Prajatantra News 1

Prajatantra News 1

317 ‌జీ.ఓ.పై ప్రభుత్వం కీలక నిర్ణయం

Revanth

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 30 : ‌తెలంగాణలో జీ.ఓ. 317 కారణంగా నష్టపోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రేవంత్‌ ‌సర్కారు త్వరలోనే శుభవార్త చెప్పే అవకాశం ఉంది. ఈ జీ.ఓ. అమలుతో ఇబ్బందులకు గురైన భార్యాభర్తలు, మ్యూచువల్‌, అనారోగ్య కారణాలున్న ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఫైలుపై సీఎం రేవంత్‌ ‌సంతకం చేసినట్టు సమాచారం. 317 జీవోపై ప్రభుత్వం…

ప్రతీ పైసా తెలంగాణ ప్రజల కోసమే..

పాలమూరును ఏడారి చేసింది బీఆర్ఎస్సే..  ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం రాబోయే నాలుగేళ్లూ.. రైతు పండుగలు చేస్తాం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వనపర్తి (మహబూబ న‌గర్) ప్రజాతంత్ర నవంబర్ 30 : తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పైసా ప్రజల అభివృద్ధికే ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మహబూబ్‌న‌గర్ జిల్లాలోని భూత్పూర్…

రైతులకు న్యాయం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే

ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మహేశ్వరం రూరల్, ప్రజాతంత్ర, నవంబర్ 30 : రైతులకు న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్ప‌ష్టం చేశారు. దీనిపై  ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రైతుల సమస్యలను…

దేశ రక్షణ రంగంలో దూసుకెళ్తున్న ఆధునిక క్షిపణులు

నేటి ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ఆర్థికాభివృద్ధితో పాటుగా రక్షణ రంగంలో కూడా వేగంగా పురోగతి సాధించడం మన దేశానికి చాలా ముఖ్యం. దీనిలో భాగంగా 2024 నవంబర్ 27న స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి అణ్వాయుధ సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణి కె4ను అణుశక్తితో నడిచే జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి విశాఖ…

మనోశక్తి తో ఎయిడ్స్ పై పోరాటం

అవగాహన అప్రమత్తత ముఖ్యం ప్రపంచంలో ఎన్నో వ్యాధులకు మందులొచ్చినా ఎయిడ్స్ మహమ్మారి మాత్రం ఇంకా మందు కనుక్కోలేదు. ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నా పెద్దగా మార్పు కనిపించడం లేదు. ప్రపంచంలో ఎన్ని రోగాలొచ్చినా.. ఎన్ని వైరస్ లు వచ్చినా ప్రతి రోగానికి మందులు ఉన్నాయి. రెండేళ్లక్రితం వచ్చిన కరోనా మహమ్మారికి సైతం విరుగుడు కనిపెట్టాం. అయితే ఇప్పటికీ…

మానవ ఆరోగ్యానికి వినాశకరమైన పరిణామం!

మంచు మాటున మహా కాలుష్యం  వయస్సుపైనా ప్రభావం చూపుతున్న వైనం.. ప్రపంచాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్య వాయు కాలుష్యం. మన దేశంలోని అనేక పట్టణాలు ప్రాంతాలు వాయుకాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి.  ఆంధ్రా కాశ్మీర్‌గా కనువిందు చేసే చింతపల్లి, లంబసింగి ప్రాంతాలు దట్టమైన పొగమంచు పొరలచాటున కనిపించే అందమైన పర్వతాలు, లోయలు కాశ్మీర్‌ను తలపిస్తాయి. ఆహ్లాదకరంగా…

బంగ్లాదేశ్‌లో రాజకీయ శూన్యత!

ప్రధాని షేక్‌ హసీనా  ఈ ఏడాది జుల్కెలో  అధికారం నుంచి వైదొలిగిన నాటి నుంచి బంగ్లాదేశ్‌ లోని హిందూ మైనార్టీలు లక్ష్యంగా తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. హసీనాను దించివేసే క్రమంలో మొదల్కెన అల్లర్లు, దారుణాలు పెరుగుతున్నాయే కానీ తగ్గ లేదు. హిందువులు లక్ష్యంగా ఈ అల్లర్లు సాగుతూనే ఉన్నాయి. ఆధ్యాత్మికవేత్త చిన్మయ్‌ కృష్ణదాస్‌ అరెస్ట్‌…

తెలుగు నాస్తికోద్యమ నాణానికి ఆంధ్ర బొమ్మ ‘గోరా’ – తెలంగాణ బొరుసు ‘సురమౌళి’

కాకతీయ కలగూర గంప – 9 ఒడ్డూ పొడుగు ఆకారంబీ చామనచాయ శరీరంబీ మెరుస్తున్న కళ్లుబీ సాధారణ తెల్లని కాటన్‌ లూజ్‌ పైజామా, లాల్చీబీ కంచు కంఠం – ఇదీ నేను ఎప్పుడో 60 ఏండ్ల క్రితం కనీసం 50 సార్లైనా చూసిన సురమౌళిగారు. మా ఇంట్లోనో లేదా వరంగల్‌ స్టేషన్‌ రోడ్డు ప్రక్కన వున్న…

రెడ్‌ బీట్‌ రూట్‌లో ఆరోగ్య ప్రయోజనాలెన్నో…!

రెడ్‌ బ్లడ్‌ బీట్‌ రూట్‌ కి ఇది ఒక మంచి సీజన్‌, బీట్‌ రూట్‌ ను చాలా తక్కువగా వినియోగిస్తారు. కారణం దాని ఆకారం, రంగు రుచి. అయితే, బీట్‌ రూట్‌ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగినటువంటి హెల్తీ వెజిటేబుల్‌ ఇది. మనకు సహజంగా లభించే పండ్లు కాయగూరలూ తినడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తారు పోషకాహార…

ఆధునికత మాయలో యువత!

ఆధునికత మాయలో 5జీ ప్లస్‌గా అప్డేట్‌ అవుతూ అన్ని రంగాల్లో వేగంగా వెళ్ళడం తప్పని పరిస్థితి. శాస్త్రసాంకేతిక రంగాల్లో వొచ్చిన ఇంటర్‌ నెట్‌ విప్లవాత్మక మార్పుల వల్ల ప్రపంచపు అన్ని దిక్కులా ‘వేగం’ నేటియువతరపు తారక మంత్రం అయ్యింది. ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ఆఫీస్‌ కు వెళ్లాలని, కాలేజ్‌…