‌ ‌కార్యక్రమాల ప్రచారం •సచివాలయంలో సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‌డిసెంబర్‌ 1‌వ తేదీ…

గవర్నర్‌ ‌ప్రతిభా పురస్కారాల దరఖాస్తులకు గడువు పొడిగింపు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‌గవర్నర్‌ ‌ప్రతిభా పురస్కారాల కోసం దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించింది. గత ఐదేళ్లలో అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలు, సొసైటీలు, ట్రస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ గడువును ఈనెల 30వరకు పొడిగింది ంచింది.  పర్యావరణ పరిరక్షణ విభాగం,  దివ్యాంగుల సంక్షేమం విభాగం, క్రీడల విభాగం, సాంస్కృతిక విభాగం,…

పల్లెల అభివృద్ధే లక్ష్యం

నిరుపేదల సంక్షేమానికి పెద్దపీట మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత రూ.40 కోట్లతో రోడ్లు, భవనాలు, వంతెనల నిర్మాణం వైరా ఎమ్మెల్యే మాళోతు రాందాస్‌ ‌నాయక్‌ ‌జూలూరుపాడు, ప్రజాతంత్ర, నవంబర్‌ 23: ‌రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం మారుమూల పల్లెల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తుందని వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాళోతు రాందాస్‌ ‌నాయక్‌ అన్నారు. పల్లెలు, పట్టణ ప్రజానీకంతో…

అం‌బేడ్కర్‌ ఆశయాలు.. దేశంలో అమలు కావడం లేదు

రాజ్యాంగ స్ఫూర్తి అర్థం చేసుకున్న పాలకులు లేరు:మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 23: ‌దేశంలో అంబేడ్కర్‌ ఆశయాలు అమలు కావడం లేదని, రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకున్న పాలకులు  దేశంలో లేరని మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్‌ అన్నారు. ఉన్నత న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయం’’ అంశంపై బీసీ, ఎస్సీ, ఎస్టీ న్యాయవాదుల…

డిసెంబర్‌ 8 ‌వ తేదీ నుండి 16 వరకు అగ్నివీర్‌ల రిక్రూట్‌మెంట్‌ ‌ర్యాలీ

 హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 23 :‌జీఎంసీ బాల యోగి అథ్లెటిక్‌ ‌స్టేడియం గచ్చిబౌలి, రంగా రెడ్డి, తెలంగాణలో అగ్నివీరులుగా చేర్చుకొవ డానికి భారతీయ ఆర్మీ రిక్రూట్‌ ‌మెంట్‌ ‌ర్యాలీ 08 డిసెంబర్‌ ‌నుండి 16 డిసెంబర్‌ 2024 ‌వరకు నిర్వహించబడుతున్నట్లు శనివారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలోని 33 జిల్లాల నుండి సైన్యంలోకి ఆభ్యర్థులను అగ్నివీరులుగా చేర్చుకొవడానికి…

జార్ఖండ్‌ ‌లో ఇండియా కూటమి సమష్టి విజయం

పేదల అనుకూల ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం హర్షణీయం.. •రాంచీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు రాంచి, నవంబర్‌ 23 :  ‌జార్ఖండ్‌ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపు… తమ అందరి సమష్టి విజయమని,  ఇక్కడ బిజెపి తలకిందులుగా తపస్సు చేసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బిజెపి…

మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు గుణపాఠం

harees rao

కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు నమ్మలేదు మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలపై ఎమ్మెల్యే హరీష్‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌ 23:  ‌మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని బీఆర్‌ఎస్‌ ‌నేత, మాజీ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలపై ఎక్స్ ‌వేదికగా హరీష్‌ ‌రావు స్పందించారు. తెలంగాణ ప్రజలు ముంబయి, షోలాపూర్‌,…