NEWS

NEWS

సర్వేలన్నీ కసిరెడ్డి కే  సానుకూలం

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబరు 15 : కల్వకుర్తి అసెంబ్లీ బిఆర్ఎస్ అభ్యర్థిత్వం  విషయంలో పార్టీ అధిష్టానం పునరాలోచించాలని  బీ ఆర్ఎస్ జిల్లా నాయకుడు కమటం శేఖర్ కోరారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పై తీవ్ర వ్యతిరేకత ఉన్నందున అభ్యర్థి మార్చకపోతే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆమనగల్లు పట్టణంలో శుక్రవారం విలేకరుల…

సర్వేలన్నీ కసిరెడ్డి కే  సానుకూలం

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబరు 15 : కల్వకుర్తి అసెంబ్లీ బిఆర్ఎస్ అభ్యర్థిత్వం  విషయంలో పార్టీ అధిష్టానం పునరాలోచించాలని  బీ ఆర్ఎస్ జిల్లా నాయకుడు కమటం శేఖర్ కోరారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పై తీవ్ర వ్యతిరేకత ఉన్నందున అభ్యర్థి మార్చకపోతే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆమనగల్లు పట్టణంలో శుక్రవారం విలేకరుల…

నీలం మధు రాక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు

పటాన్ చెరు బీఆర్ఎస్ టికెట్ పై కేసీఆర్ పునరాలోచించాలి ఎమ్మెల్యే టికెట్ నీలం మధు ముదిరాజ్ కు కేటాయించాలి సంగారెడ్డి జిల్లా మత్స్య శాఖ డైరెక్టర్ గ్యారాల శ్రీను ఆధ్వర్యంలో చిట్కుల్ నుంచి గణేష్ గడ్డ వరకు పాదయాత్ర టికెట్ విషయంలో కేసీఆర్ మనసు మారాలని ప్రార్థన. పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: నీలం…

నీలం మధు రాక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు

పటాన్ చెరు బీఆర్ఎస్ టికెట్ పై కేసీఆర్ పునరాలోచించాలి ఎమ్మెల్యే టికెట్ నీలం మధు ముదిరాజ్ కు కేటాయించాలి సంగారెడ్డి జిల్లా మత్స్య శాఖ డైరెక్టర్ గ్యారాల శ్రీను ఆధ్వర్యంలో చిట్కుల్ నుంచి గణేష్ గడ్డ వరకు పాదయాత్ర టికెట్ విషయంలో కేసీఆర్ మనసు మారాలని ప్రార్థన. పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: నీలం…

దళిత ముఖ్యమంత్రే ఏజెండాగా ముందుకు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో దళిత ముఖ్యమంత్రే తమ ఏజెండాగా ముందుకెళ్తామని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అథావలె) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ ఎం.వెంకటస్వామి అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎం.వెంకటస్వామి మాట్లాడుతూ తమ పార్టీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర సామాజిక…

దళిత ముఖ్యమంత్రే ఏజెండాగా ముందుకు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో దళిత ముఖ్యమంత్రే తమ ఏజెండాగా ముందుకెళ్తామని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అథావలె) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ ఎం.వెంకటస్వామి అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎం.వెంకటస్వామి మాట్లాడుతూ తమ పార్టీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర సామాజిక…

రాష్ట్ర చరిత్రలో సుదినం..: మంత్రి హరీష్ రావు 

వర్చువల్ గా 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీ ఎం కేసీఆర్… రాష్ట్రంలో 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబిబిఎస్ తరగతులను ప్రగతి భవన్ నుండి వర్చువల్ గా  ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఒక రాష్ట్రం ఒకేసారి…

రాష్ట్ర చరిత్రలో సుదినం..: మంత్రి హరీష్ రావు 

వర్చువల్ గా 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీ ఎం కేసీఆర్… రాష్ట్రంలో 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబిబిఎస్ తరగతులను ప్రగతి భవన్ నుండి వర్చువల్ గా  ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఒక రాష్ట్రం ఒకేసారి…

రాష్ట్రంలో వైట్ కోట్ రెవల్యూషన్…: సీ ఎం కేసీఆర్

ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తూ వైద్యాన్ని పేదలకు అతి చేరువలోకి తెస్తూ, తెలంగాణ రాష్ట్రం ప్రతియేటా పదివేల మంది వైద్యులను తయారుచేసే స్థాయికి చేరుకుని భారత దేశ వైద్య రంగ చరిత్రలోనే విప్లవాన్ని సృష్టిస్తున్నదనీ, దేశానికే ఆదర్శంగా రాష్ట్ర వైద్యరంగం పురోగమించడం తెలంగాణకు గర్వకారణమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. శుక్రవారం శుభముహూర్తాన సిఎం కేసీఆర్ చేతులమీదుగా 9…

విభిన్న రాజకీయ లక్ష్యాలతో సెప్టెంబర్‌ 17

సెప్టెంబర్‌17… తెలంగాణ ప్రజలకు ఈ రోజు ప్రత్యేకం. తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలన  నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న దినం. ఈ రోజును.. విలీన దినంగా జరుపుకోవాల్నా, విమోచన దినమనాలా, స్వాతంత్య్ర దినంగా పరిగణించాలా అనే అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీల నాయకులు ఎవరి అవసరాలకు తగినట్లు వారు…