NEWS

NEWS

విఆర్‌ఎల ఆందోళన ఉధృతం

78వ రోజుకు చేరుకున్న ఆందోళనలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10 : ‌రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్‌ఏల ఆందోళన కొనసాగుతుంది. సోమవారం 78వ రోజు సందర్భంగా తహసీల్దార్‌ ఆఫీసులకు తాళాలు వేసి నిరసనలు తెలియజేశారు. పే స్కేల్‌, ‌వారసత్వ ఉద్యోగాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 22వేల మంది వీఆర్‌ఏలు నిరసనల్లో పాల్గొంటున్నారు. తమ ఉద్యోగాలు ఉంటాయో,, ఊడ్తయో…

సమాజ్‌వాదీ పార్టీ అధినేత… యూపి మాజీ సిఎం ములాయం మృతి

అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్‌, ‌మంత్రి కెటిఆర్‌ ‌తదితరుల సంతాపం ఉత్తరప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ ‌యాదవ్‌ (82) ‌కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. వారం రోజులుగా ఆయనను ఐసీయూలో…

9 జిల్లాల్లోని గర్భిణీ స్త్రీలకు త్వరలో న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ

ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు పెరగాలి…సీ సెక్షన్ ఆపరేషన్లు తగ్గాలి. త్వరలో 133 మంది మిడ్ వైఫరీ నర్సులకు పోస్టింగ్ లు ఇమ్యునైజేషన్ వందకు వంద శాతం జరిగేలా చర్యలు తీసుకోవాలి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్ష హైదరాబాద్ ,ప్రజాతంత్ర ,అక్టోబర్ 10: ఆశాలు, ఎ.ఎన్.ఎంలు ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్లు వైద్య…

ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వయోవృద్ధ భారతం

(12 అక్టోబర్‌ ‘‘‌ప్రపంచ ఆర్థరైటిస్‌ ‌దినం’’ సందర్భంగా)  కీళ్ళ వాపులు, మస్క్యులోస్కెలిటల్‌ ‌రుగ్మతలకు సంబంధించిన వ్యాధులను ఆర్థరైటిస్‌ అం‌టాం. కీళ్ళవాపు వ్యాధితో కీళ్ళనొప్పులు, కదలికలు తగ్గడం, కీళ్ళు కదలకుండా దృఢంగా మారడం వంటి పలు సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అన్ని వయస్సుల జనంలో కనిపించే ఆర్థరైటిస్‌ ‌రోగ తీవ్రత, వాటిలో రకాన్ని బట్టి చికిత్స పద్దతులు…

పత్రికల పంపిణీలో పేపర్‌ ‌బాయ్స్ ‌నిరుపమాన సేవలు

ఆధునిక సమాజంలో ప్రింట్‌ ‌మీడియా కన్నా సోషల్‌ ‌మీడియా వేగవంతంగా ముందుకు సాగుతోంది. స్మార్ట్ ‌ఫోన్‌ ‌లు అందుబాటు లోకి వచ్చాక డిజిటల్‌ ‌యుగంలో సామాజిక, డిజిటల్‌ ‌మాధ్యమాల ప్రభావం నానాటికీ పెరిగిపోతోంది. అప్డేట్స్ ‌తో వాట్సాప్‌, ‌ఫేస్‌ ‌బుక్‌, ‌ట్విట్టర్‌ ‌మాధ్యమాల ద్వారా విషయం వెనువెంటనే బహిరంగం అవుతుండగా, ప్రింట్‌ ‌మీడియా వాటి వేగానికి,…

కోట్ల రూపాయలు మంచినీళ్ళ ప్రాయం

గెలుపే ధ్యేయం..అందుకు ఎంతవరకైనా సరే.. ఇది నేటి పోలిటికల్‌ ‌పార్టీల తీరు. వోటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఈ కాలంలో రాజకీయ పార్టీలు ఎంతకైనా దిగజారడానికి సిద్దపడుతున్నాయి. ఎన్నికలంటే ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించే ఒక పక్రియ. ఎవరు పాలనకు అర్హున్నది వోటర్లే నిర్ణయిస్తారు. అలాంటి వోటు హక్కు నేడు అపహాస్యం పాలవుతున్నది. పవిత్రమైన వోటు హక్కు ప్రలోభాలపాలవుతున్నది. దీంతో…

ఫాసిజం విధానాలను అమలు చేస్తున్న పాలకులు

భారతీయ ప్రసిద్ధ రచయిత్రి అరుంధతి రాయ్ ప్రధాని అయ్యాక కార్మికుల హక్కులను అణిచివేస్తున్న మోడీ ఆలిండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ జాతీయ కార్యదర్శి క్లిస్టన్ డి.రాజోరియో ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 09 : దేశంలో నిజాయితీ లేని మనుషులను తయారు చేయడమే లక్ష్యంగా ఫాసిజం విధానాలను పాలకులు అమలు చేస్తున్నారని భారతీయ ప్రసిద్ధ…

తెలంగాణలో వ్యూహకర్త పికె గేమ్‌ ‌ప్లాన్‌

‌టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ యుద్ధం చేస్తున్నట్టు నటిస్తున్నాయి కేసీఆర్‌ అవినీతిపై కేంద్రం ఎందుకు విచారణ చేయట్లేదు? టిపిసిపి చీఫ్‌ ‌రేవంత్‌ ఆరోపణలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8 : ‌రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ ‌కిషోర్‌(‌పీకే) పన్నిన వ్యూహంలో భాగంగానే ప్రజల దృష్టిని మరల్చేందుకు రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ యుద్ధం చేస్తున్నట్టు ప్రయత్నిస్తున్నాయని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి…

దేశాన్ని నాశనం చేస్తున్న మోడీ ద్వయం

ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసుకుంటున్నారు పేరు మార్చుకున్నంత మాత్రాన టిఆర్‌ఎస్‌ ‌జాతీయ పార్టీ అవుతుందా బిజెపి చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఎన్నిక జరగలేదు కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్ష ఎన్నికలో రాష్ట్ర నాయకుల మద్దతు కోరిన మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8 : ‌మోదీ హయాంలో దేశం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని కాంగ్రెస్‌ ‌జాతీయ…

తిరుమలలో కొనసాగుతున్నరద్దీ

తిరుమల, అక్టోబర్‌ 8 : ‌తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది .పెరటాసి మాసం, మూడవ శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, ‌నారాయణగిరి ఉద్యానవనాల్లోని అన్ని షెడ్‌లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లు గోగర్భం డ్యామ్‌ ‌వద్దకు చేరుకున్నాయి. తమిళనాడుకు చెందిన భక్తులు తిరుమల కు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో శ్రీవారి…