NEWS

NEWS

స్వేచ్ఛాలోచనల పక్షిని

ఇంటి ముందర ఒంటరిగా ఉన్న కుర్చీ ఒళ్ళో కుదురుగా కూర్చొని ఏ వైనో, వార్తాపత్రికనో తీక్షణంగా చూస్తూ ఉంటానా కొన్ని పదాలు విరహంగా,విచారంగా,విషాదంగాను మరికొన్ని ప్రేమగా,జాలిగా,అసహ్యంగానూ కనిపిస్తాయి అన్నీ చదివాక మెదడు కుత కుత కాగుతున్న నీళ్ళల్లో పడ్డట్టు ఉబ్బిపోతుంది చికాకులో అన్నీ విసిరేసి అదే కుర్చీలో వాలుగా జారీ కూర్చోని కల్లుమూసుకుంటే మనసు….. లంగరేసి…

కవితా భాస్వరం…

దృశ్యించిన స్పందనతో ఉప్పొంగిన భావోద్వేగాల నుండి పుట్టిన కవిత్వంలో స్పష్టంగా అనుభూతుల సంవేదన ఉంటుంది. సకల మానవాళి సౌభాగ్య సౌభ్రాతృత్వాలను ఆకాంక్షించే శ్రేయో కవిగా వజ్ర పుష్పాలు అన్న తమ తొలి కవితా సంకలనం ద్వారా  నిలిచిన డాక్టర్‌ ‌కట్టా నరసింహారెడ్డి తన రెండవ సంకలనాన్ని స్వరం మారింది పేరుతో ఆవిష్కరించారు. చూపు ఉండి ఏమి…

రెండో పెళ్లి ఒప్పుకోని యువతిపై ఘాతుకం

నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్‌ ‌పోసి నిప్పు చావుబతులకుల్లో యువతి ..యువకుడి పట్టివేత రాంచి,అక్టోబర్‌7:అతడికి ఇదివరకే పెళ్లయింది. కానీ తన మాజీ ప్రేయసిని పెళ్లాడాలని ఆమెను బలవంతపెట్టాడు. దానికి ఆ యువతి నిరాకరించడంతో ..ఆమెపై పెట్రోల్‌ ‌పోసి నిప్పంటించాడు.తనని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందని 22 ఏళ్ల యువతిపై పెట్రోల్‌ ‌పోసి నిప్పంటించాడా దుర్మార్గుడు.  యువతి నిద్రిస్తున్న సమయంలో…

తదుపరి సిజెఐ పదవిపై కేంద్రం కసరత్తు

వారసుడిని గుర్తించాలంటూ  జస్టిస్‌ ఉమేశ్‌ ‌లలిత్‌కు లేఖ తదుపరి చీఫ్‌ ‌జస్టిస్‌గా డివై చంద్రచూడ్‌కు అవకాశాలు న్యూదిల్లీ, అక్టోబర్‌ 7 : ‌తదుపరి సీజేఐగా ఎవరిని నియమించాలో సూచించాలని కోరుతూ..భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌లలిత్‌కు కేంద్ర ప్రభుత్వం ఓ లేఖ రాసింది. ప్రస్తుతభారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ ‌లలిత్‌ ‌నవంబర్‌ 8‌న…

ఉమ్మడిగా నోబుల్‌ ‌శాంతి బహుమతి

బెలారస్‌ ‌మానవహక్కుల కార్యకర్త అలెస్‌ ‌బైలియాట్‌ ‌స్కీ రష్యా, ఉక్రెయిన్‌ ‌శాంతి సంఘాల ఎంపిక స్టాక్‌ ‌హోం,అక్టోబర్‌7: ‌ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ, సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం పాటుపడే వ్యక్తులు లేదా సంస్థలకు ప్రతి ఏటా ప్రతిష్ఠాత్మక నోబెల్‌ ‌శాంతి బహుమతిని బహూకరిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా నోబెల్‌ ‌శాంతి బహుమతిని శుక్రవారం ప్రకటించారు.…

