NEWS

NEWS

వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31:జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్  కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకర్లు వ్యవసాయశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి రైతు రుణమాఫీ 2018 పై సమీక్షించారు. జిల్లాలో మొత్తం 1,75,719 రైతులకు గాను 1360.48 కోట్ల రూపాయల రుణమాఫీ వర్తించనుందని, 99 వేల 999 రూపాయల లోపు రుణం ఉన్న  79178 మంది రైతులకు…

సైబర్ నేరాల గురించి  అవగాహన కల్పించిన పోలీసులు

చిన్నకోడూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31:చిన్నకోడూరు మండలం అల్లిపూర్ గ్రామంలో ఉన్న  కేజీబీవీ స్కూల్ బాలికలకు….మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, మరియు తదితర అంశాల గురించి  అవగాహన కల్పించిన చిన్నకోడూర్ ఎస్ఐ సుభాష్ గౌడ్, సిద్దిపేట షీటీమ్ సిబ్బంది.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మాట్లాడుతూ కమ్యూనిటీ…

మంత్రి హరీష్ రావుకు రాఖీ కట్టిన  సిద్దిపేట మహిళ నాయకులు

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్31:రాఖీ పౌర్ణమి పర్వదినం  సందర్భంగా హైదరాబాద్ లోని  మంత్రి హరీశ్ రావు నివాసంలో ఘనంగా జరిగిన వేడుకలు.. రాఖీ కట్టి మంత్రి హరీష్ రావు కి  శుభాకాంక్షలు తెలిపిన సిద్దిపేట మహిళ నాయకులు .. ఈ సందర్భంగా అక్కచెల్లెళ్ళకు  పండుగ శుభాకాంక్షలు తెలిపి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. అలాగే…

సిద్ధిపేటగడ్డ బాల సాహిత్యపు అడ్డా

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31: తెలుగు సాహిత్యంలో బాలసాహిత్యం ఓ బలమైన పార్శ్వం. ఇది రెండు పాయలుగా సాగి సాహిత్య క్షేత్రాన్ని మరింత సుసంపన్నం చేస్తూ వస్తున్నది. బాలలకోసం బాలలు రాయడం ఒక పధ్ధతైతే, బాలల కోసం పెద్దలు రాయడం మరో పధ్ధతి. కవిత్వం, కథ, జీవితచరిత్రలు,ఇలా భిన్న ప్రక్రియల్లో రచనలు సాగుతూ బాలల లోకంలో…

తహశీల్దార్ కార్యాలయం వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ కష్టాలు

చిన్నకోడూరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 31: చిన్నకోడూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ నుండి మాచాపూర్ వెళ్లే రోడ్డులో వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం. తహశీల్దార్ కార్యాలయంతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు,ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు, కళాశాలకు ఈ రోడ్డు మార్గం ద్వారానే వెళ్ళాలి. తరుచూ రోడ్డుపై నిలుపుతున్న వాహనాలతో పాటు ఇదే అనువుగా తీసుకుని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి…

కాంగ్రెస్‌లో రెండు సీట్ల లొల్లి

రెండేసి సీట్ల కేటాయింపు విషయమై తెలంగాణ కాంగ్రెస్‌లో పెద్ద తలనొప్పిగా తయారైంది. ఇంకా అభ్యర్ధుల ఎంపికపైనే ఆ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తున్న క్రమంలోనే  తమతో పాటు తమ కుటుంబ సభ్యులకుకూడా స్థానం కేటాయించాలంటూ సీనియర్‌ నాయకులు చేస్తున్న ఒత్తిడి  తీవ్ర గందరగోళానికి దారి తీస్తున్నది. ఈ విషయం అధిష్టానం చూసుకుంటుందని స్థానిక నాయకత్వం చేతులు…

ముసుగులు

ముసుగులు చిత్ర విచిత్రాలు కనిపెట్టకపోతే కావచ్చు కన్నీటి పర్యంతం కొన్ని మనసులు దోచుకుంటే సంపదను, సర్వస్వాన్ని దోచుకునేవి మరికొన్ని మేలు చేసేవి, కీడు చేసేవి ఉంటాయి పక్క పక్కనే విభజన చేసి చూడకపోతే నష్టమే జోకర్‌ ‌ముసుగులు సర్కస్‌ అసెట్‌ ‌నవ్వినా, ఏడ్చినా ఉయ్యాలలూపుతాయి నవ్వుల్లో బుడ్డరఖాన్‌ ‌వేషాలు రక్తి కట్టిస్తాయి నాటకాన్ని తన్నులు తిన్నా,…

పరస్పర సహకారానికి చిహ్నం – రక్షాబంధన్‌

మన  దేశంలో  నిర్వహించుకునే ప్రతి పండుగకు ఒక బలమైన కారణం ఉంటుంది.అది మన భారతీయ సంప్రదాయాల వెనుక దాగిన రహస్యం. మన ప్రాచీనులు  ఒక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఏ నక్షత్రం ఉంటే..  ఆ మాసానికి ఆ నక్షత్ర పేరును పెట్టడం జరిగింది. ఆ విధంగానే శ్రవణా నక్షత్రం పౌర్ణమి నాడున్నందున ఈ మాసం…

ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు కోర్టు గ్రీన్‌ ‌సిగ్నల్‌

‌హైదరాబాద్‌, అగస్ట్, 30 (ఆర్‌ఎన్‌ఎ) : ఉపాధ్యాయుల బదిలీలపై కేసీఆర్‌ ‌ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. తుది తీర్పుకు లోబడి బదిలీలు ఉండాలని తెలంగాణ సర్కారుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీచర్‌ ‌బదిలీలపై మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. టీచర్‌ ‌యూనియన్‌ ‌నేతలకు 10 అదనపు పాయింట్లను హైకోర్టు తప్పు పట్టింది.…

ఎవరితో పొత్తులు ఉండవు

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ఆగస్ట్ 30 : ‌సోలాపూర్‌ అక్కచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు..100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పురాతన ఆలయంలో ప్రతి రాఖీ పౌర్ణమికి రథయాత్ర ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ..ఈ రథయాత్రలో పాల్గొనడం సంతోషకరంగా ఉందని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. బుధవారం సోలాపూర్‌ ‌మార్కండేయ రథయాత్రలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం…