NEWS

NEWS

విమానం మెట్లు ఎక్కుతూ జారిపడ్డ జో బైడెన్‌

న్యూ దిల్లీ, జూలై 26 : కొంతకాలం క్రితం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ఎయిర్‌ ‌ఫోర్స్ ‌వన్‌ ‌విమానం మెట్లు ఎక్కుతూ జారిపడ్డారు. ఈ విధంగా మూడుసార్లు పడిపోయారు. తరువాత రెయిలింగ్‌ను పట్టుకుని లేచి విమానంలోకి ఎలాగోలా ఎక్కేశారు. గత నెలలో జరిగిన గ్రాడ్యుయేషన్‌ ‌వేడుకలోనూ ఇలానే జరిగింది. అయితే బైడెన్‌ ఇలా పడిపోవడం ఆయకు…

ఈడీ చీఫ్‌ ‌పదవిని పొడిగించాలి

న్యూ దిల్లీ, జూలై 26 : ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌డైరెక్టర్‌ ‌సంజయ్‌ ‌కుమార్‌ ‌మిశ్రా పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు జులై 27న విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఈడీ డైరెక్టర్‌గా ఎస్‌కే మిశ్రా పదవీకాలం జులై 31తో ముగియనుంది. ఇండియన్‌ ‌రెవెన్యూ సర్వీస్‌లో విశిష్ట అధికారి అయిన…

తెలంగాణ ఉద్యమ నాయకుడు ..నిరాడంబరానికి మారు పేరు

  మంచిర్యాల జిల్లాలో బుధవారం  వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం  సాయంత్రం హైదరాబాద్ కు  రావడానికి మంచిర్యాల రైల్వే స్టేషన్ లో  ప్లాట్ ఫామ్ లో బెంచిపై కూర్చుని   సాధారణ ప్రయాణికుడిలా  రైల్ కోసం  వేచి చూస్తున్న తెలంగాణ ఉద్యమ నాయకుడు ,జన సమితి పార్టీ అధ్యక్షుడు  ప్రొఫెసర్ కోదండరాం.

ఎస్.ఎన్.డి.పీ పనులు సత్ఫలితాలు ఇస్తున్నాయి : ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

వనస్థలిపురం, ప్రజాతంత్ర జూలై 26 : గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపద్యంలో ఈ రోజు ఉదయం 5 గంటలకు ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి జీ.హెచ్.ఏం.సీ.కమిషనర్ రోనాల్డ్ రోస్ చే కలిసి గడ్డిఅన్నారం డివిజన్, లింగోజిగూడా డివిజన్ల లో పర్యటించారు. ఈ సందర్భంగా వీ.వీ.నగర్ దగ్గర జరుగుతున్న పైపు లైన్ పనులను…

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి : మైసిగండి సర్పంచ్ తులసి రామ్ నాయక్

ఆమనగల్లు, ప్రజాతంత్ర జూలై 26 : ప్రస్తుత వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని మైసిగండి సర్పంచ్ రామవత్ తులసి రామ్ నాయక్ అన్నారు. బుధవారం మైసిగండి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి వాటి…

కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ను కలిసిన తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 26: తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా నూతన కార్యవర్గం ఎన్నుకోబడిన తరువాత బుధవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్ కార్యదర్శి కోమండ్ల విక్రమ్ రెడ్డి సహ అధ్యక్షులు నిమ్మ సురేందర్ రెడ్డి. ఈ…

చుక్…చుక్ రైలు…చక చక పనులు : మంత్రి హరీష్ రావు సంకల్పానికి అగస్థు లో సిద్దిపేట కు రైలు కూత

సిద్దిపేట,ప్రజాతంత్ర, జూలై 26: దుద్దేడా నుండి రంగదాంపల్లి వరకు కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం. కొత్త ట్రాక్ నిర్మాణానికి ప్రత్యేక రైల్ లో రంగదాంపల్లి వద్దకు చేరిన ట్రాక్ సామాగ్రి ఆగస్టు లో రైలు రాక కు ముమ్మరంగా సాగుతున్న పనులు దుద్దేడ నుండి రంగదాంపల్లి వరకు 5 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్నాయి.

నిరసనలు వ్యక్తం చేస్తున్న హోంగార్డులను అరెస్టు చేయడం దారుణం : ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈసి.శేఖర్ గౌడ్, త్యాలపల్లి కృష్ణ

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,జూలై 26 : తమ న్యాయమైన కోర్కెలు నెరవేరేందుకు హోంగార్డులు నిరసన వ్యక్తం చేస్తుంటే వారిని పోలీసులు మహిళా హోంగార్డులు అని చూడకుండా అరెస్టులు చేయడం దారుణమని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈసి.శేఖర్ గౌడ్(మామ) త్యాలపల్లి కృష్ణలు మండిపడ్డారు. బుధవారం వారు ‘ప్రజాతంత్ర’ తో మాట్లాడుతూ,కొన్ని సంవత్సరాలుగా హోంగార్డులు సంబంధిత పోలీస్ స్టేషన్లో…

ఉప్పొంగుతున్న వాగులో పాడే మోస్తూ అంత్యక్రియలు

మరో మార్గం లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సాహసం: అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 26: తనువు చాలించిన ఓ వ్యక్తి అంత్యక్రియలు జరపడం కోసం ఆ కుటుంబం ప్రాణాలను పణంగా పెట్టారు. గత ఐదారు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సిద్దిపేట…

క్రాస్ బ్రౌ షూటింగ్ లో పథకాలు సాధించి రాష్ట్రానికి వన్నె తెచ్చిన క్రీడాకారులను సన్మానించిన మంత్రి సబితారెడ్డి

కందుకూరు, ప్రజాతంత్ర, జూలై 26 : క్రాస్ బ్రౌ షూటింగ్ లో పథకాలు సాదించి రాష్ట్రానికి వన్నె తెచ్చిన క్రీడాకారులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సన్మానించారు.బుధవారం జైత్వారం ఎంపిటిసి గుండాల సురేష్ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డిని క్రాస్బో షూటింగ్ తెలంగాణచాంపియన్ షిప్ లో మెడల్స్ పొందిన క్రీడాకారులను పరిచయం చేశారు.శుభాకాంక్షలు తెలిపారు.ఈ…