NEWS

NEWS

అర్చకుల హర్షం.. ఆశీర్వాదం

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: చిన్న చిన్న గ్రామాలలో ఉన్న పురాతన దేవాలయాలకు కూడా ధూప దీప నైవేద్యాలకు నిధులు కేటాయించి బ్రాహ్మణులకు తోడ్పాటు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమేనని ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు కలకుంట్ల వెంకట నరసింహచార్యులు అన్నారు. సమాజ ప్రగతికి, నలుగురికి ఉపయోగపడే పనులు…

కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించడం హర్షానీయం

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30:కేంద్ర ప్రభుత్వం దేశంలోని మహిళలకు రాఖీ పౌర్ణమి కానుకగా గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించడం హర్షానీయమని భారతీయ జనతా పార్టీ మీడియా సెల్ సిద్దిపేట జిల్లా కన్వీనర్ గోనె మార్కండేయులు అన్నారు. ఆయన  సిద్దిపేటలో మాట్లాడుతూ గృహోపయోగ ఎల్పిజి సిలిండర్ పై కేంద్రం రూ.200 చొప్పున  తగ్గించిందన్నారు.అలాగే ఉజ్వల పథకం కింద…

త్వరితగతిన పనులు పూర్తి చేయాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: కమిషనర్ సంపత్ కుమార్,మాజీ చైర్మెన్ కడవెర్గు రాజనర్సు కరీంనగర్ రోడ్డు వైపున వైశ్య సదన భవనం నిర్మాణం పనులను పరిశీలించారు. వైశ్య సధన భవనం ఎదురుగా గల వైశ్య ఫంక్షన్ హాల్ కి ప్లాస్టరింగ్ చేపించి రంగులు వేపించాలని మహేష్ ఈ ని ఆదేశించారు. వైశ్య సధన భవనం చుట్టు పచ్చదనం…

సమాన విద్యావకాశాలు లేని జాతీయ విద్యా విధానం

‘‘ఉన్నత విద్య  లక్ష్యాలలో ఒకటి, తాజా జ్ఞానాన్ని సృష్టించడం, నిత్యం బోధించే ఉద్దేశ్యంతో పాటు సమాచార సమాజాన్ని నిర్మించడమే. ఈ పేర్కొనబడిన  ఆదేశం ఉన్నత విద్యాసంస్థల అధ్యాపకుల నుండి, ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యా కేంద్రాలలో పరిశోధనలను చేపట్టాలని ఆశిస్తోంది. నిరంతర పరిశోధన చేపట్టాలనే ఈ అంతర్నిర్మిత నిరీక్షణ విదేశాల్లో అనేక ఉన్నత విద్యాసంస్థలకు ప్రత్యేకతను…

సెప్టెంబర్‌ 1‌న స్వాతంత్య్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలు

ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌సందేశం ఏర్పాట్లపై సిఎస్‌ ‌శాంతికుమారి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : ‌స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలను సెప్టెంబర్‌ 1‌వ తేదీన హెచ్‌ఐసిసిలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలియచేసారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల…

కాంగ్రెస్‌తోనే పాలమూరు జిల్లాకు న్యాయం

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన గద్వాల బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ నాయకులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : ‌తెలంగాణ వొచ్చినా పాలమూరు గోస తీరలేదని, కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వొస్తేనే పాలమూరు జిల్లాకు న్యాయం జరుగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్‌…

దళిత ముఖ్యమంత్రి హావి ఎవరిది?

మూడెకరాల హావి గుప్పించిందెవరు బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కవితకు కాంగ్రెస్‌ ఎంఎల్‌సి జీవన్‌ ‌రెడ్డి సూటి ప్రశ్న కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : ‌తాము ఫాల్స్ ‌హావి•లు ఇవ్వడం కాదు..వి•రే దళిత ముఖ్యమంత్రి అని ఇచ్చిన హావి•ని నిలబెట్టుకోలేదని బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి విమర్శలు గుప్పించారు. మంగళవారం జీవన్‌రెడ్డి వి•డియాతో మాట్లాడుతూ…ఫాల్స్…

తెలంగాణలో టిడిపి ఒంటరి పోరు

అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్న పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ బలంగా ఉన్న చోట నేతలు విస్తృతంగా పర్యటించాలని సూచన న్యూ దిల్లీ, ఆగస్ట్ 29 : ‌వొచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీచేయాలని నిర్ణయించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై టిడిపి దృష్టిసారించింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను…

డబ్బు సంచులతో దిగుతున్నారు

మిడతల దండులా పడుతున్నారు ప్రశ్నించే గొంతును చట్టసభలోకి రాకుండా యత్నం ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు ములుగు, ప్రజాతంత్ర, అగస్టట్ 29 : ‌తనను ఓడించడానికి వివిధ బిఆర్‌ఎస్‌ ‌నాయకులు డబ్బు సంచులతో దిగుతున్నారని అంటూ ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆమె వి•డియాతో మాట్లాడుతూ..ప్రజాసేవకు-డబ్బు సంచులకు…

సంచార జాతులు అధికారంలో భాగస్వాములు కావాలి

కానీ..ఆధిపత్య కులాల ఆధిపత్యంలో సాధ్యం కాదు రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో బీజేపీ ఎమ్మేల్యే ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : ‌సమాజ గమనాన్ని ముందస్తుగా అర్ధం చేసుకుని అప్రమత్తం చేసే మేధావులు సంచార జాతులు అధికారంలో భాగస్వామ్యులు కాలేకపోతున్నారని బీజేపీ ఎమ్మేల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. విముక్త సంచార జాతుల దినోత్సవం సందర్భంగా…