NEWS

NEWS

‌పోరాటమే ఆయనకు నివాళి

హక్కుల నేత బాలగోపాల్‌ 13 ‌వ వర్ధంతి సభ ఆదివారం, అక్టోబర్‌ 9, 2022.. ఉ।। 10 ‌గం .లు. సా।। 5.00 మధ్య సుందరయ్య విగ్యాన కేంద్రం, బాగ్‌ ‌లింగంపల్లి, హైదరాబాద్‌. ‌వక్తలు: అరుంధతి రాయ్‌, ‌‌రచయిత మిహిర్‌ ‌దేసాయ్‌, ‌పీయుసిఎల్‌‌ క్లిఫ్టన్‌ ‌డి రోజారియో, ఏఐసిసిటీయు జహ ఆరా, హెచ్‌ ఆర్‌ ఎఫ్‌…

బిఆర్‌ఎస్‌ – ‌బిజెపికి ప్రత్యమ్నాయం అవుతుందా ?

Bharat Rastra Samithi భారత్‌ ‌రాష్ట్ర సమితి (బిఆర్‌సి) కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ(బిజపి)కి ప్రత్యామ్నాయం అవుతుందా అన్నదిప్పుడు కాశ్మీర్‌ ‌నుండి కన్యాకుమారి వరకు ప్రధాన చర్చనీయాంశమైంది. అనేక దశాబ్ధాల తర్వాత కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన బిజెపి, ఎన్‌డిఏ కూటమితో వేళ్ళూనుకుని ఉండగా, దాన్ని కొత్తగా నిన్న అంటే బుధవారం దసరా సందర్భంగా ఏర్పడిన భారత్‌ ‌రాష్ట్ర…

రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు: మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 4 : ‌విజయదశమి (దసరా) పర్వదినం సందర్భంగా రాష్ట్ర, జిల్లా ప్రజలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ అన్నింటా శుభం చేకూరాలని కోరుకున్నారు. చెడుపై మంచి విజయం సాధించడమే విజయదశమి ప్రత్యేకత అన్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో దసరాను మించిన పండుగ లేదని, దసరా…

జాతీయ రాజకీయాలలో ప్రేశించడానికి నేడు ముహూర్తం

తెలంగాణ భవన్‌ ‌వేదికగా కొత్త పార్టీకి శ్రీకారం జాతీయ పార్టీ బిఆర్‌ఎస్‌గా మారనున్న టిఆర్‌ఎస్‌ ‌హాజరవుతున్న కర్నాటక మాజీ సిఎం కుమారస్వామి కెసిఆర్‌ ‌పార్టీపై ఎపిలోనూ పలువురు నేతల ఆసక్తి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబరు 4 : తెలంగాణ రాజకీయాల్లో దసరా రోజు కీలకపరిణామం చోటు చేసుకోబుతున్నది. ఉద్యమ పార్టీగా, రెండు పర్యాయాలు వరుసగా తెలంగాణలో…

చెడుపై మంచి విజయమనేది శాశ్వతం

రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌దసరా శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 04 : ‌రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌దసరా శుభాకాంక్షలు. ‘విజయ దశమి సందర్భంగా తెలంగాణ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నవరాత్రి పండుగ మన ఆనందాన్ని మరియు ఆనందాన్ని పునరుద్ధరిస్తుంది. పండుగ ప్రధాన సందేశం చెడుపై…

రేపు భారత్‌ ‌జోడో యాత్రలో పాల్గొననున్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ

దసరా సందర్భంగా రెండు రోజుల విరామం దాదాపు 3500 కిలోమీటర్ల లక్ష్యం…600 మేర పూర్తి బెంగళూరు, అక్టోబర్‌ 04 : ‌కార్నాటకలో కొనసాగుతున్న కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ ‌వరకు కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్‌ ‌జోడో యాత్రకు దసరా పండుగ సందర్భంగా మంగళ, బుధవాలు రెండు రోజులు విరామం ప్రకటించారు.…

18‌న కర్నూలులో ప్రవేశించనున్న రాహుల్‌ ‌జోడో యాత్ర

కాంగ్రెస్‌ అధికారంలోకిరాగానే ప్రత్యేక హోదా కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత జైరామ్‌ ‌‌రమేశ్‌ ‌కర్నూలు, అక్టోబరు 4 : రాహుల్‌ ‌గాంధీ ప్రారంభించిన భారత్‌ ‌జోడో యాత్ర  తమిళనాడు, కేరళ రాష్టాల్ల్రో  పూర్తయిందని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్‌ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ డియాతో మాట్లాడుతూ ఈనెల 18న కర్నూలు జిల్లా,…

దసరా ముందు విషాదం

సూర్యలంక బీచ్‌లో ఏడుగురి గల్లంతు ముగ్గురు విద్యార్థుల మృతి.. ఇద్దరిని కాపాడిన జాలర్లు మరో ఇద్దరి కోసం ఎన్టీఆర్‌ఎఫ్‌ ‌సిబ్బంది గాలింపు గుంటూరు,అక్టోబరు 4 : దసరా సెలవులు వారి ఇంట విషాదం నింపాయి. విహారయాత్రకు వెళ్లిన ఏడుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన బాపట్ల సూర్యలంక తీరంలో చోటుచేసుకుంది. దసరా సెలవుల్లో…

శరన్నవరాత్రులలో – విజయదశమి ప్రాశస్త్యం..

‘‘‌సకల శుభప్రదాయకమైన పర్వదినంగా హిందూధర్మం అనుష్టిస్తుంది. అనేకానేక శుభకార్యాలు.. కార్యరూపం దాల్చిన విజయవంతం అయిన శుభ ఘడియలు విజయదశమి పర్వదినం నాడే అని చారిత్రక పౌరాణిక ఉదంతాలు మనకు తెలియజెబుతాయి. వ్యక్తిత్వ గుణధాముడ్కెన రాముడు.. దుర్లక్షణాలకు దుర్గుణాలకు దశముఖ ప్రతీకగా ఉన్న రావణుని సంహరించిన సుముహూర్తం కూడా విజయదశమి నాడే’’ విజయదశమి కేవలం దుర్గామాతను కొలిచే…

ప్రజల విజయమే పాలపిట్ట, జమ్మిచెట్టు

‘‘‌దసరా రోజున సాయంత్రం వేళ జమ్మిచెట్టు దగ్గర ఊరు ఊరంతా భక్తి శ్రద్ధలతో పూజ చేసిన గుమ్మడికాయతో, సొరకాయతో, గొర్రె పొట్టేలుతో జమ్మిచెట్టు ఆకులను బంగారంగా భావిస్తూన్న పెద్దల చేతిలో పెట్టి వారి యొక్క ఆశీర్వాదాలు, ఆశీస్సులు తీసుకుంటారు. తెలుగు ప్రజలు గ్రామాలలో, పట్టణాలలో అడవులలో ఉండే చెట్లని దైవంగా పూజించి, వాటిని దేవుడి లాగా…