NEWS

NEWS

బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకులపై అధిష్టానం చర్యలు తీసుకోవాలి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 31.  కొంతమంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఒక ఫామ్ హౌస్ లో సమావేశమై పార్టీ అధిష్టానం ఆదేశాలను ధిక్కరించి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని వారిపై బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కోరారు. సోమవారం స్థానిక విలేకరులకు…

జర్నలిస్టుల హామీలను సీఎం కేసీఆర్ జర్నలిస్టుల హామీలను సీఎం కేసీఆర్ వెంటనే నెరవేర్చాలి

మహేశ్వరం, ప్రజాతంత్ర జూలై 31: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్క జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు వెంటనే ఇవ్వాలని రంగా రెడ్డి జిల్లా టియుడబ్ల్యూజే మాజీ అధ్యక్షులు అనంతుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎన్నోసార్లు హామి ఇచ్చారే తప్పా, ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆగ్రహం…

గ్రామపంచాయతి సిబ్బంది సమ్మెకు సంఘీభావం తెలిపిన బిఎస్పి నాయకులు

కందుకూరు,జూలై 31 : రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతి కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలో సమ్మె చేస్తున్న గ్రామపంచాయతి సిబ్బందికి బహుజన సమాజ్ పార్టీ నాయకులు సంఘీభావం తెలియజేశారు.ఈ సందర్భంగా బీఎస్పీ మహేశ్వరం నియోజకవర్గ మహిళా కన్వీనర్ ఇందుమతి మాట్లాడుతూ,గ్రామ పంచాయతి సిబ్బంది గత 25 రోజులుగా వారి న్యాయమైన…

సీజనల్ వ్యాధుల పట్ల వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలి.

 ఆమనగల్లు, ప్రజాతంత్ర జూలై 31. వర్షాకాలంలో ప్రభలే సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ ఓ వెంకటేశ్వర్లు వైద్య సిబ్బంది వైద్యాధికారులకు సూచించారు. సోమవారం ఆమనగల్లు పట్టణంలో ప్రభుత్వ కమ్యూనిటి హెల్త్ సెంటర్ ను సందర్శించి వైద్య ఆరోగ్య కార్యక్రమాల పై సమీక్షించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ వర్షాలు ప్రారంభమైన…

అనాధల సమస్యలు అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31 : అనాథలకు సిఎం కేసీఆర్ ఇచ్చిన హమీలు అమలు చేయాలని, ఇందుకోసం ఈ నెల 3న జరిగే అసెంబ్లీ సమావేశాలలో చర్చించాలని కోరుతూ సోమవారం యూసుఫ్ గూడలోని ఉమెన్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్, అడ్మిన్ ఆఫీసర్ సునందకు వినతి పత్రం అందజేసినట్లు అనాథల హక్కుల పోరాట వేదిక…

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 31. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమంతంగా ఉండాలని ఆమనగల్లు ప్రభుత్వ వైద్య అధికారి పరీకత్ అన్నారు. సోమవారం మున్సిపాలిటీలోని  సూర్యలక్ష్మి పత్తి మిల్లులో అవగాహన సదస్సు, ఆరోగ్య వైద్య శిబిరము నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కండ్ల కలక, కీటక జనిత వ్యాధులు సాంక్రమిక వ్యాధులు టీబీ వ్యాధి…

మహిళల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు

జూలై 31: రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. సోమవారం బైపాస్ రోడ్ లోని పాత డిఆర్డిఏ కార్యాలయంలో గల జిల్లా సమాఖ్య సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సమాఖ్య సమావేశానికి ఆయన జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్…

సమస్యల పరిష్కారానికి తపస్ ఉద్యమ బాట : రాష్ట్ర కార్యదర్శి సింగోజు జనార్ధన్

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 31 : రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల జీవితాన్ని దుర్భరం చేస్తున్న సిపిఎస్ భూతాన్ని అంతం చేయడానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని చేపట్టామని, అందరూ ఈ ఉద్యమంలో పాల్గొని మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేల్కొలిపి తమ సమస్యను పరిష్కరించాల్సిన కృషి చేయాల్సిన…

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డాక్టర్ సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్ర1జాతంత్ర జులై 31 : లింగోజిగూడా డివిజన్ నందు గతంలో మూడు కోట్ల 16 లక్షలు రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులను ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మంజూరు చేయించడం జరిగింది.దానిలో భాగంగా ఈ రోజు మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు కలిసి పలు శంకుస్థాపన కార్యక్రమంలో సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.దానిలో…

ముదిరాజుల రిజర్వేషన్ సమస్యలను పరిష్కరించాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31 : ముదిరాజుల రిజర్వేషన్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ముదిరాజ్ చైతన్య వేదిక కార్యవర్గ సభ్యులు శివ ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బిసి సాధికారత భవన్ లో ముదిరాజులకు రాజ్యంగ బద్దంగా రావాల్సిన హక్కుల కోసం ‘ఆలోచనపరుల మేధోమధనం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా శివ ముదిరాజ్…