NEWS

NEWS

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 31: మండలంలోని మంగళపల్లి గ్రామానికి చెందిన గుమ్మల్ల సాయి రెడ్డి కి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును ఆమనగల్లు మండల వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి అందజేశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సహకారంతో మంజూరైన రూ.62,500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి సోమవారం బాధితునికి…

ముత్యాల ధర్మశాల ను ఎండోమెంట్ నుంచి తొలగించాలనీ మంత్రికి వినతి.

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 31:ముత్యాల ధర్మశాలను  ఎండోమెంట్ నుండి తొలగించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు ఇంద్రకరణ్ రెడ్డిని, ఎండోమెంట్ కమిషనర్లను కలిసిన వికారాబాద్  ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని ముత్యాల ధర్మశాలను ఎండోమెంట్ నుండి తొలగించాలని వినతి పత్రం…

మర్పల్లిలో రోడ్లు డివైడర్స్ సెంట్రల్ లైటింగ్ కు నిధులు మంజూరు చేయాలని మంత్రికి ఎమ్మెల్యే వినతి.

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 31:  తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలు మరియు గృహనిర్మాణ శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డిని కలిసిన, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్. వికారాబాద్ కు నూతన రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి “96 కోట్లు” మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. మర్పల్లి మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ మరియు…

సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు ఇంటింటా ఎన్నోవేటర్ : జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 31: ఇంటింటా ఇన్నోవేటర్ ఆవిష్కరణలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఇంటింటా ఎన్నోవేటర్ అనే కూడా పత్రికను కలెక్టర్ ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఆవిష్కరణల ద్వారా తమలోని సృజనాత్మకతను వెలికితీసే “ఇంటింటా ఇన్నోవేటర్”…

నీట మునిగిన నందన్ రతన్ ప్రైడ్ కాలనీ

పటాన్ చెరు,ప్రజాతంత్ర, జూలై 31: గత మూడు సంవత్సరాలుగా పటాన్ చెరు డివిజన్ పరిధిలోని నందన్ రతన్ ప్రైడ్ కాలనీలో చిన్నపాటి వర్షానికి చెరువులు పొంగి ఇల్లు అన్ని నీట మునుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సి.గోదావరి అంజిరెడ్డి ఆరోపించారు. సోమవారం గోదావరి అంజిరెడ్డి నందన్ రతన్ ప్రైడ్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా…

ఎల్బీనగర్ నియోజక వర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

హయత్ నగర్, ప్రజాతంత్ర, జూలై 31 : ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని అన్ని కాలనీల్లో మౌలిక వసతులు కల్పించి, ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎల్బీనగర్ నియోజకవర్గం శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం హయత్ నగర్ డివిజన్ కుంట్లూర్ రోడ్డులో దత్తాత్రేయ కాలనీలో డ్రైనేజీ, వాటర్ లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే దేవిరెడ్డి…

బీరప్ప గుడి పునర్నిర్మాణానికి కృషి చెయండి : కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ

మేడ్చల్, ప్రజాతంత్ర, జులై 31 : భీరప్ప గుడి పునర్నిర్మాణానికి కృషి చేయాలనీ మంత్రి మల్లారెడ్డిని మేడ్చల్ పట్టణ కురుమ సంఘం నాయకులు, సభ్యులు కలసి కోరారు. సోమవారం మేడ్చల్ పట్టణంలోని శ్రీశ్రీశ్రీ వీరభద్ర కురుమ సంఘం ఆధ్వర్యంలో మేడ్చల్ పట్టణంలోని భీరప్ప కామరాతి దేవాలయం పునర్నిర్మాణం చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ…

లైన్ మెన్ సాహసం కు సలామ్ ..వీక్షించండి

అతి భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్ సర్కిల్ ,  కొత్తగూడ  సెక్షన్ పరిధిలోని గంగారాం కొత్తగూడ మండలాలు దట్టమైన అడవులతో వాగులు వంకలతో పోల్ లు , ట్రాన్స్ఫార్మర్లు  మునిపోయినాయి . ఈ నేపథ్యంలో   పెగడపల్లి సబ్‌స్టేషన్‌లోని 11కేవీ పొగుళ్లపల్లి ఫీడర్‌ భారీ వర్షాల కారణంగా  గురువారం  బ్రేక్ డౌన్ అయ్యింది . బ్రేక్ డౌన్…

ప్రజల భాగసామ్యమంటె గిదేనా!

బళ్ళు శెరువులాయె,బల్లలు నీల్ల మీద తేలుడాయె!  యే సౌలతుల్లేక బడిపోరల్లకు తిప్పలై సదువు సట్టుబండలాయె! అయితె అయింది గని గీ ము చ్చటబయటికి తెల్వనియ్యకుండ్రి. మీడియా,విద్యార్థి సంఘాలు ఎన్జీవోలను బళ్ళెకు రానీయకుండ్రి! ఎంత           తిప్పలయినా,సౌలతుల్లేకున్నా మీ సావు మీరు సావుండ్రి గని బయిటోళ్ళకు గీ ముచ్చట యెరుకైతె లోకవంత యెరికైతది!…

స్వరాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులా?

ప్రభుత్వ కార్య క్రమాల అమలు  ప్రజాబి •ప్రాయాన్ని సేకరి ంచే క్ర మంలో  సామా జిక రాజ కీయ ఆర్థిక చారి త్రక సాం స్కృతిక అంశాల పైన  సమాజంలో జరుగుతున్న చర్చను ఎక్కడి కక్కడ ఎప్పటికప్పుడు  విస్తృత పరిచే విషయంలో   పత్రికలు… ఆ పత్రికలకు  ప్రతి నిధులుగా వ్యవహ రిస్తున్నటువంటి జర్నలిస్టులు  క్రియాశీలక…