NEWS

NEWS

ఆం‌ధ్రులను ద్రోహులుగా చిత్రీకిరంచిన ప్రబుద్దుడు

ఎపిలో అడుగుపెట్టే అర్హత కెసిఆర్‌కు లేదు కెసిఆర్‌ ‌జాతీయ పార్టీపై మండిపడ్డ సోము వీర్రాజు అమరావతి, అక్టోబర్‌ 8 : ‌తెలంగాణ సీఎం కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో పార్టీ పెట్టే అర్హత లేదని భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ త్వరలోనే వీఆర్‌ఎస్‌ ‌తీసుకుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. కేటీఆర్‌కు…

గో ఆధారిత ఉత్పత్తులతో ఆరోగ్యం

క్యాన్సర్‌ ‌తదితర రోగాలకు దూరం క్యాన్సర్‌ అవగాహనాకార్యక్రమంలో ఇవో ధర్మారెడ్డి తిరుపతి, అక్టోబర్‌ 8 : ‌ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం అలవరచుకుని గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్‌ ‌రహిత సమాజాన్ని నిర్మించవచ్చని టీటీడీ ఈఓ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. టీటీడీ మహిళా ఉద్యోగులకు క్యాన్సర్‌పై శ్వేత ఆధ్వర్యంలో మూడు రోజుల అవగాహన…

భారత్‌ ‌జోడో యాత్ర ఎన్నికల కోసం కాదు

దేశాన్ని ఏకం చేయడమే కాంగ్రెస్‌ ‌ధ్యేయం   నూతన విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తున్నా…   అది మన ధర్మంపై దాడి చేసేదిగా, చరిత్రను వక్రీకరించేదిగా ఉంది   కార్పొరేట్లకు వ్యతిరేకం కాదు..కేవలం గుత్తాధిపత్యాన్నే వ్యతిరేకిస్తున్నా..   కర్నాటక భారత్‌ ‌జోడో యాత్రలో విలేఖరుల సమావేశంలో రాహుల్‌ ‌గాంధీ   32వ రోజు ఉత్సాహంగా కొనసాగిన పాద యాత్ర…

తెరాసను భారాస చేయడం వెనుక కుట్ర

తాంత్రికుడి సలహాలు పూజలతోనే పార్టీ నల్లపిల్లితో పూజలు చేయిస్తున్న కెసిఆర్‌ ఎన్ని కుట్రలు చేసినా మునుగోడు బిజెపిదే డియా సమావేశంలో బండి సంజయ్‌ ‌వ్యాఖ్యలు మోహన్‌ ‌భగవత్‌పై కెటిఆర్‌ ‌వ్యాఖ్యలపై లక్ష్మణ్‌ ఆ‌గ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8 : ‌తెరాసను భారాస చేయడం వెనుక కుట్ర ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌…

తెలంగాణను అప్పులకుప్పగా మార్చారు

3 లక్షల కోట్లు అప్పులు చేసిన ఘనత కెసిఆర్‌దే   బిఆర్‌ఎస్‌ ‌జాతీయపార్టీపై నిర్మలాసీతారామన్‌ ‌విమర్శలు   న్యూ దిల్లీ, అక్టోబర్‌ 8 : ‌తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మధ్య పొలిటికల్‌ ‌వార్‌ ‌తీవ్ర రూపం దాలుస్తుంది. దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ టీఆర్‌ఎస్‌ను ఇటీవల బీఆర్‌ఎస్‌గా మార్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి…

నేను అధ్యక్ష రేసులోనే ఉన్నా

తప్పుకున్నానంటూ వస్తున్నవన్నీ వదంతులే వీడియో సందేశాన్ని విడుదల చేసిన శశిథరూర్‌ ‌న్యూ దిల్లీ, అక్టోబర్‌ 8 : ‌కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి జరుగుతున్న పోటీ నుంచి తాను విరమించుకునే ప్రసక్తే లేదని శశి థరూర్‌ ‌స్పష్టం చేశారు. ఈ పోటీ నుంచి తాను తప్పుకున్నట్లు ’ఢిల్లీ వర్గాలు’ చెప్పాయంటూ ప్రచారమవుతున్నవన్నీ  వదంతులేనని తెలిపారు. పోటీ నుంచి…

3 ‌వేల మంది అగ్నివీరులకు వాయుసేన శిక్షణ

అగ్నిపథ్‌ ‌కింద రిక్రూట్‌ ‌చేయడం పెద్ద సవాలే.. :ఎయిర్‌ ‌చీఫ్‌ ‌మార్షల్‌ ‌వివేక్‌ ‌రామ్‌ ‌చౌదరీ చండీఘడ్‌, అక్టోబర్‌ 8 : ‌భారత వైమానిక దళం 90వ వార్సికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఐఏఎఫ్‌ ‌చీఫ్‌ ఎయిర్‌ ‌చీఫ్‌ ‌మార్షల్‌ ‌వివేక్‌ ‌రామ్‌ ‌చౌదరీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది చరిత్రాత్మకమైన సందర్భమని, వైమానిక దళంలో ఆఫీసర్ల రిక్రూట్మెంట్‌…

రాజీనామా ‘‘రాజి’’ఎవరికోసం?

‘‘ఒక వేళ బిజెపి లో చేరితే నే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే ఈటల రాజేందర్‌ ‌బిజెపి లో చేరి ఎమ్మెల్యే ఐన తర్వాత హుజురాబాద్‌ ‌లో ఏమైనా అదనంగా అభివృద్ధి జరిగిందా ..! హుజురాబాద్‌ ‌నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటల రాజేందర్‌ ‌గాని,దుబ్బాక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరొక ఎమ్మెల్యే గాని కేంద్రంలో అధికారంలో ఉన్న…

భీష్ముడు

బాలల భారతం, డా।। పులివర్తి కృష్ణమూర్తి శంతనునకు సత్యవతియందు చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు పుత్రులు కలిగారు. వారు యుక్త వయస్కులు కాకుండానే శంతనుడు మరణించారు. సత్యవతి చెప్పిన విధంగా చిత్రాంగదుని రాజును చేసి, భీష్ముడు తానే రాజ్య వ్యవహారాలన్నీ చూసుకుంటున్నాడు. చిత్రాంగదుడు పెద్దవాడయ్యాడు. ఆ రోజుల్లో చిత్రాంగదుడనే గంధర్వుడు కూడా ఉండేవాడు. అతడు…

గద్దర్‌ ఎం‌ట్రీతో మరింత ఉత్సుకతగా మారిన మునుగోడు

ప్రజా యుద్ద నౌక గద్దర్‌ ఎన్నికల్లో పోటీకి సిద్దపడడంతో మునుగోడు ఉప ఎన్నిక మరింత ఆసక్తిగా మారింది. నిన్నటి వరకు కేవలం మూడు పార్టీల మధ్యే పోటీ ఉంటుందనుకుంటున్న తరుణంలో అనుకోకుండా గద్దర్‌ ‌పేరు తెరపైకి రావడం అందరినీ ఒక్కసారి ఆశ్చర్యపరిచింది. నిన్నటివరకు ఎన్నికలు బూటకమని, ఎన్నికలను బహిష్కరించాలంటూ నినాదాలిచ్చిన గద్దర్‌ ‌ప్రజాస్వామ్యయుత ఎన్నికల్లో ప్రత్యక్షంగా…