NEWS

NEWS

కడ్తాల గ్రామపంచాయతీకు స్వచ్ఛ సర్వేక్షన్ – 2023 అవార్డు

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 15 : కడ్తాల గ్రామపంచాయతీ కు స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ -2023 అవార్డు లభించింది. ఈ మేరకు శుక్రవారం కొంగరకలాన్ లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి కు అవార్డు ప్రదానం చేశారు. ఇందులో భాగంగా  కడ్తాల ఉత్తమ గ్రామపంచాయతీ – 2023 గా ఎంపికైందని సర్పంచ్…

కడ్తాల గ్రామపంచాయతీకు స్వచ్ఛ సర్వేక్షన్ – 2023 అవార్డు

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 15 : కడ్తాల గ్రామపంచాయతీ కు స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ -2023 అవార్డు లభించింది. ఈ మేరకు శుక్రవారం కొంగరకలాన్ లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి కు అవార్డు ప్రదానం చేశారు. ఇందులో భాగంగా  కడ్తాల ఉత్తమ గ్రామపంచాయతీ – 2023 గా ఎంపికైందని సర్పంచ్…

విద్యతోనే కుటుంబం, సమాజం దేశం అభివృద్ధి చెందుతుంది

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: విద్యతోనే కుటుంబం సమాజం మరియు దేశం అభివృద్ధి చెందుతుందని జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గ బిసి కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి అన్నారు శుక్రవారం తాండూరు పట్టణంలో బిసి బాలికల కళాశాల వసతి గృహం హాస్టల్ వార్డెన్ స్వప్న ఆహ్వానం మేరకు ప్రభుత్వం అందిస్తున్న ప్లేట్స్ గ్లాసులు…

విద్యతోనే కుటుంబం, సమాజం దేశం అభివృద్ధి చెందుతుంది

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: విద్యతోనే కుటుంబం సమాజం మరియు దేశం అభివృద్ధి చెందుతుందని జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గ బిసి కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి అన్నారు శుక్రవారం తాండూరు పట్టణంలో బిసి బాలికల కళాశాల వసతి గృహం హాస్టల్ వార్డెన్ స్వప్న ఆహ్వానం మేరకు ప్రభుత్వం అందిస్తున్న ప్లేట్స్ గ్లాసులు…

ఈ నెల 18 నుండి గణేష్ గడ్డ సిద్ది గణపతి వార్షిక బ్రహ్మోత్సవాలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన రుద్రారం గణేష్ గడ్డ శ్రీ సిద్ది గణపతి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18వ తేదీ నుండి  28వ తేదీ వరకు వార్షిక…

ఈ నెల 18 నుండి గణేష్ గడ్డ సిద్ది గణపతి వార్షిక బ్రహ్మోత్సవాలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన రుద్రారం గణేష్ గడ్డ శ్రీ సిద్ది గణపతి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18వ తేదీ నుండి  28వ తేదీ వరకు వార్షిక…

వీరశైవ లింగాయత్, లింగ బలిజలను ఓబీసీలో చేర్చాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : సామజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా అన్ని రంగాల్లో వెనుకబడ్డ వీరశైవ లింగాయత్, లింగ బలిజలను ఓబీసీలో చేర్చాలని వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వెన్న ఈశ్వరప్ప డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వీరశైవ లింగాయతులు, లింగ బలిజలు జీవన విధానాలను, స్థితిగతులను సమస్యలను భారత…

వీరశైవ లింగాయత్, లింగ బలిజలను ఓబీసీలో చేర్చాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : సామజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా అన్ని రంగాల్లో వెనుకబడ్డ వీరశైవ లింగాయత్, లింగ బలిజలను ఓబీసీలో చేర్చాలని వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వెన్న ఈశ్వరప్ప డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వీరశైవ లింగాయతులు, లింగ బలిజలు జీవన విధానాలను, స్థితిగతులను సమస్యలను భారత…

వినాయక మండప నిర్వాహకులు పోలీసుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 15 : ఆమనగల్లు మున్సిపాలిటీలో వినాయక చవితి పండుగ సందర్భంగా మండప నిర్వాహకులు వినాయకుని ప్రతిష్టించే స్థలంలో తప్పకుండా అనుమతి తీసుకోవాలని ఆమనగల్ ఎస్సై బలరాం కోరారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్…

వినాయక మండప నిర్వాహకులు పోలీసుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 15 : ఆమనగల్లు మున్సిపాలిటీలో వినాయక చవితి పండుగ సందర్భంగా మండప నిర్వాహకులు వినాయకుని ప్రతిష్టించే స్థలంలో తప్పకుండా అనుమతి తీసుకోవాలని ఆమనగల్ ఎస్సై బలరాం కోరారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్…