NEWS

NEWS

రానున్న ఎన్నికల్లో బిజెపి విజయం ఖాయం

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: రాష్ట్రంలో ప్రజలు బీజేపీ పార్టీని కోరుకుంటున్నారని కచ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇన్ చార్జి బి. జనార్థన్ రెడ్డి అన్నారు. సోమవారం అనంతపద్మనాభ స్వామిని స్థానిక నాయకులతో కలిసి  దర్శించుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ. రాష్ట్రంలో బీఆర్ఎస్ , ఎంఐఎం…

రుణమాఫీ జమ అయిన రైతులకు కొత్త పంట రుణాలు

జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: జగదేవపూర్ మండల వ్యాప్తంగా తేది.11-12-2023  నాటికి బ్యాంకులో పంట రుణం తీసుకొని చెల్లించని రైతులకు రుణమాఫీ డబ్బులు జమవుతున్నాయని ఇప్పటివరకు మండలంలో 2826 మంది రైతులకు రూ. 13 కోట్లు రుణమాఫీ డబ్బులు జమ అయ్యాయని మండల వ్యవసాయ అధికారి యు వసంతరావు తెలియజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇంకా…

పోస్టల్ శాఖలో ప్రమాద బీమా ప్రజలకు దీమా

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: అతి తక్కువ ప్రీమియంతో 10 లక్షల ప్రమాద బీమా పాలసీని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ బాలేశ్వర గుప్తా అన్నారు. సోమవారం యాలాల మండల కేంద్రంలో పోస్టల్ శాఖ ఏర్పాటు చేసిన ప్రమాద బీమా పాలసీ, బీమా పాలసీలపై అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పోస్ట్ ఆఫీస్ లోను…

ఆదర్శంగా నిలుస్తున్న ఉత్తమ ఉపాధ్యాయుడు

జగదేవ్ పూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11:జగదేవపూర్ ఆదర్శ పాఠశాలలో టీజీటీ తెలుగు ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న వి.నరేందర్ గ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా నిలిచిన ఫలితం విదితమే. ఈ ఉపాధ్యాయుడు తన దృష్టిని ఇతర ప్రభుత్వ పాఠశాలలపై కూడా సారించారు.మార్కుక్ మండలం లోని అంగడి కిష్టాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలకు సుమారు 20…

లక్ష్మీ ప్రసన్నకు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలి రామ్మోహన్ గౌడ్

వనస్థలిపురం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11:మహిళా సాధికారిత కోసం కృషి చేస్తున్న మాజీ కార్పొరేటర్ ముద్ద గౌని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ కే ఎల్బీనగర్ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని, మాజీ కార్పొరేటర్లు సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఎల్బీనగర్ టీఆర్ఎస్ ఇన్చార్జి ముద్దగావ్ని రామ్మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేటర్…

రామంతాపూర్  డివిజన్ సమస్యలపై విస్తృత పర్యటన బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ది బండారి లక్ష్మా రెడ్డి  

 ఉప్పల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11:  రామంతాపూర్ డివిజన్ లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉప్పల్ నియోజకవర్గ   బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం  బండారి లక్ష్మారెడ్డి,  ఉప్పల్ బిఆర్ఎస్ సీనియర్  నాయకులు గంథం నాగేశ్వరావు తో కలిసి రామంతపూర్  శ్రీరామ కాలనీలోనిమహంకాళి అమ్మవారి కి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ…

బండి సంజ‌య్ కు ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ సంపూర్ణ మద్దతు : కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల

ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ ఆధ్వర్యంలో ‘హాలిడే ఇన్-హాజలెట్ హోటల్’ న్యూ జెర్సీలో లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ అఫ్-బీజేపీ కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ బండి సంజ‌య్ ను హిందు హృదయ్ సామ్రాట్ ఫైర్ బ్రాండ్ గా, పవర్ బ్రాండ్ గా, తెలంగాణ బీజేపీ ఇమేజ్ ట్రాన్స్ఫార్మర్ బ్రాండ్ గా, నలభై యేండ్లు…

విమోచన దినం కోసం రాజీలేని పోరాటం : బండి సంజయ్:

  తెలంగాణ ప్ర‌భుత్వం విమోచన దినోత్సవం అధికారికంగా జరపక పోవడం అంటే తెలంగాణ ప్రజలను అవమానపరచడమేనని బండి సంజ‌య్ వ్యాఖ్యానించారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ ఆధ్వర్యంలో ‘హాలిడే ఇన్-హాజలెట్ హోటల్’ న్యూ జెర్సీలో లో నిర్వహించిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పాల్గొని ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించారు.…

సిద్దిపేట లో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో బీఫార్మసీ కళాశాల

    ప్రారంభించిన మంత్రులు హరీష్ రావు,సబితా ఇంద్రారెడ్డి   సిద్దిపేట చిన్నకోడూరు మండలంలోని రామాంచ లో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ రంగనాయక స్వామి బీఫార్మసీ కళాశాలను సోమవారం మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్…

విజయభేరి సభకు భారీగా తరలిరండి…: పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి

  కొడంగల్ నేతల చేరిక సందర్భంగా రేవంత్ రెడ్డి కొడంగల్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. కొడంగల్ ను అభివృద్ధి చేస్తామన్న బీఆరెస్ నేతలు ఐదేళ్లలో నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఆదివారం జూబ్లిహిల్స్ లోని తన నివాసంలో కొడంగల్ నియోజకవర్గం బొమ్రాస్ పేట్, దౌల్తాబాద్ నియోజకవర్గాలకు చెందిన పలువురు…