NEWS

NEWS

బిసిలకు లక్ష రూపాయల సహాయం నెరవేరేనా? : అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న కెసిఆర్

– దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులు సహాయం కోసం ఎదురుచూపులు కందుకూరు, ప్రజాతంత్ర,జూలై 26 : కెసిఆర్ ప్రభుత్వం తలపెట్టిన బిసిలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందేనా? అని బిసి లబ్దిదారులు మదన పడుతున్నారు.కెసిఆర్ బిసిల పట్ల చూపెడుతున్న ప్రేమనురాగాలను పక్కనపెట్టి వివక్ష చూపుతున్నారని బిసిలు మండిపడ్టున్నారు.దరఖాస్తు…

గుర్రాలకు వినతిపత్రం ఇస్తూ నిరసన తెలియజేసిన గ్రామ పంచాయతీ కార్మికులు

తాండూరు, ప్రజాతంత్ర, జులై 26: తాండూరు మండలం కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల తమ సమస్యలపై గుర్రాలకు వినతి పత్రాన్ని ఇస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు, తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు రాష్ట్ర ముఖ్యమంత్రి తో మాట్లాడి…

విదేశీ రుణాలపై పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ‌కీలక వ్యాఖ్యలు

విదేశీ అప్పులపై ఆధారపడటటం మాని, సొంతకాళ్లపై నిలబడటం నేర్చుకోవాలని పాకిస్తాన్‌ ఆర్మీచీఫ్‌ ‌జనరల్‌ ఆసిం మునీర్‌ అన్నారు. ఖానేవాల్‌ ‌మోడల్‌ అ‌గ్రికల్చర్‌ ‌ఫామ్‌లో జరిగిన ఓ కార్య క్రమంలో ఆయన మాట్లాడుతూ ‘ పాకిస్థానీలు ఉత్సాహవంతులు, ప్రతిభావ ంతులు, గర్వించదగినవారు. పాక్‌ ‌వాసులు కచ్చితంగా  బెగ్గర్స్ ‌బౌల్‌ (‌చిప్ప)ని విసిరేయాలి‘ అని వ్యాఖ్యానించారు. అన్ని రకాల…

ఎపి చిత్తూరు అటవీ ప్రాంతంలో చిరుత మృతి

ఏపీలోని చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో చిరుత మృతి కలకలం రేపుతుంది . జిల్లాలోని కర్ణలపట్టు అటవీ ప్రాంతంలో పశువుల కాపరులు చిరుత కళేబరాన్ని చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది పంచనామా జరిపి కేసు నమోదు చేశారు. వారం రోజుల క్రితమే చిరుత చనిపోయిందని వారు వెల్లడించారు.…

మాడ్రిడ్‌, ‌జులై 25 : స్పెయిన్‌ ‌పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు.  ఆల్బెర్టో నునెజ్‌ ‌ఫెయిజో నేతృత్వంలోని కన్సర్వేటివ్స్‌కు అధిక స్థానాలు వచ్చినా మెజార్టీకి చాలా దూరంలో నిలిచింది. ఆ పార్టీ  మిత్రపక్షమైన వోక్స్‌తో జట్టు కట్టినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ లేదు. లెప్ట్ ‌నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవడంతో…

మయన్మార్‌ ‌నుంచి మణిపూర్‌కు పెరిగిన అక్రమ వలసలు

న్యూ దిల్లీ, జులై 25 : మయన్మార్‌ ‌నుంచి మణిపూర్‌ ‌రాష్టాన్రికి అక్రమంగా తరలివస్తున్నవారు అంతకంతకు పెరుగుతున్నట్టు తెలుస్తోంది.  రెండు రోజుల్లోనే 718 మంది అక్రమంగా ఈ రాష్ట్రంలో చొరబడటంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సరిహద్దు భద్రత బాధ్యతను నిర్వహిస్తున్న అస్సాం రైఫిల్స్‌ను వివరణ కోరింది. సరైన పత్రాలు లేనివారిని భారత దేశంలోకి ప్రవేశించేందుకు ఏ…

వాతావరణ మార్పు… జీవులపై దాని ప్రభావం

సాధారణ వాడుకలో, వాతావరణ మార్పు గ్లోబల్‌ ‌వార్మింగ్‌-‌గ్లోబల్‌ ‌సగటు ఉష్ణోగ్రతలో కొనసాగుతున్న పెరుగుదల-మరియు భూమి  వాతావరణ వ్యవస్థపై దాని ప్రభావాలను వివరిస్తుంది. వాతావరణ మార్పు అనేది కాలక్రమేణా భూమి  వాతావరణ నమూనాల దీర్ఘకాలిక మార్పును సూచిస్తుంది. ఇది ప్రపంచ లేదా ప్రాంతీయ స్థాయిలో ఉష్ణోగ్రత, అవపాతం, గాలి నమూనాలు మరియు వాతావరణ వ్యవస్థలోని ఇతర అంశాలలో…

ప్రశ్నించడమే పాపమా?

ఉత్తరప్రదేశ్‌లో మతాంతర వివాహం చేసుకున్న జంటకు పాస్‌పోర్ట్ ‌లు జారీ చేసినందుకుగాను నాటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ‌సైతం ట్రోలింగ్‌ ‌బారినపడ్డారు. ఇక్కడ తమ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేస్తే సొంత మనుషులను సైతం పోకిరీలు వదలరు అనడానికి ఉదంతాలివి. సహజంగా భారత ప్రధాని ఎప్పుడూ జర్నలిస్టులకు లైవ్‌ ఇం‌టర్వ్యూ ఇవ్వరు. ఆయన మీడియాతో మాట్లాడే…

విపక్ష ‘ఇండియా’ కూటమిపై ప్రధాని విమర్శనాస్త్రాలు

న్యూ దిల్లీ, జులై 25  ః విపక్ష పార్టీలు పెట్టుకున్న ‘ఇండియా’ కూటమికి ప్రధాని నరేంద్ర మోదీ కొత్త భాష్యం చెప్పారు.  కూటమిని ఆయన తీవ్రంగా విమర్శించారు. విపక్ష పార్టీలు దిశానిర్దేశర లేకుండా ఉన్నాయన్నారు. ఇండియన్‌ ‌ముజాహిద్దిన్‌, ‌పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా లాంటి సంస్థల్లోనూ ఇండియా పేరు ఉందని మోదీ ఆరోపించారు. ఇంతగా దిశలేని…

బిఆర్‌ఎస్‌కు కామ్రేడ్‌లు దూరమవుతున్నారా ?

అధికార బిఆర్‌ఎస్‌ ‌పార్టీకి కామ్రేడ్‌లకు మధ్య పొత్తు పొసగటంలేదా అన్న అనుమానాలకు తావేర్పడుతోంది. రాష్ట్రంలో రానున్న శాసనసభ ఎన్నికల్లో తాము బిఆర్‌ఎస్‌తోనే కలిసి పోటీచేస్తామని సిపీఐ, సిపీఎం పార్టీలు సంయుక్తంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక పక్క బిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నప్పటికీ అ రెండు పార్టీలుకూడా ఒకదానితో ఒకటి కలిసి ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాయి. ఈ…