NEWS

NEWS

సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు. కంటి అద్దాల పంపిణీ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: శేరిలింగంపల్లి నియోజక వర్గం ఆల్విన్ కాలని డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో శుక్రవారం సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించి అద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ట్రస్ట్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ పాల్గొని…

సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు. కంటి అద్దాల పంపిణీ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: శేరిలింగంపల్లి నియోజక వర్గం ఆల్విన్ కాలని డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో శుక్రవారం సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించి అద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ట్రస్ట్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ పాల్గొని…

మృతుడి కుటుంబానికి  ఆర్థిక సహాయం ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర , సెప్టెంబర్ 15: మీర్ పేట్ హెచ్ బీ కాలనీ డివిజన్ రాజీవ్ నగర్ లో నివాసం వుంటున్న పాలమాకుల సుదర్శన్ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు విషయం తెలుసుకున్న ఉప్పల్ నియోజకవర్గ  బి ఆర్  ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి  ఆదేశాల మేరకు  బి ఎల్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్…

మృతుడి కుటుంబానికి  ఆర్థిక సహాయం ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర , సెప్టెంబర్ 15: మీర్ పేట్ హెచ్ బీ కాలనీ డివిజన్ రాజీవ్ నగర్ లో నివాసం వుంటున్న పాలమాకుల సుదర్శన్ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు విషయం తెలుసుకున్న ఉప్పల్ నియోజకవర్గ  బి ఆర్  ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి  ఆదేశాల మేరకు  బి ఎల్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్…

కండ్లపల్లి వాసి ఎమ్.మనేందర్ కు డాక్టరేట్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర సెప్టెంబర్ 15: చిన్నతనం నుంచి ఉన్నతంగా చదివి గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించాలని కళ డాక్టరేట్తో నెరవేరిందని కండ్లపల్లి గ్రామానికి చెందిన మనేందర్  ఆనందం వ్యక్తం చేశారు. పూడూర్ మండలం, కండ్లపల్లి గ్రామానికి చెందిన ఎమ్.మనేందర్ కు ఉస్మానియా యూనివర్సిటీ భౌతికశాస్త్రంలో డాక్టరేట్ ప్రకటించింది. 2017లో ఉస్మానియా యూనివర్సిటీలో భౌతిక శాస్త్ర…

కండ్లపల్లి వాసి ఎమ్.మనేందర్ కు డాక్టరేట్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర సెప్టెంబర్ 15: చిన్నతనం నుంచి ఉన్నతంగా చదివి గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించాలని కళ డాక్టరేట్తో నెరవేరిందని కండ్లపల్లి గ్రామానికి చెందిన మనేందర్  ఆనందం వ్యక్తం చేశారు. పూడూర్ మండలం, కండ్లపల్లి గ్రామానికి చెందిన ఎమ్.మనేందర్ కు ఉస్మానియా యూనివర్సిటీ భౌతికశాస్త్రంలో డాక్టరేట్ ప్రకటించింది. 2017లో ఉస్మానియా యూనివర్సిటీలో భౌతిక శాస్త్ర…

మట్టి గణపతులను ప్రతిష్టించి పూజించాలిఅదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్టించి పూజించాలని  తద్వారా చెరువులు, నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలని, పర్యావరణాన్ని కాపాడాలని సిద్దిపేట్ జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ) శ్రీనివాస్ రెడ్డి  అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం, ఆర్.సి. పురం…

మట్టి గణపతులను ప్రతిష్టించి పూజించాలిఅదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్టించి పూజించాలని  తద్వారా చెరువులు, నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలని, పర్యావరణాన్ని కాపాడాలని సిద్దిపేట్ జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ) శ్రీనివాస్ రెడ్డి  అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం, ఆర్.సి. పురం…