కోనసీమలో బిఆర్‌ఎస్‌ ‌ఫ్లెక్సీలు

అప్పుడే అభ్యర్థిగా ప్రచారం చేస్తూ ప్రకటనలు రేవు అమ్మాజీరావు పేరుతో ఫ్లెక్సీల అవతరణ అమలాపురం,అక్టోబర్‌7: ‌కేసీఆర్‌ ‌కొత్త పార్టీపై చర్చ నడుస్తున్న క్రమంలో కోనసీమ బీఆర్‌ఎస్‌ ‌పార్టీ పేరుతో వెలసిన ప్లెక్సీలు కలకం సృష్టిస్తున్నాయి. పార్టీ పేరు ప్రకటన మినహా కేసీఆర్‌ ఏ ‌రాష్ట్రం లోనూ అధికారికంగా పార్టీ కమిటీలను గాని, నియోజకవర్గ ఇన్‌ ‌ఛార్జిలను…

రూ.120కోట్ల విలువైన 60 కేజీల మెఫిడ్రోన్‌ ‌డ్రగ్స్ ‌పట్టివేత

స్వాధీనం చేసుకున్న నార్కోటిక్స్ ‌కంట్రోల్‌ ‌బ్యూరో కేసులో మాజీ ఎయిర్‌ ఇం‌డియా పైలెట్‌ ‌సోహెల్‌ ‌గఫార్‌ అరెస్టు ముంబై,అక్టోబర్‌7: ‌ముంబైలోని వేర్‌హౌజ్‌ ‌నుంచి సుమారు 120 కోట్ల విలువైన 60 కేజీల మెఫిడ్రోన్‌ ‌డ్రగ్స్‌ను నార్కోటిక్స్ ‌కంట్రోల్‌ ‌బ్యూరో స్వాధీనం చేసుకున్నది. ఈ కేసులో మాజీ ఎయిర్‌ ఇం‌డియా పైలెట్‌ ‌సోహెల్‌ ‌గఫార్‌ను అరెస్టు చేశారు.…

తొలి వన్డేలోనూ అవే తప్పులు

లక్నో,అక్టోబర్‌7: ‌లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 9 పరుగుల తేడాతో టీమ్‌ ఇం‌డియా ఓడిపోయింది. మొదటినుంచి చెలరేగి ఆడిన సఫారీలు విజయాన్ని అందుకున్నారు. చివరి టీ ట్వంటీ లో ఓడినటీమిండియా తిరిగి అదే రిపీట్‌ ‌చేసింది. నిర్లక్ష్యంగా ఆడడంతో పరాజయం తప్పలేదు.భారత్‌-‌దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ ‌లక్నో వేదికగా జరిగింది. మొదట…

15‌న బళ్లారిలో రాహుల్‌ ‌భారీ బహిరంగ సభ

ఏర్పాట్లు చేస్తున్న కాంగ్రెస్‌ ‌నేతలు రాహుల్‌గాంధీ తలపెట్టిన భారత్‌ ‌జోడో ఐక్యతా పాదయాత్ర ఈ నెల 15న బళ్లారికి చేరనుంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు నిర్వహించనున్నారు. ఆ ఏర్పాట్లను కేపీసీసీ ఎం.బీ.పాటిల్‌, ‌మాజీ మంత్రి సంతోష్‌ ‌లాడ్‌, ‌రూరల్‌ ఎమ్మెల్యే నాగేంద్ర, రాజ్యసభ సభ్యుడు నాసీర్‌ ‌హుశేన్‌ ‌తదితరులు గురువారం సాయంత్రం…

(అ)‌దృశ్య (అ)వాస్తవం!!

అదిగో వంగిన కిరణం కనిపిస్తోందా అది అదృశ్య శక్తి బరువుకు చిహ్నం కాలం పలకలుగా పరుచుకుంది ఖాళీలో అక్కడా ఇక్కడా పైకీ కిందకి నాన్‌ ‌లీనియర్‌ ‌గా ఘటనలు కూడా జరిగినవి జరగబోయేవి శూన్యంలో నిల్చున్నాయి డిసేబుల్‌ అయి అవి స్పష్టతలోకి ఎప్పుడొస్తాయో రంగుల్లోకి పునరావృతమవుతున్నాయో లేదా ఒక డెజా వు (ణ్ఘ•్స ఙ•) కదిలించావో…