కాంగ్రెస్ డిక్లరేషన్ మోసపూరిత ప్రకటన
ముందుగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలి అప్పుడే ప్రజలకు నమ్మిక కుదురుతుంది: కొప్పుల హైదరాబాద్,సెప్టెంబర్1: ఎన్నికలకు ముందు దళితులను, గిరిజనులను కాంగ్రెస్ డిక్లరేషన్పేరిట మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. అదేదో వారు పాలిస్తున్న రాష్టాల్ల్రో అమలు చేసివుంటే ప్రజలు నమ్మేవారని అన్నారు. అక్కడ చేయకుండా ఇక్కడ ప్రకటన…
