NEWS

NEWS

ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్, జూలై 27 : ఎల్.బి. నగర్ శాసనసభ్యుడు దేవి రెడ్డి సుధీర్ రెడ్డికి బి.ఎల్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు , బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

చెరువుని చెరబట్టారా : చెరువును వందల టిప్పర్ల మట్టితో నింపిన వైనం

జగదేవపూర్, ప్రజాతంత్ర, జులై 27: అది పదివేల జనాభా కలిగిన గ్రామానికి ఒకనాడు తాగునీరు, సాగునీరు అందించిన చెరువు మండు వేసవిలో సైతం గ్రామానికి అంతటికి వుటాబావిలా పనిచేసిన ఆ చెరువు నేడు కబ్జాకు గురై వందల ట్రిప్పుల మట్టితో నిండిపోయింది రాత్రికి రాత్రి చెరువులో మట్టి పోసి ఆ చెరువును పుడ్చేస్తున్నరు కాపాడవలసిన నాయకులు…

దళిత బంధు స్కీమ్ పుల్లూరు గ్రామం మొత్తం వర్తింప చేయాలి : బీఎస్పీ నేత పుల్లూరు ఉమేష్

సిద్దిపేట, ప్రజాతంత్ర జూలై 27: బహుజన సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ మాట్లాడుతూ సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో కేవలం 20 దళిత బంధు స్కీములు ప్రకటించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, పుల్లూరు గ్రామంలో దాదాపు…

ఉప్పల్ ఈదమ్మ బోనాల వేడుకల్లో పాల్గొన్న బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్, ప్రజాతంత్ర, జూలై 27: అమ్మవారి దయ వల్ల ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని బి ఎల్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ,బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. గురువారం ఉప్పల్ మహంకాళి అమ్మవారి టెంపుల్ , ఈదమ్మ గుడి ధర్మకర్త నర్సింగ్ రావు ఆహ్వానం మేరకు ఈదమ్మ…

ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ను అరెస్ట్ చేయాలి .. లేకుంటే మానవ హక్కుల కమిషన్ కు పిర్యాదు చేస్తాం : ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ సీనియర్ నాయకులు త్యాలపల్లి కృష్ణ

ఇబ్రహీంపట్నం, ప్రజాతంత్ర, జూలై 27 : ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ను అరెస్ట్ చేయ్యాలి లేకుంటే మానవ హక్కుల కమిషన్ కు పిర్యాదు చేస్తామని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ సీనియర్ నాయకులు త్యాలపల్లి కృష్ణ ఘాటుగా పేర్కొన్నారు.కేటిఆర్ పుట్టినరోజు సందర్భంగా పాఠశాల విద్యార్థులతో హ్యాపీ బర్త్డే అని విద్యార్థులను వంగబెట్టి హ్యాపీ బర్త్డేఅనేగా చిత్రించుకుని చెప్పుకోవడం…

రైతు ద్రోహి కేసీఆర్ : బిజెపి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్

షాద్ నగర్, ప్రజాతంత్ర జులై 27 : తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతులకు నయా పైసా న్యాయం చేయని ముఖ్యమంత్రి కేసీఆర్ తన తాత జాగీరులా రాష్ట్ర ప్రజల సొమ్మును పంజాబ్, హర్యానా రైతులకు అప్పనంగా పంచుతున్నాడంటూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రభుత్వంపై…

జర్నలిస్టుల పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ఉదృతం చేయాలి : టీయూడబ్ల్యూజే ఐజేయు ఉపాధ్యక్షులు కటకం సుభాష్

హయత్ నగర్, ప్రజాతంత్ర, జూలై 27 : తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆరోగ్య బీమా కార్డును అమలు చేయాలని రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే ఐజేయు ఉపాధ్యక్షుడు కటకం సుభాష్ డిమాండ్ చేశారు. టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు గురువారం ఎల్బీనగర్ లో పోస్ట్ కార్డు…

రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు

రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతి భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు రేపు ( శుక్రవారం) సెలవు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు  ఆదేశించారు.

సంక్షేమానికి చిరునామాగా తెలంగాణ

2014లో ఆసరా పెన్షన్‌ ‌లబ్దిదారులు 28,47,855 మాత్రమే 2023 నాటికి సంఖ్య 43,81,338కు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. 2014లో ఆసరా కింద నెలకు ఇచ్చిన పెన్షన్‌ ‌మొత్తం రూ.67 .47 కోట్లు నేడు నెలకు రూ.976.42 కోట్ల ఆసరా దివ్యాంగుల పెన్షన్‌ ‌రూ.3016 నుండి రూ.4016 లకు పెంపు 5 లక్షల 11 వేల 656…

మతమౌఢ్యం ఫలితమే-మణిపూర్ మంటలు

మణిపూర్ లో జరిగిన సంఘటన మానవత్వానికి మాయని మచ్చ.సంఘటన  జరిగి 77 రోజులు గడచిన,సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయి బయటి ప్రపంచానికి తెలిసేంత  వరకు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించలేదంటే,. సుప్రీంకోర్టు కేంద్రాన్ని “మీరు చర్యలు తీసుకుంటారా? లేక మేము తీసుకోవాలా” అని హెచ్చరిస్తే గానీ కేంద్రం స్పందించలేదంటే..  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ఉదాసీనంగ…