తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

ఇండియా-జపాన్ ఎకనామిక్ పార్టనర్షిప్ జపాన్ పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో సీఎం రేవత్ రెడ్డి పిలుపు హైదరాబాద్,ప్రజాతంత్ర,ఏప్రిల్18:తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందాలని జపాన్ పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. టోక్యోలోని హోటల్ ఇంపీరియల్లో జరిగిన ఇండియా-జపాన్ ఎకనామిక్ పార్టనర్షిప్ రోడ్షోలో తెలంగాణ రాష్ట్ర అధికారిక బృందం పాల్గొని, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను…









