NEWS

NEWS

రవీంద్రభారతిలో ఘనంగా ‘నియో ఫియస్టా-2023

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : సెయింట్ జోసెఫ్స్ డిగ్రీ, పీజీ కళాశాల విద్యా సంవత్సరంలో కొత్త బ్యాచ్ విద్యార్థుల స్వాగత కార్యక్రమం శుక్రవారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల గాయక బృందంచే మధురమైన ప్రార్థన పాట ద్వారా కార్యక్రమం ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ రెవ, ఆంథోనీ సగయరాజా, కరస్పాండెంట్…

రవీంద్రభారతిలో ఘనంగా ‘నియో ఫియస్టా-2023

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : సెయింట్ జోసెఫ్స్ డిగ్రీ, పీజీ కళాశాల విద్యా సంవత్సరంలో కొత్త బ్యాచ్ విద్యార్థుల స్వాగత కార్యక్రమం శుక్రవారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల గాయక బృందంచే మధురమైన ప్రార్థన పాట ద్వారా కార్యక్రమం ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ రెవ, ఆంథోనీ సగయరాజా, కరస్పాండెంట్…

నాచారం డివిజన్ లో ఇన్సూరెన్స్ కార్డుల పంపి ణి బీసీ సెల్ అధ్యక్షులు ఎర్రగొల్ల విఠల్ యాదవ్

ఉప్పల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15:  ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) ఆద్వర్యంలో ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ కార్యక్రమం నాచారం డివిజన్ లోని అన్నపూర్ణ కాలనీ అంబేద్కర్ భవన్ లో 300 మందికి ఇన్సూరెన్స్ చేయించామని బీసీ సెల్ అధ్యక్షులు ఎర్రగొల్ల విఠల్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా విఠల్యాదవ్ మాట్లాడుతూ ఉచిత…

నాచారం డివిజన్ లో ఇన్సూరెన్స్ కార్డుల పంపి ణి బీసీ సెల్ అధ్యక్షులు ఎర్రగొల్ల విఠల్ యాదవ్

ఉప్పల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15:  ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) ఆద్వర్యంలో ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ కార్యక్రమం నాచారం డివిజన్ లోని అన్నపూర్ణ కాలనీ అంబేద్కర్ భవన్ లో 300 మందికి ఇన్సూరెన్స్ చేయించామని బీసీ సెల్ అధ్యక్షులు ఎర్రగొల్ల విఠల్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా విఠల్యాదవ్ మాట్లాడుతూ ఉచిత…

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.పార్టీ పిలుపు మేరకు సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిద్దిపేట పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా…

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.పార్టీ పిలుపు మేరకు సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిద్దిపేట పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా…

5వ మహా సభలకు సున్నపు వసంతంకు ఆహ్వాన పత్రిక 

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 15: చేవెళ్ల మండల ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం నాయకులు సున్నపు వసంతంను మర్యాద పూర్వకంగా కలిసి శాలవతో సన్మానం చేశామని అంబేద్కర్ సంఘం నాయకులు అన్నారు.ఈ నెల సెప్టెంబర్ మాసంలో 23,24,తేదీలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రంగారెడ్డి జిల్లా 5వ మహా సభలు విజయవంతం చేయాలని…

5వ మహా సభలకు సున్నపు వసంతంకు ఆహ్వాన పత్రిక 

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 15: చేవెళ్ల మండల ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం నాయకులు సున్నపు వసంతంను మర్యాద పూర్వకంగా కలిసి శాలవతో సన్మానం చేశామని అంబేద్కర్ సంఘం నాయకులు అన్నారు.ఈ నెల సెప్టెంబర్ మాసంలో 23,24,తేదీలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రంగారెడ్డి జిల్లా 5వ మహా సభలు విజయవంతం చేయాలని…

తెలంగాణలో మూడోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయం

వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర సెప్టెంబర్ 15: ప్రజాభిమానం పొందిన బిఆర్ఎస్ పార్టీ రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించి మూడవసారి ముచ్చటగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో హ్యాట్రిక్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని రాష్ట్ర సమాచార గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఇటీవలే రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు…

తెలంగాణలో మూడోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయం

వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర సెప్టెంబర్ 15: ప్రజాభిమానం పొందిన బిఆర్ఎస్ పార్టీ రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించి మూడవసారి ముచ్చటగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో హ్యాట్రిక్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని రాష్ట్ర సమాచార గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఇటీవలే రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు…