NEWS

NEWS

లక్షల కోట్ల రుణమాఫీ ఎవరి కోసం?

మోదీ ప్రభుత్వ హయాంలో పెరుగుతున్న రుణాల మాఫీ, నోట్ల రద్దు, ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి వంటి నోటిఫికేషన్‌ల ద్వారా సామాన్యులు తమ సొంత డబ్బును ఉపయోగించుకోకుండా అడ్డుకుంటున్నారు, అయితే బడా పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ వల్ల ప్రయోజనం చేకూరుతుంది.  మార్చి 2023తో ముగిసిన సంవత్సరంలో బ్యాంకులు రూ. 2.09 లక్షల కోట్లకు పైగా (సుమారు  యుఎస్‌  ‌వి…

వైద్య సేవలు మరింత పటిష్టం

అత్యవసర సమయాల్లో ఉపయోగించే 108, 102తో పాటు, దురదుష్టవశాత్తు చనిపోయిన వారి పార్థీవ దేహాలను ఉచితంగా తరలించే హర్సె వాహనాలు ఎంతో విలువైన సేవలు అందిస్తున్నాయని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. అయితే కొన్ని వాహనాలకు కాలం చెల్లిపోవడంతో తరుచూ మరమ్మతులకు గురవుతున్నాయని, ఈ నేపథ్యంలో పాత వాహనాల స్థానంలో కొత్తవి సమకూర్చుకోవడంతో పాటు, అవసరమున్నట్లు…

కొత్తగా 204 అంబులెన్సులు, 228 అమ్మ ఒడి వాహనాలు

అదనంగా 34 పార్థివ వాహనాలు అందుబాటులోకి మొత్తం 466 వాహనాలు ఆగస్టు 1న ప్రారంభం పెరుగనున్న అత్యవసర సేవల విస్తృతి హైదరాబాద్‌ ‌ప్రజాతంత్ర జూలై 28 : రాష్ట్రంలో 108 అంబులెన్సులు, 102(అమ్మ ఒడి), హర్సె(పార్థివ వాహనాల) సేవల కోసం కొత్తగా 466 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. సీఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు వైద్యారోగ్య శాఖ…

శాంతించిన వరుణుడు..కొనసాగుతున్న వరదలు

ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలు వరంగల్‌ ‌నగరంలో బాధితులను అధికారులు ఆదుకోలేదు…ప్రజల ఆగ్రహం మూడు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన వరుణుడు గురువారం నుండి శాంతస్వరూపుడిగా మారాడు. అయినప్పటికీ ఇంకా వాగులూ, వంకలు ఉరకలు వేస్తూనే ఉన్నాయి. మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నా గత వారం రోజులుగా పడుతున్న వానల వల్ల జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. పంటలకు…

వరదలను ఎదుర్కునడంలో సర్కార్‌ ‌విఫలం

సహాయక చర్యల్లో తీవ్ర నిర్లక్ష్యం జిహెచ్‌ఎం‌సి ముందు కాంగ్రెస్‌ ఆం‌దోళన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 28 : హైదరాబాద్‌లో వరదలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రభుత్వం  పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. జీహెచ్‌ఎం‌సీ  ప్రధాన కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.  వర్షాలు,…

వరదలొస్తే కంట్రోల్‌ ‌రూమ్‌ ఏర్పాటు చేయరా…?

ఎన్నికలప్పుడు వార్‌ ‌రూములు మాత్రం ఏర్పాటు చేస్తారా భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం చర్యలపై హైకోర్టు వ్యాఖ్యలు పిల్‌ను విచారణకు స్వీకరించిన •న్నత న్యాయస్థానం ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యంపైనా హైకోర్టు అసహనం హైదరాబాద్‌, ‌జూలై 28(ఆర్‌ఎన్‌ఎ) : ‌వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఎలాంటి ఆసరా కల్పిస్తున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.…

ఓఆర్‌ఆర్‌ ‌టెండర్ల సమాచారంలో గోప్యత ఎందుకు

ఓ ఎంపీకి సమాచారం ఇవ్వకపోతే ఎలా? పదిహేను రోజుల్లోగా అడిగిన సమాచారాన్ని ఇవ్వండి రేవంత్‌ ‌పిటిషన్‌పై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌, ‌జూలై 28(ఆర్‌ఎన్‌ఎ) : ఓఆర్‌ఆర్‌ ‌టెండర్ల సమాచారాన్ని గోప్యంగా ఉంచడంలో అర్థం లేదని, ఓ ఎంపీ అడిగితే దానిని ఎందుకు ఇవ్వడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అడిగిన సమాచారాన్ని లిఖితపూర్వకంగా…

31‌న రాష్ట్ర కేబినెట్‌ ‌సమావేశం

వరదలు, ఆర్‌టీసి ఉద్యోగుల జీతాల పెంపు పలు అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం ఆగస్టు 3 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 28 : ఈ నెల 31 సోమవారం రోజున మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్‌ ‌సమావేశాన్ని నిర్వహించాలని సిఎం కెసిఆర్‌ ‌నిర్ణయించారు. డా।। బిఆర్‌ అం‌బేద్కర్‌ ‌రాష్ట్ర సచివాలయంలో…

భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థం

ఎప్పుడూ పడనంతగా భారీ వర్షంతోనే తీవ్రనష్టం ములుగు జిల్లా కొండాయి గ్రామ వరదల్లో 8 మంది మృతి…అన్ని విధాలుగా అండగా ఉంటామన్న మంత్రి మోరంచలో ఎమ్మెల్యే పర్యటన…బాధితులకు ఆదుకుంటామని హావి• నిజామాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు….శ్రీరాంసాగర్‌లో 32 గేట్లు ఎత్తి నీటి విడుదల నిండుకుండల్లా జంట జలాశయాలు మున్నేరులో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకు…

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం

రాత్రికి 60 అడుగులు చేరుకునే అవకాశం బాధితులకు సేవలు అందించేందుకు మూడు ఎన్‌డిఆర్‌ఎఫ్‌ ‌బృందాలు సిద్ధం అత్యవసర పరిస్థితుల కోసం ఆర్మీ హెలీక్యాఫ్టర్‌ ఏర్పాటు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 28 : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికే రెండుసార్లు పెరుగుతూ తగ్గుతూ వొచ్చిన గోదావరి శుక్రవారం ఉదయం 47.6 అడుగులు ఉఉండగా…