Prajatantra News 1

Prajatantra News 1

అంబేడ్కర్‌ దేశానికి అందించిన సేవలు అసాధారణం

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ : మాజీ సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా దేశానికి వారందించిన సేవలను, అనితర సాధ్యమైన కృషిని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌  స్మరించుకున్నారు. దేశ స్వాతంత్య్ర…

‌ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే నిర్బంధాలా?

అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ అసమర్థతను ఎండగడతాం.. నా మీద అక్కసుతో సచివాలయం గేట్లు కూడా తెరవడం లేదు మీరు ప్రతిష్టించేంది తెలంగాణ తల్లి విగ్రహమా? కాంగ్రెస్‌ ‌తల్లి విగ్రహమా? రేవంత్‌ ‌సర్కారుపై మాజీ మంత్రి కేటీఆర్‌ ‌ధ్వజం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తెలంగాణలో స్వేచ్ఛను హరిస్తోందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌…

కొడంగల్‌కు మహర్దశ

రూ.కోట్లాది నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం.. •హరే కృష్ణ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో స్కూల్‌ ‌పిల్లలకు అల్పాహారం •సమీకృత అల్పాహారం వంటశాలను ప్రారంభించిన మంత్రులు •హాజరైన మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌ ‌బాబు, జూపల్లి.. కొడంగల్‌, ‌ప్రజాతంత్ర. డిసెంబర్‌ 6:  ‌ప్రజల సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేయడం ఎంతో సంతృప్తినిస్తుందని  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ…

‌చిన్నాభిన్నమైన రాష్ట్రాన్నిగాడిలో పెడుతున్నాం

Deputy CM Bhatti Vikramarka in a media conference

ప్రతీ పైసాను అర్థవంతంగా ఖర్చు చేస్తున్నాం.. బీఆర్‌ఎస్‌ ‌తీరుతో అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు.. మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 :  ‌గత బిఆర్‌ఎస్‌ ‌పాలకులు చిన్నాభిన్నం చేసి అప్పుల కుప్పగా మార్చిన ఆర్థిక వ్యవస్థను ప్రజా ప్రభుత్వం గాడిలో పెట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

ఆకాశాన్నంటేలా విజయోత్సవాల ముగింపు వేడుకలు

భారీ ఏర్పాట్లు చేస్తున్న కాంగ్రెస్‌  సర్కారు.. పెద్ద సంఖ్యలో ప్రజలను భాగస్వామ్యం చేసేలా కార్యక్రమాలు ట్యాంక్‌ బండ్‌, నెక్లెస్‌ రోడ్‌, హెచ్‌ఎండిఏ  గ్రౌండ్స్‌లో పెద్ద ఎత్తున సాంస్కృతిక  కార్యక్రమాలు వందే మాతరం శ్రీనివాస్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, తమన్‌ సంగీత కచేరీలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర,  డిసెంబర్‌ 6 :  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాలు…

ఏడో గ్యారెంటీగా స్వేచ్ఛ అందించాం..

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్‌ పరిపాలన అంబేడ్కర్‌ స్ఫూర్తితోనే తెలంగాణ సాధ్యమైంది. రాజకీయ ఒత్తిడి, పైరవీలకు తావు లేకుండా అధికారుల నియామకాలు హోమ్‌ గార్డ్స్‌ డే సందర్భంగా వరాలజల్లు దినభత్యాన్ని రూ.921 నుంచి రూ.1000 పెంపు హోంగార్డులు ప్రమాదవశాత్తు మరణిస్తే.. రూ.5 లక్షల ఎక్స్‌ గ్రేషియా హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో…

అం‌దుబాటులోకి యాదాద్రి థర్మల్‌ ‌పవర్‌ ‌ప్లాంట్‌

‌నేడు ప్లాంట్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి ముందస్తుగా ప్లాంట్‌ను పరిశీలించిన మంత్రులు మిర్యాలగూడ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: ఈ ‌నెల 7న నల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద నిర్మించిన యాదాద్రి థర్మల్‌వపర్‌ ‌ప్లాంట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ‌మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల…

రాష్ట్రంలో ‘ఇందిరమ్మ ఎమర్జెన్సీ’ పాలన : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 05: ‌బీఆర్‌ఎస్‌ ‌నేతల అరెస్టులపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది ప్రజా పాలన కాదు.. ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన అని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి చెందిన సీనియర్‌ ‌నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కవిత పేర్కొన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన మా పార్టీ సీనియర్‌…

‌ప్రభుత్వ పాలనను ప్రశ్నిస్తే జైలుకా..?

ఎక్స్ ‌వేదికగా బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌ఫైర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 05 : ‌బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హరీష్‌ ‌రావు, పాడి కౌశిక్‌ ‌రెడ్డి, జగదీశ్‌ ‌రెడ్డితో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ ‌నాయకులను పోలీసులు అరెస్టు చేసి, ఆయా పోలీసు స్టేషన్లకు తరలిం చారు. ఈ అరెస్టులపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఎక్స్ ‌వేదికగా రేవంత్‌…

ఆర్టీసీ బస్సుల్లో 115 కోట్ల మంది

మహిళల ఉచిత ప్రయాణం.. •రాబోయే రెండేళ్లలో 3వేల ఎలక్ట్రిక్‌ ‌బస్సులు •ప్రభుత్వ పథకాలతో పేద కుటుంబాలకు ప్రతినెలా రూ.10వేల లబ్ధి •ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర •ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 05 : ‌మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో ప్రతీ ఆడబిడ్డ ప్రతీ నెలా…